బాలింతలకు,గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ

    జాతీయ పౌష్టిక మాసొత్సవా లలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, తోనాం పంచాయతీ, ముంగివాని వలస గ్రామంలో ధరణి ఎఫ్. పి. ఓ ఆఫీసులో దీక్షా మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో, విశాఖపట్నం కి చెందిన లీ ఫార్మసీ కంపెనీ సహకారంతో డైరెక్టర్ లీలారాణి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిర్వహించారు. అంగన్వాడి కార్యకర్తలకు పరిశుభ్రత ఆహారం పై శిక్షణ కల్పించారు. సుమారు 250 మంది […]

Continue Reading

కోలగట్ల రమాదేవికి ఘన సత్కారం…

  సాలూరు,సెప్టెంబర్ 8,(4th Estate News) ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం కార్యదర్శి గా కోలగట్ల రమాదేవి ఎంపికయ్యారు. శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా ఘనంగా సత్కరించారు. వాసవిక్లబ్ విజయం వారు, ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జోనల్ ఛైర్పర్సన్ పేర్ల రమాలీల ,క్లబ్ అధ్యక్షులు కోలగట్ల వెంకట గోపాలరావు, కార్యదర్శి అవ్వ మంగరాజు, కోశాధికారి గ్రంధి […]

Continue Reading

“అన్నదాత పోరు” పోస్టర్ విడుదల చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర…

  సాలూరు, సెప్టెంబర్ 7,(4th Estate News) ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సిపీ నిరసనలకు పిలుపునిచ్చింది ఈ క్రమంలో *సెప్టెంబర్ 9వ తేదీన అనగా మంగళవారం *వైఎస్ఆర్సిపీ “అన్నదాత పోరు”* కార్యక్రమం చేపట్టనుంది…. ఇందులో భాగంగా ఆర్డిఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.శనివారం సాలూరు టౌన్ లో తన క్యాంపు కార్యాలయంలో *”అన్నదాత పోరు” పోస్టర్* ని *ఆంధ్రప్రదేశ్ […]

Continue Reading

స్త్రీ శక్తి పథకం మహిళల ఆర్థిక సాధికారత కు మరో ముందడుగు

సాలూరు,సెప్టెంబర్ 7,(4th Estate News) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబన, సాంఘిక శక్తివంతం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన “స్త్రీ శక్తి పథకం” ద్వారా వేలాది మహిళలకు మేలుచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. సుమారు 7,000 మంది మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై, ఉత్సాహంగా ఈ […]

Continue Reading

యూరియా కరువు వచ్చింది.

  సాలూరు, సెప్టెంబర్ 6,(4th Estate News) రైతు బాంధవుడునని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ నెల వచ్చినంత వరకు రైతులకు విత్తనాలు, యూరియా అందించడంలో విఫలమైందని మాజీ మంత్రి పి. రాజన్న దొర కూటమి ప్రభుత్వ పై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితేనేమి రాజశేఖర్ రెడ్డి అయితేనేమి రైతులకు ఉన్న ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు బకాయిలను రద్దు చేస్తామని చెప్పి రద్దు చేశారన్నారు. రైతుల బ్యాంకులో ఉన్న […]

Continue Reading

చిన్న శ్రీను కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర

    విజయనగరం,సెప్టెంబర్ 5,(4th Estate News) విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన *జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త ,గొప్ప మానవతావాది గా పేరున్న మజ్జి.శ్రీనివాసరావు(చిన్న శ్రీను) జన్మదిన వేడుకల్లో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కి పూలబొకే అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజక వర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

Continue Reading

అప్పికొండ కు ఘన సత్కారం…

అప్పికొండ కు ఘన సత్కారం సాలూరు రూరల్,సెప్టెంబర్ 5,(4th Estate News) సెప్టెంబర్ 5 న సాలూరు మండలం తోనాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లో కాంట్రాక్టు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అప్పికొండ గణపతిరావు మాష్టారు ని ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు సన్మానించారు. ముంగివాని వలస జీ.పీ.ఎస్ పాఠశాలలో డిప్యూటేషన్ పై కొద్దిరోజులుగా పని చేసి ఆగస్ట్ 15 వేడుకలు బాగా జరిపించి కొద్ది రోజుల్లోనే మా పిల్లలకు మాకు ఆప్తుడు అయ్యారు. అప్పికొండ అని […]

Continue Reading

అంతర పంటలతో జీవ వైవిద్యం: వ్యవసాయాధికారి కొల్లి తిరుపతిరావు

    కర్రివలస,సెప్టెంబర్ 4,(4th Estate News) రైతులు ఒకే పంట వేసుకోవడం కంటే మొక్కల మధ్య ఖాళీ నేలను అంతర పంటలు వేసుకుని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ముఖ్యంగా పత్తి మొక్కజొన్న వంటి పంటల లో వరుసల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉంటాయని ఈ ఖాళీలలో అపరాలు చోడి వేరుశనగ వంటి పంటలను వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడమే కాకుండా కలుపు ఉధృతి తగ్గుతుందని జీవ వైవిధ్యం పెరుగుతుందని తెలిపారు. […]

Continue Reading

శ్రీ లక్ష్మీ గణపతికి కోటి బిల్వార్చన హోమం…

    సాలూరు, సెప్టెంబర్ 2,(4th Estate News)   సాలూరు టౌన్  లో వేంచేసి యున్న శ్రీ  వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వినాయక నవరాత్రులు సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతికి కోటి బిల్వార్చన, హోమం అత్యంత వేడుక గా ఇండుపూరి నారాయణరావు  దంపతులు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.  

Continue Reading