సాలూరు టౌన్ రిలయన్స్ స్మార్ట్ లో కాలం చెల్లిన చపాతి, పాలు అమ్మకం

“పేరు గొప్ప ఊరు దిబ్బ” అనే సామెత చందంగా సాలూరు రిలయన్స్ స్మార్ట్ బజార్ లో కాలం చెల్లిన చపాతీ ప్యాకెట్లు, ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లాక్టోజ్ ఫ్రీ పాలు కాలం చెల్లినవి ఇక్కడ విక్రయానికి సిద్ధంగా ఉండటం గమనార్హం…. “ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు” అనే సామెత గుర్తుకు వస్తుంది. విద్యావంతులు, అక్షర జ్ఞానం కలిగిన వారు ప్రతి వస్తువు క్షుణ్ణంగా పరిశీలించి కొనేవారు అయితే పర్వాలేదు. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మిషన్ […]

Continue Reading

సాలూరు మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం జైపూర్ రోడ్ లో సాలూరు మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ విజయ దుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉత్సవాలు జరుపుతామని అన్నారు. మండపంలో కొలువైన బంగారు తల్లి దుర్గమ్మ దర్శనంతో భక్తులు భక్త పారవశ్యానికి లోనయ్యారు.

Continue Reading

సాలూరు లో వైద్య శిబిరం…300 మంది కి పైగా హాజరు…

      సాలూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు కి విశేష స్పందన లభించింది సుమారు 300 మందికి పైగా ప్రజలు హాజరై వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం 4:00 వరకు కొనసాగింది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం లో భాగంగా స్త్రీల కోసం […]

Continue Reading

ఓజోన్ పొర పరిరక్షణ అందరి బాధ్యత…

పాంచాలి,సెప్టెంబర్ 17,(4th Estate News) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాంచాలి లో సెప్టెంబర్ 16 న ఓజోన్ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీసి క్లస్టర్ కోఆర్డినేటర్ , జీవశాస్త్ర ఉపాధ్యాయులు డి ప్రసన్నకుమార్ విద్యార్థులకు ఓజోన్ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించారు. పర్యావరణ అనుకూల విధానాలను అందరం పాటించాలని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు ఓజోన్ పరిరక్షణ నినాదాలు చేస్తూ గొడుగులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు […]

Continue Reading

ప్రధాని నరేంద్రమోదీ యుగ పురుషుడు

    సాలూరు,సెప్టెంబర్ 17,(4th Estate News) భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకేలా ప్రతి చోటా జరిగాయి.మోదీ ఆద్వర్యం లో భారతదేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలిపారు.భారతదేశ ఖ్యాతిని పెంచి, అగ్ర రాజ్యాలతో పోటీగా నిలిపి విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన గొప్ప నేత, భారత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ అని బిజెపి నాయకులు డాక్టర్ హేమా నాయక్ పేర్కొన్నారు.

Continue Reading

ప్రధాని నరేంద్రమోదీ కారణ జన్ముడు….

  సాలూరు,సెప్టెంబర్ 17,(4th Estate News) భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకేలా ప్రతి చోటా జరిగాయి. కారణ జన్ముడు, భారతదేశ ఖ్యాతిని పెంచి, అగ్ర రాజ్యాలతో పోటీగా నిలిపి విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన గొప్ప నేత, భారత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ అని ఓబీసీ మోర్చా మన్యం పార్వతీపురం జిల్లా సెక్రటరీ గొర్లే శివప్రసాద్ కొనియాడారు.

Continue Reading

మద్దుల భార్గవ్ కు నందమూరి తారకరామారావు పురస్కారం…

    సాలూరు,సెప్టెంబర్ 16,(4th Estate News) అప్పట్లో మద్దుల రామ్మోహనారావు సాలూరు లో అందరికి సూపరిచితులే .. సాలూరుకి మొదటి విలేకరి ఆయన . నీతికి నిజాయితీ కి ప్రతిరూపం ఆయన. ఇప్పుడు ఆయన మనువడు మద్దుల. భార్గవ్ కూడా సాలూరు సమాజ సేవ లో ఉండి తాతకి తగ్గ మనవడు అని పేరు గాంచారు. అటువంటి వ్యక్తి ని దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ, విశాఖరత్న కళాపర్షిత్ వారు గుర్తించి వారి 37వ వార్షికోత్సవం […]

Continue Reading

మన్యం జిల్లాలో ఐటిఐ నాలుగో విడత ప్రవేశాలు

  సాలూరు,సెప్టెంబర్ 16,(4th Estate News) 2025 2026 విద్యా సంవత్సరం కి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా ప్రైవేట్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలల్లో మిగిలిన సీట్లకై భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సెప్టెంబరు 16 నుండి సెప్టెంబర్ 27వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవలసినదిగా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సెప్టెంబర్ 28 న జరుగును. సెప్టెంబర్ 29వ తేదీన ప్రభుత్వ ఐటిఐ లో సెప్టెంబర్ 30న ప్రైవేటు ఐటిఐ లలో నాలుగో విడత ప్రవేశాలకు […]

Continue Reading

ప్రకృతి వ్యవసాయం లో భాగంగా అంతర పంటల పరిశీలన

సాలూరు రూరల్,సెప్టెంబర్ 16,(4th Estate News) సాలూరు మండలం పరిధి లో తోనాం పంచాయతీ పరిధి లో గల దిగువమెండంగి, కూడాకారు గ్రామలలో దీక్ష మహిళా వెల్ఫేర్ సొసైటీ,మండలి సంస్థ వారి ఆధ్వర్యంలో అజీమ్ ప్రేమిజీ ఫౌండేషన్ వారి సహకారం తో ప్రకృతి వ్యసాయం లో బాగంగా జీడీ తోటల రైతులు పొలాలలో అంతర పంటలు పసుపు, పైనాపిల్, రాగి,మిల్లెట్స్, వరిపంటలను పరిశీలించిన అజీమ్ ప్రేమజీ ఫౌండేషన్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వేసవిల్లా డీఎండబల్యూఎస్ ఎం ఫౌండర్ శాంతి […]

Continue Reading

మీకై..మేము సంస్థ బృందానికి అవార్డుల వర్షం

సాలూరు, సెప్టెంబర్ 12,(4th Estate News) ఇతరుల కోసం సేవ చేస్తూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్న వారు సేవకులు.సేవ చేయడం ఒక యుద్ధం అని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ కొనియాఆడారు.దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి 37వ వార్షికోత్సవ సందర్భంగా పలు రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు ప్రధానోత్సవం చేస్తున్నారు.ఇందులో మీకై.. మేము వెల్ఫేర్ అసోసియేషన్& శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఎనిమిది సంవత్సరాలుగా అన్నదానం,వస్త్ర దానం, […]

Continue Reading