ప్రకృతి వ్యవసాయం లో తూటికాడ కషాయం వలన సుడిదోమ నివారణ

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం ,మామిడిపల్లి గ్రామంలో వరిలో వచ్చే సుడి దోమ నివారణ కొరకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులు సామూహికంగా తూటి కాడ కషాయం తయారీ జరిగింది. ఈ సుడి దోమ లేదా దోమ ఎక్కువగా వరిలో చిరుపొట్ట దశ, పొట్టదశ , ఈనుక దశ లో ఎక్కువగా వస్తుంది అని వాతావరణం లో ఇరవై అయిదు డిగ్రీల సెంటిగ్రేట్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ సుడి […]

Continue Reading

డిప్లొమా ఇన్ యోగా,పీజీ డిప్లొమా ఇన్ యోగా అడ్మిషన్లు ప్రారంభం!

మాతాజీ కుమారి ఆరిశెట్టి ఇందు మణి వెల్లడి ఓం నమః పూజ్య గురువులు యోగాచార్యులు రాపర్తి రామారావు దివ్య ఆశీస్సులతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అత్యద్భుతమైన అవకాశం ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొట్ట మొదటిసారిగా ఒక సంవత్సరం పీజీ డిప్లొమా యోగా కు ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులు, 6 నెలల డిప్లమా ఇన్ యోగా కు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. శిక్షణా తరగతులకు అడ్మిషన్లు ప్రారంభం […]

Continue Reading

పంట నష్టం పై డేటా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి

    సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ సాలూరు మండల పరిధిలో పెదపదం గ్రామంలో ఇటీవల సంభవించిన తుఫానుకు నష్టపోయిన వరి పంటను సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని, రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కెవికె రస్త కుంటా భాయ్ నుండి హాజరైన శాస్త్రవేత్తలు ఉమ,అను,వీణ పెద్ద బోరబంద, […]

Continue Reading

శాస్త్రవేత్తల బృందం పంట నష్టం పరిశీలన

      మొంథా తుఫాను వలన కలిగిన నష్టాన్ని   కృషి విజ్ఞాన కేంద్రం రక్తకుంట భాయ్ శాస్త్రవేత్తల బృందం పాచిపెంట మండలంలో మోసూరు మరియు తాడూరు గ్రామాలలో పరిశీలించింది. ఈ బృందంలో సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అమృత వీణ పశుసంవర్ధక శాఖ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అను హోమ్ సైన్స్ శాస్త్రవేత్త శ్రీమతి వై ఉమాజ్యోతి ఉన్నారు. ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ తో కలిసి తుఫాన్ వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించారు గింజ మొలకెత్తకుండా […]

Continue Reading

మొంథా తుఫాన్ ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర తుఫాను మహమ్మారి దూసుకు వస్తున్న సమయం కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర కోరారు. బాధితులకు అండగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడు ఉంటుందని అన్నారు వైసిపి నేతలు కార్యకర్తలు, ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ ప్రజా ప్రతినిధులు భాగం కావాలని, తుఫాను బాధితులకు బాసటగా నిలవాలని తమ వంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

Continue Reading

సాలూరు లో నగరేశ్వర స్వామివారికి భస్మాభిషేకము…

సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ వింధ్యవాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారికి పవిత్ర కార్తీక మాసంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు తొలి పూజగా బంగారు శివలింగమునకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, బంగారు పువ్వులతో అర్చన, తదుపరి నిత్య అభిషేకములు, విశేష పూజలు జరుగును. సాయంత్రం ఆకాశదీప అర్చన, నమకం, చమకంతో బిల్వ దళార్చన, దశవిధ హారతులు, చతుర్వేద స్వస్తి, వేద ఆశీర్వచనం జరుగును. అక్టోబర్ 27 […]

Continue Reading

సాలూరు టౌన్ శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ పారమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట

సనాతన ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు దాతల సహకారంతో ఒక మహోన్నత కార్యక్రమాన్ని జరిపారు. శ్రీ పారమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అక్టోబర్ 26 ఆదివారం సాయంత్రం 7 గంటలకు విశిష్టమైన కార్తీక మాసం లో ఎంతో పురాతన చరిత్ర కలిగిన సాలూరు శ్రీ పంచముఖేశ్వరుని ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేదమంత్రాలతో ఎంతో వైభవంగా జరిగింది.

Continue Reading

రబీ డ్రై సోయింగ్ విత్తనాల తయారీ

రబి సీజన్ లో విత్తనాలకు గుళికలు తయారుచేసి నాటుకున్నట్లయితే వర్షం లేకపోయినా సరే విత్తనం నేలలో పాడవకుండా ఉండి వర్షం పడిన వెంటనే తగినంత తేమ నేలలో చేరినప్పుడు మొలకెత్తి మంచి దిగుబడి ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రై షోయింగ్ కోసం ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు చిరుధాన్యాలతో కలిసిన 15 రకాల విత్తనాలను తయారు చేయడం జరిగింది ఈ విత్తనాలకు గుళికలను తయారు చేసి ప్రధాన పంటలో అంతర పంటలుగా కంచె పంటలుగా ఎర పంటలుగా వేసుకుంటే […]

Continue Reading

సాలూరు లో భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలు

    భారత ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలు సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్ అసెంబ్లీ నీ నవంబర్ నెలలో నిర్వహించనున్నారు. సందర్భంగా సాలూరు మండల పరిధిలో మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో హై స్కూల్ విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన ఉపన్యాసం పోటీలో నిర్వహించారు. సాలూరు మున్సిపల్ పరిధిలో గాడి వీధి హై స్కూల్ కి చెందిన విద్యార్థులు కొల్లి నందిని, ప్రభుత్వ హైస్కూల్ […]

Continue Reading

తెలుగు దేశం పార్టీలోకి చేరికలు…

కోదమ పంచాయతీ”100 కుటుంబాలు” చింతమాల గ్రామస్థులు తెలుగు దేశం పార్టీలో కండువా కప్పి పార్టీలోకి స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆహ్వానించారు. తెలుగు దేశం పార్టీ గిరిజన ప్రాంతాలు అభివృద్ధికై, ప్రజలకు న్యాయమైన పాలన అందించటకు కట్టుబడి ఉందని అన్నారు.

Continue Reading