సాలూరు టౌన్ లో 100 మంది నారాయణులకు అమృత కలశాల పంపిణీ
నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన సందర్భంగా శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ధర్మశాలలో 100 మంది నారాయణ లకు అమృత కలశాలు (బియ్యం, నిత్యవసర సరుకులు, రగ్గులు) డాక్టర్ వాడాడ గణేశ్వరరావు, డాక్టర్ ఆరిశెట్టి మోహన్ రావు, సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు , భగవాన్ సత్యసాయి బాబా వారి సేవకులు జగదాన మోహన్ రావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది… ఈ […]
Continue Reading