వినాయక నవరాత్రులు సందర్భంగా ప్రత్యేక పూజలు…

    సాలూరు,ఆగస్టు 29,(4th Estate News) సాలూరు టౌన్ మామిడిపల్లి రోడ్ లో కోరి వెలసిన శ్రీ గణేశ పుత్రిక సంతోషి మాత ఆలయం లో ప్రత్యేక పూజలు జరిగాయి.వినాయక నవరాత్రులు ఘనం గా జరుగుతున్నాయి.స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు గుమ్మిడి పృథ్వీ జన్మదినం సందర్భంగా వినాయకుడికి వస్త్రాలు,పసుపు,కుంకుమ సమర్పించారు.విజయవాడ కు చెందిన హరిప్రియ,పాలవలస లక్ష్మీ అమ్మవారికి చీరలు పసుపు కుంకుమ సమర్పించుకున్నారు.ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు.

Continue Reading

బ్యాంక్ కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలి

బ్యాంక్ కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలి   సాలూరు,ఆగస్టు 28,(4th Estate News)   సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్థులు ప్రజాదర్బార్‌ లో పాల్గొని పి.ఏ. సి.ఎస్ బ్యాంక్‌కు కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ని అభ్యర్థించారు. గ్రామ ప్రజల అభ్యర్థనపై మంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు […]

Continue Reading

5 కిలోల 60 గ్రాముల గంజాయి పట్టుకున్న సాలూరు టౌన్ పోలీసులు…

సాలూరు,ఆగస్టు 26,(4th Estate News) సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఆగస్టు 26 న మధ్యాహ్నం 1:45 గంటలకు సమయంలో ఇద్దరు వ్యక్తులు సాలూరు పట్టణంలో గల ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సమాచారం రాగా ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారి పేర్లు వివరాలు ఒకరు తెలంగాణ ఇంకొకరు ఒడిశా రాష్ట్రము వాళ్లు పట్టుబడ్డారు… వాళ్ళ వద్ద ఉన్న బ్యాగులను ను తనిఖీ చేయగా […]

Continue Reading

ఆర్ జి ఎల్ వరి నారుమడులకు అగ్గి తెగులు

ఆర్ జి ఎల్ వరి నారుమడులకు అగ్గి తెగులు పాచిపెంట రూరల్,ఆగస్టు 28,(4th Estate News)  చిరుజల్లులు, మబ్బులు వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు అధిక యూరియా వేసినప్పుడు అగ్గి తెగులు ఆశిస్తుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు పి. కొనవలస గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వరి నారుమళ్లను పరిశీలించారు ఆర్జిఎల్ వరి రకంలో అగ్గి తెగులు ఆశించిందని అలాగే కాండం తొలిచూపు కూడా ఆశించిందని తెలిపారు. తెగుళ్ళకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు […]

Continue Reading

శ్రీ బాల గణపతి మండపం నిర్మాణ దాత గా మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర

శ్రీ బాల గణపతి మండపం నిర్మాణ దాత గా మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర   సాలూరు,ఆగస్టు 27,(4th Estate News)   సాలూరు టౌన్ పరిధిలో బంగారమ్మ కాలనీ, అభయాంజనేయ స్వామి ఆలయం దారిలో నూతనంగా మాజీ ఎమ్మెల్యే పిడిక రాజన్న దొర నిర్మాణ దాతగా శాశ్వత వినాయక మండపాన్ని నిర్మించారు. ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, వినాయక చవితి సందర్భంగా వినాయక పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అక్కడ విచ్చేసిన […]

Continue Reading

ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు…

    సాలూరు రూరల్,ఆగస్టు 26,(4th Estate News) ఆగస్ట్ 26 న సాలూరు మండలం మామిడిపల్లి లో ఆకస్మికంగా విజిలెన్స్ అధికారులు శ్రీ పొలమాంబ రైతు డిపో, సూర్య గాయత్రి ఏజెన్సీ లో ఎరువులు షాపులలలో తనిఖీ చేయడం జరిగింది.పొలమాంబ రైతు డిపో లో పోటాష్ , డిఏపి ఎరువు ఈ పాస్ కి గౌడోన్ లో ఉన్న స్టాకును తేడా ఉండటంవల్ల    సుమారు నాలుగు లక్షల విలువగల బస్తాలకు స్టాప్ సేల్ ఇవ్వటం […]

Continue Reading

పాంచాలి లో ఘనం గా వినాయక చవితి సంబరాలు…

పాంచాలి లో ఘనం గా వినాయక చవితి సంబరాలు   పాంచాలి,ఆగస్ట్ 28,(4th Estate News)   పాంచాలి గ్రామం  బృందావన్ కాలనీ   యొక్క గ్రామ పెద్దలు,పిల్లలు,ప్రజలు వినాయక చవితి సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ప్రజలందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అని ఎల్ఐసి అడ్వైజర్, పాంచాలి జడ్పీ హైస్కూల్ ప్రెసిడెంట్ ప్రతినిధి దండి కోటీ తెలిపారు. పాంచాలి లో ఘనం గా వినాయక చవితి సంబరాలు పాంచాలి,ఆగస్ట్ 28,(4th Estate News) పాంచాలి […]

Continue Reading

విజయవాడ దుర్గమ్మ దసరా- 2025 ఉత్సవాల షెడ్యూల్ విడుదల

విజయవాడ దుర్గమ్మ దసరా- 2025 ఉత్సవాల షెడ్యూల్ విడుదల   విజయవాడ,ఆగస్టు 27,(4th Estate News)   విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాల శోభ మొదలు కానుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు అమ్మవారు 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 👉 అలంకారాల వారీగా షెడ్యూల్   సెప్టెంబర్ 22 – బాలత్రిపుర సుందరి దేవి 23 – గాయత్రీ దేవి 24 – అన్నపూర్ణాదేవి 25 – కాత్యాయని […]

Continue Reading

సేవా లాల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ…

  పాచిపెంట,ఆగస్టు 26,(4th Estate News) పాచిపెంట మండలం పనుకువలస గ్రామం లో సేవా లాల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు సహాయపడే మట్టి విగ్రహాలతో వినాయక చవితి సంబరాలు జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు రావేళ్ల లక్ష్మణ రావు, డాక్టర్ హేమా నాయక్,సంస్థ సభ్యులు కల్పన, యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Continue Reading

అవాస్తవ కథనాలు, అబద్ధ ప్రచారాలు ఖండిస్తున్నాం…

    సాలూరు,ఆగస్టు 27,(4th Estate News) “ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి పై బులుగూ మీడియా, వైసీపీ ప్రోత్సహిత సోషల్ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలనూ, అవాస్తవాలనూ మా గిరిజన బంధువులు గట్టిగా తిప్పికొడుతున్నారు*. *గిరిజన సమాజ సమస్యలు, కష్టాలు దగ్గర నుండే అనుభవించి, మాకు ఎప్పుడూ అండగా నిలబడిన నేత సంద్యారాణి . ఆమె ఎప్పుడూ గిరిజనుల పక్షానే పోరాడారు. అందుకే మా గిరిజన సోదరులు చెబుతున్నారు – […]

Continue Reading