ప్రకృతి వ్యవసాయం లో తూటికాడ కషాయం వలన సుడిదోమ నివారణ
పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం ,మామిడిపల్లి గ్రామంలో వరిలో వచ్చే సుడి దోమ నివారణ కొరకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులు సామూహికంగా తూటి కాడ కషాయం తయారీ జరిగింది. ఈ సుడి దోమ లేదా దోమ ఎక్కువగా వరిలో చిరుపొట్ట దశ, పొట్టదశ , ఈనుక దశ లో ఎక్కువగా వస్తుంది అని వాతావరణం లో ఇరవై అయిదు డిగ్రీల సెంటిగ్రేట్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ సుడి […]
Continue Reading