UCMAS విద్యార్ధుల మేధస్సు పండుగ…

సాలూరు,ఆగస్టు 17,4TH ESTATE NEWS 24వ జాతీయస్థాయి పోటీలో హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి ఓట్స్ కాంప్లెక్స్ లో ఆగస్టు 16న జరిగింది. ఎనిమిది నిమిషాల 200 లెక్కల విజువల్ కాంపిటీషన్స్ లో సాలూరు UCMAS కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు. సిహెచ్ శావి ప్రసన్న… డాటర్ ఆఫ్ పరమేష్ ఫౌండేషన్ క్యాటగిరి లో మెరిట్ సాధించింది ఎస్ మొహమ్మద్ హుస్సేన్, సన్నాఫ్ సయ్యద్ అన్వర్ భాషా జెడ్ క్యాటగిరి లో గ్రూప్ ఛాంపియన్, 2500 […]

Continue Reading

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు,ఆగస్టు 17,4 th Estate News శనివారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణంలోని గొల్ల వీధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా స్థానిక గోపికలు, గోపాలకుల సాంప్రదాయ రీతిలో శ్రీకృష్ణుని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రుక్మిణి, గోపికల వేషధారణలో ఆకట్టుకునే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.

Continue Reading

కొత్త వారి గృహప్రవేశం ఆహ్వానంకి ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర

కొత్త వారి  గృహప్రవేశం ఆహ్వానంకి ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర విజయనగరం,ఆగస్టు 17,4th Estate News 17 ఆగష్టు నెల 2025, ఆది వారం, విజయనగరం లోని, ఆదిత్య బృందావనం 3 అంతస్తు , కొత్త అగ్రహారం 1వ వీధి , ఐసిఐసిఐ బ్యాంక్ ప్రక్కన ప్రక్కన  గల కొత్త అప్పారావు(రాజా), కుమారిల నూతన గృహప్రవేశం కార్యక్రమానికి  ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు , భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త   మజ్జి శ్రీనివాస […]

Continue Reading

కొత్త వారి గృహప్రవేశం ఆహ్వానంకి ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర విజయనగరం,ఆగస్టు 17,4th Estate News 17 ఆగష్టు నెల 2025, ఆది వారం, విజయనగరం లోని, ఆదిత్య బృందావనం 3 అంతస్తు , కొత్త అగ్రహారం 1వ వీధి , ఐసిఐసిఐ బ్యాంక్ ప్రక్కన ప్రక్కన గల కొత్త అప్పారావు(రాజా), కుమారిల నూతన గృహప్రవేశం కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు , భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* హాజరయ్యారు. తదనంతరం అక్కడే ప్రదీప్ నాయుడు బర్త్ డే కేకు కటింగ్ చేసి , కొత్త వారి కుటుంబ సభ్యులుతో కొంతసేపు ఆనందం గా గడిపారు. ఈ కార్యక్రమం లో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

సాలూరు టౌన్ లో బీజేపీ నేతల తీరంగా ర్యాలీ…

ఫోర్త్ ఎస్టేట్ న్యూస్,సాలూరు సాలూరు టౌన్ లో ఆగస్టు 12మంగళవారం సాయంత్రం 4 గంటలకు సాలూరు పట్టణంలో సాలూరు పట్టణ బీజేపీ నాయకులతో తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ లో పార్వతీపురం జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ గొర్లె భానోజీరావు, జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల విశ్వేశ్వర రావు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రేవల్ల లక్ష్మణరావు, సాలూరు పట్టణ అధ్యక్షుడు వి మురళి కృష్ణ, డాక్టర్ హేమనాయక్ , రెడ్డి సింహాచలం సాలూరు బీజేపీ […]

Continue Reading

ఇండియాకు యుద్ధ బెదిరింపులు..

మన దేశానికి.. పాకిస్తాన్ యుద్ధ బెదిరింపులు జారీ చేస్తూనే ఉంది. ఈ సారి పాక్‌ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టో ఆపరేషన్ సిందూర్ గురించి ఇండియాను హెచ్చరించాడు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి భారతదేశం పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమై ఉండాలని అన్ని పాకిస్తానీలకు పిలుపునిచ్చాడు. నరేంద్ర మోదీ నాయకత్వంలో […]

Continue Reading

హీరో ధనుష్‌తో  డేటింగ్ నిజమేనా? అసలు విషయం తేల్చేసిన మృణాళ్ ఠాకూర్

సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లపై డేటింగ్ రూమర్లు రావడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల వచ్చిన ఒక రూమర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ల డేటింగ్ వ్యవహారం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ డేటింగ్ రూమర్లకు బలం చేకూరేలా వీరిద్దరు కలిసున్న ఒకటి, రెండు వీడియోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ‘సన్‌ ఆఫ్ […]

Continue Reading

కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌..! బియ్యం పంపిణీ ఎప్పుడంటే?

వచ్చే నెల అంటే సెప్టెంబర్​ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు వచ్చిన వారికి కూడా బియ్యం అందజేయనున్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ​ఇప్పటికే తన కోటా మంజూరు చేసింది. రాష్ర్ట ప్రభుత్వం కూడా త్వరలో కోటా మంజూరు చేయనుంది. ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని జూన్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో బియ్యం ఇవ్వలేదు. […]

Continue Reading

కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. అంతకుమించి..

ఆగస్ట్ 15 ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ  వేడుకలతో పాటు మరో వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదే రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నస్త్రీ శక్తి పథకం అమలు కార్యక్రమం. ఇందుకోసం భద్రత, సదుపాయాలు, రద్దీ నియంత్రణ.. అన్నీ సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులను ఆదేశించారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలులో ఎక్కడా లోపం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. బస్టాండ్స్, బస్సుల్లో సదుపాయాలకు […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం

దేశంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక పెద్ద ముందడుగు వేసింది. నాలుగు కొత్త ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనుంది. ఈ పథకాలలో మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంలో ప్రభుత్వం ఆరు సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించిందని, ఇప్పుడు మరో నాలుగు ప్రాజెక్టులను చేర్చడంతో ఈ సంఖ్య 10కి చేరుకుందని ఆయన […]

Continue Reading