పాంచాలి గ్రామంలో తొలిసారి డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగం సాధించిన పల్లి ఉమామహేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్

పాంచాలి,ఆగస్టు 18, (4Th Estate News)

పాంచాలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి పల్లి ఉమామహేశ్వరరావు పాంచాలి గ్రామం నుండి తొలిసారిగా డీఎస్సీ కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాంచాలి సర్పంచ్ గూడేపు యుగంధర్ జడ్పీ హైస్కూల్ చైర్మన్ దండి వరలక్ష్మి,చైర్మన్ ప్రతినిధి దండి కోటి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *