సాలూరు టౌన్ లో బీజేపీ నేతల తీరంగా ర్యాలీ…

ఫోర్త్ ఎస్టేట్ న్యూస్,సాలూరు సాలూరు టౌన్ లో ఆగస్టు 12మంగళవారం సాయంత్రం 4 గంటలకు సాలూరు పట్టణంలో సాలూరు పట్టణ బీజేపీ నాయకులతో తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ లో పార్వతీపురం జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ గొర్లె భానోజీరావు, జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల విశ్వేశ్వర రావు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రేవల్ల లక్ష్మణరావు, సాలూరు పట్టణ అధ్యక్షుడు వి మురళి కృష్ణ, డాక్టర్ హేమనాయక్ , రెడ్డి సింహాచలం సాలూరు బీజేపీ […]

Continue Reading