“అన్నదాత పోరు” పోస్టర్ విడుదల చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర…

ఆంధ్రప్రదేశ్ సాలూరు సమాచారం

 

సాలూరు, సెప్టెంబర్ 7,(4th Estate News)


ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సిపీ నిరసనలకు పిలుపునిచ్చింది ఈ క్రమంలో *సెప్టెంబర్ 9వ తేదీన అనగా మంగళవారం *వైఎస్ఆర్సిపీ “అన్నదాత పోరు”* కార్యక్రమం చేపట్టనుంది…. ఇందులో భాగంగా ఆర్డిఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.శనివారం సాలూరు టౌన్ లో తన క్యాంపు కార్యాలయంలో *”అన్నదాత పోరు” పోస్టర్* ని *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు* *పీడిక.రాజన్నదొర రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *