మంత్రి గుమ్మడి సంధ్యారాణి పై దుష్ప్రచారం తగదు
సాలూరు,ఆగస్టు 27,(4th Estate News) — *గిరిజన సంఘాలు ఆవేదన.* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పై తప్పుడు ఆరోపణలతో, తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియా లో కొన్ని చానల్ లో కథనాల,ప్రసారాల రూపం లో దుష్ప్రచారం చేస్తున్నారని, గిరిజన మంత్రి అయిన తర్వాత తన ఎదుగుదల ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని గిరిజన సంఘ నాయకులు జలుమూరు మణికుమార్, ప్రధాన కార్యదర్శి గిరిజన ఐక్యవేదిక, మంచాల […]
Continue Reading