కార్తీక పౌర్ణమి రోజున నందెమ్మ తల్లి అనుపోత్సవం…

  ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున నిర్వహించే నందెమ్మ అనుపోత్సవం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున జరగనుంది…. సాలూరు పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలకు శ్రీ శ్రీ శ్రీ గౌరీ దేవి నందెమ్మ అనుపోత్సవం నాగుల చవితి రోజు జరగబోవు పండుగ ను వర్షాల కారణంగా వాయిదా వేశామని, తదుపరి కార్తీక పౌర్ణమి మరుసటి రోజు న నవంబర్ 6 వ తేదీన అనగా గురువారం శ్రీ శ్రీ గౌరీ దేవి నందెమ్మ […]

Continue Reading

వైసిపి తీర్థం పుచ్చుకున్న విశ్వనాధపురం టీడీపీ నాయకులు అధికార్ల నాగరాజు

టిడిపి లో కీలక నేతగా, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అనుచరుల లో ఒకరిగా ఉన్న విశ్వనాధపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు సాలూరు నియోజకవర్గ తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అధికారుల నాగరాజు అక్టోబర్ 23 న పాచిపెంటలో జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశంలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, పాచిపెంట వైసీపీ నేతలు సాదరంగా కండువా కప్పి వైసిపి లోకి ఆహ్వానించారు.

Continue Reading

ప్రముఖ రాజకీయ నేత దివంగత పువ్వల నాగేశ్వరరావు కు ఘన నివాళి అర్పించిన సాలూరు వైద్యులు

పువ్వుల నాగేశ్వరరావు పెద్దకర్మ రోజున అతిరథ మహారథులు హాజరై ఘన నివాళులు అర్పించారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పవన్ ఈశ్వరమ్మ భర్త సీనియర్ రాజకీయ నేత నాగేశ్వరరావు (67) కు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆయన గొప్పతనాన్ని , మంచితనాన్ని, గొప్ప నాయకత్వ లక్షణాలను పలువురు గుర్తుచేసుకున్నారు.సాలూరు వైద్యులు లెజెండ్ డాక్టర్ వి.గణేశ్వరరావు,యువ వైద్యులు, బిజెపి నేత హేమానాయక్ దివంగత పి.నాగేశ్వరరావు కు ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమం లో మాజీ డిప్యూటీ సీఎం పిడిక […]

Continue Reading

ప్రముఖ రాజకీయ నాయకులు దివంగత పువ్వల నాగేశ్వరరావు కు ఘన నివాళి

  పువ్వుల నాగేశ్వరరావు పెద్దకర్మ రోజున అతిరథ మహారథులు హాజరై ఘన నివాళులు అర్పించారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పవన్ ఈశ్వరమ్మ భర్త సీనియర్ రాజకీయ నేత నాగేశ్వరరావు (67) కు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆయన గొప్పతనాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల విజయరామరాజు, రాష్ట్ర వైసీపీ […]

Continue Reading

కన్నయ్య వలస గ్రామంలో తూటికాడ కషాయం తయారీ

  గిరిజన రైతులు వరి పంటను కేవలం తిండి గింజల వరకు మాత్రమే పండిస్తారని గట్ల మీద చిన్నచిన్న ఖాళీ స్థలాలలో కూరగాయలు, ఆకుకూరలు, మిరప వంటివి పండిస్తారని వీటికి ప్రత్యేకంగా ఎలాంటి పురుగుమందులు రసాయన ఎరువులు వేయకుండా పండిస్తారు… కాబట్టి కషాయాల ద్వారా చీడిపీడలను అదుపులో ఉంచుకోవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు అన్నారు. కన్నయ్య పలస గ్రామంలో రసం పీల్చు పురుగుల నివారణకు ఉపయోగపడే తూటి కాడ కషాయాన్ని తయారు చేయించారు. ఈ […]

Continue Reading

సాలూరు లో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

సాలూరు టౌన్ లో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 2025 లో భాగంగా అక్టోబర్ 21 న సాలూరు లో డబ్బివీది నుండి బోసు బొమ్మ సెంటర్ వరకు కే.హెచ్ స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. తదుపరి మానవహారంగా ఏర్పడ్డారు. తదుపరి దివంగత సిఐ ముద్దాడ గాంధీ విగ్రహానికి సాలూరు పట్టణ సిఐ బొమ్మిడి అప్పలనాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Continue Reading

ప్రకృతి వ్యవసాయం లో ద్రవ జీవామృతం వలన నేల సారవంతం పెరుగుతుంది

  పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో రైతులు 200 లీటర్లు ద్రవజీవామృతం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సి హెచ్ రంగారావు సమక్షంలో తయారీ చెయ్యటం జరిగింది ఈ జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు దేశి ఆవు మూత్రం , పేడ, పప్పు దినుసుల పిండి , బెల్లం , గుప్పెడు పుట్ట మట్టి, నీరు ఈ ద్రవ జీవామృతం మొక్కలు పైన స్ప్రేయింగ్ చెయ్యటం మొక్కలు లో గ్రోతింగ్ పెరుగుతుంది అని ద్రవ […]

Continue Reading

సాలూరు లో గర్భిణులకు శ్రీమంతం వేడుకలు

  సాలూరు పరిధి లో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రాజెక్ట్ లెవెల్ ఫ్యాషన్ మా ముగింపు వేడుకలు ఆట్టహాసంగా ముగిసాయి. ఈ కార్యక్రమంలో సాలూరు ఐ డి పీ ఓ మంగమ్మ, సెక్టార్ సూపర్ వైజర్లు, టాటా ట్రస్ట్ విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ జిల్లా డిపిఓ సుబ్రహ్మణ్యం, మండల ప్రోగ్రాం అసోసియేట్ జి .రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలో బాలింతల పిల్లలకు, మహిళలకు పోషకాహారం, ఉబకాయం, పోషకాహార లోపం, పది రకాల సమతుల్య […]

Continue Reading

సాలూరు ఐటిఐ లో జాబ్ మేళా కు 113 మంది ఎంపిక

స్థానిక గవర్నమెంట్ ఐటిఐ సాలూరు టౌన్ లో అక్టోబర్ 13 సోమవారం జరిగిన జాబ్ మేళా కు 198 మంది హాజరు కాగా 113 మంది ఎంపిక అయ్యారు. ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ కి 38 మంది, పాటిల్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి 28 మంది, డి మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ కి 16 మంది, హీరో కి 20 మంది ఎంపికయ్యారు…. వీళ్ళకి ఉచిత భోజనం ఉచిత వసతి కల్పిస్తామన్నారు… వివిధ కంపెనీలు గవర్నమెంట్ […]

Continue Reading