వాసవి క్లబ్ విజయం 2026 ప్రెసిడెంట్ గా కోలగట్ల గోపి

వాసవి క్లబ్ విజయం 2026 సంవత్సరానికి సంబంధించి ప్రెసిడెంట్ గా సాలూరు కు చెందిన ప్రముఖ వ్యాపారి సమాజ సేవకులు కల్కి జ్యువెలర్స్ కోలగట్ల గోపాలరావు ను జోనల్ చైర్ గా ఇటీవల విజయనగరం లో జరిగిన డిస్ట్రిక్ట్ కాన్ఫిరెన్స్ లో ఎన్నుకున్నారు. సమాజ సేవకులు కోలగట్ల గోపి ఎన్నికవ్వడం పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాలూరు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య ప్రముఖులు పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ […]

Continue Reading

సాలూరు మున్సిపల్ పరిధి లో పూడికతీత పనులు

సాలూరు పురపాలక సంఘం పరిధిలో నవంబర్ 8 శనివారం పూడికతీత పనులు జరిగాయి. ఈమధ్య వర్షాల కాలువలో మట్టి పేరుకుపోవడం వల్ల పట్టణ పరిధిలో ఉన్న స్థానిక 15వ వార్డులో లో యాత వీధి ఇన్ లైన్ కాలువలో ప్రత్యేక గ్యాంగ్ వర్క్ పారిశుద్ధ్య కార్మికులతో పూడికతీత పనులు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. 4th Estate News portal,salur@4thestate.in

Continue Reading

పత్తి పంట పునరుద్ధరణ ప్రయోగం…

మండలంలో సుమారు నాలుగువేల ఎకరాలకు పైగా పత్తి పంట ఉందని నీటి సదుపాయం ఉన్న రైతులు పత్తి తీసివేసి మొక్కజొన్న పంటకు సిద్ధం చేస్తున్నారని అయితే ఇటీవల కురిసిన వర్షపు నీరు ఇంకా కొన్ని రోజులు నేలలో తేమను నిలుపుతుందని పత్తి పంటను కొనసాగించే రైతులు కొన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పత్తి మరల చిగురించేటట్టు చేసి మంచి దిగుబడిని పొందే విధంగా ఒక ప్రయోగాన్ని కూణం బంధవలస గ్రామంలో రైతు అధికార్ల కృష్ణ , […]

Continue Reading

నవంబర్ 10 న సాలూరు ప్రభుత్వ ఐటిఐ లో అప్రెంటిస్ మేళా…

సుమారు గా 100 వేకెన్సీలు బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం నగరాలలో అప్రంటీష్ కొరకు ప్రముఖ కంపెనీలు… 1) యోకోమా టైర్స్ విశాఖపట్నం, లో వేకెన్సీ – 100 2) జయభేరి విశాఖపట్నం లో అప్రెంటిస్ షిప్–వేకెన్సీ-30 3)కార్బన్ రిసార్సస్ ప్రయివేట్ లిమిటెడ్…వేకెన్సీ–06 విశాఖపట్నం లో వేకెన్సీలు — 20 ఉన్నాయి నాయుడుపేట…. తిరుపతి జిల్లా లో 20 వేకెన్సీ లు కలవు…. దరఖాస్తులు తో నేరుగా ఆహ్వానిస్తున్నారు. అలాగే అప్పరెంటీస్ ఐన వారు కూడా ప్లేస్ మెంట్ […]

Continue Reading

దివంగత బొర్రా చిన్నా కు ఘన నివాళి

  సాలూరు పట్టణం బోసు బొమ్మ సెంటర్ లో బొర్రా చిన్నా కు సాలూరు లో ఘన నివాళి అర్పించారు.అడ్వకేట్ రావిపల్లి సత్యన్నారాయణ,కోట తాతాజీ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.వారి కుటుంబ సభ్యులు,యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Continue Reading

సాలూరు లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గత ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ను నిర్మించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది… ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న బోసుబొమ్మ వద్ద కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టారు. సాలూరు విద్యార్థులు, యువత, మేధావులు, వృద్ధులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా […]

Continue Reading

రాష్ట్రస్థాయి త్రిపుల్ జంప్ పోటీలకు ఎంపికైన సాలూరు లయన్స్ క్లబ్ విద్యార్థి

 4th Estate News,సాలూరు   సాలూరు విద్యా రంగంలో అప్పటికి… ఇప్పటికీ …ఎప్పటికీ… ఎవర్ గ్రీన్ స్కూల్ అంటే లయన్స్ క్లబ్ అనడం అతిశయోక్తి కాదేమో. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 9 వ తరగతి విద్యార్థి ముగడ నవనీత్ గురువారం విజ్జి స్టేడియంలో త్రిపుల్ జంప్ పోటీలో జిల్లా స్థాయిలో మేటీగా నిలిచాడు… రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన శుభ సందర్భం లో హెడ్మాస్టర్ అశోక్ కుమార్, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ అభినందనలు తెలిపారు.

Continue Reading

సాలూరు లో వందేమాతరం 150 ఏళ్ల సంబరాలు….

  4th Estate News, (సాలూరు) బంకించంద్ర చటర్జీ వందేమాతరం గేయం రచించి నవంబర్ 7 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సాలూరు నియోజకవర్గ బిజెపి నేతల ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు సుమారు 700 మందికి పైగా పాల్గొని వందేమాతరం గీతాన్ని ఆలపించేలా కార్యక్రమం జరగనుందని జనరల్ సెక్రెటరీ మాజీ నియోజకవర్గ కన్వీనర్ జి.భానోజీ రావు,మన్యం జిల్లా […]

Continue Reading

శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు సన్నాహాలు

4th Estate News, (శంబర) పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో కొలువైన చల్లని తల్లి, ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన శ్రీ పోలమాంబ అమ్మవారి 2025-26 సంవత్సరం జాతర మహోత్సవములు ,సినిమాను సంబరాలు కు తేదీలను నిర్ణయించుటకు ఆలయ కార్య నిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ ధర్మకర్తలు, మాజీ చైర్మన్లు గ్రామ పెద్దలు, రివున్నాయులు, సేవకులు సమక్షంలో నవంబర్ 7 న శుక్రవారం సాయంత్రం మూడు […]

Continue Reading

ప్రకృతి వ్యవసాయం తో ఆరోగ్య సంరక్షణ కు మేలు…

4th Estate News,మామిడిపల్లి పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, మామిడిపల్లి యూనిట్ లో అన్నంరాజు వలస గ్రామం లో రైతులుకు ఆర్గానిక్ నాచరల్ ఫార్మింగ్ బయో ఇన్పుట్స్ అవుట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ లో అన్ని రకాల ప్రకృతి వ్యవసాయ కాషాయాలు, ద్రావణాలు, దోమపోటు కంట్రోల్ చేయుటకు పసుపు నీలం ప్లేట్లు, ద్రవజీవామృత కవర్లు, ఘన ద్రవ జీవామృతాలు, నవధాన్యాలు, ఆర్ డి ఎస్ విత్తనాలు, కూరగాయలు, దేశి విత్తనాలు, ఎస్ టు […]

Continue Reading