బాలింతలకు,గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
జాతీయ పౌష్టిక మాసొత్సవా లలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, తోనాం పంచాయతీ, ముంగివాని వలస గ్రామంలో ధరణి ఎఫ్. పి. ఓ ఆఫీసులో దీక్షా మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో, విశాఖపట్నం కి చెందిన లీ ఫార్మసీ కంపెనీ సహకారంతో డైరెక్టర్ లీలారాణి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిర్వహించారు. అంగన్వాడి కార్యకర్తలకు పరిశుభ్రత ఆహారం పై శిక్షణ కల్పించారు. సుమారు 250 మంది […]
Continue Reading