సాలూరు టౌన్ లో 100 మంది నారాయణులకు అమృత కలశాల పంపిణీ

  నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన సందర్భంగా శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ధర్మశాలలో 100 మంది నారాయణ లకు అమృత కలశాలు (బియ్యం, నిత్యవసర సరుకులు, రగ్గులు) డాక్టర్ వాడాడ గణేశ్వరరావు, డాక్టర్ ఆరిశెట్టి మోహన్ రావు, సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు , భగవాన్ సత్యసాయి బాబా వారి సేవకులు జగదాన మోహన్ రావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది… ఈ […]

Continue Reading

సాలూరు బంగారమ్మ పేట లో చోరి కేసు చేదించిన పోలీసులు

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు టౌన్ పరిధిలో బంగారమ్మ పేట కి చెందిన బొత్స నవీన్, కోడూరు కార్తీక్, మడుగులు వంశీ లను నవంబర్ 13 న సాలూరు టౌన్ నుండి జీగిరాం వైపు ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా స్కూటీతో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తారసపడ్డారు. వారిని విచారించి చెడు అలవాట్లకు బానిసలుగా మారి నవంబర్ 9న స్క్రూ డ్రైవర్ జాకీ రాడ్ ఉపయోగించి… ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న […]

Continue Reading

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సాలూరు లో ప్రజా ఉద్యమం

మాజీ డిప్యూటీ సీఎం పిడిక. రాజన్న దొర రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, అప్పట్లోనే ఏడు కళాశాలలో నిర్మాణాలు పూర్తిచేసి ఐదింటిలో తరగతులు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. 10 మెడికల్ కళాశాలలో 30 శాతం నుండి 70 శాతం వరకు పూర్తయ్యాయని వీటిపై వారు శ్రద్ధ చూపిస్తే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వం చేయలేదని అన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ […]

Continue Reading

జీగిరాం వై జంక్షన్ వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలి

  సాలూరు టౌన్ శివారులో జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న ఈ వై జంక్షన్ లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తే మంచిదని ప్రయాణికులు,గ్రామస్తులు వేడుకుంటున్నారు.రాత్రి వేళల్లో, తెల్లవారుజామున హెచ్చరిక బోర్డులు సరిగా కనిపించక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఈ ప్రదేశంలో జరుగుతున్నాయని ప్రజలు చెప్తున్నారు.కావున సంబంధిత అధికారులు ఈ ప్రదేశంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Continue Reading

సాలూరు టౌన్ ఐటిఐ అప్రెంటిస్ మేళా లో 48 మంది ఎంపిక

నవంబర్ 10 న జరిగిన అప్రెంటిస్ మేళాకు 64 మంది విద్యార్థులు హాజరు కాగా 48 మంది ఎంపిక అయ్యారు. విశాఖపట్నం యోకోమో టైర్స్ కంపెనీకి 18 మంది పాటిల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 12 మంది, కొవ్వూరు ప్లాంట్ కు 8 మంది… విశాఖపట్నం కార్బన్ కు 10 మంది అప్రెంటీస్ శిక్షణకు నియామకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పై కంపెనీల హెచ్ ఆర్ లు చైతన్య రమేష్,సాలూరు ఐటిఐ ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసాచార్యులు, అప్రెంటిషిప్ […]

Continue Reading

మానవ సంబంధాలే పరమావధి…

  రాజకీయాలలో ప్రత్యర్థులు అయినప్పటికీ మానవ సంబంధాలే పరమావధిగా భావించి సాలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు ఆర్పీ.భంజ్ దేవ్ కి మోకాలు శస్త్ర చికిత్స జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం పిడిక. రాజన్నదొర శనివారం సాయంత్రం ఆర్పి.భంజ్ దేవ్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. సాలూరు,4thestate.in,4th Estate web News portal

Continue Reading

పత్తి పంట పునరుద్ధరణ ప్రయోగం…

మండలంలో సుమారు నాలుగువేల ఎకరాలకు పైగా పత్తి పంట ఉందని నీటి సదుపాయం ఉన్న రైతులు పత్తి తీసివేసి మొక్కజొన్న పంటకు సిద్ధం చేస్తున్నారని అయితే ఇటీవల కురిసిన వర్షపు నీరు ఇంకా కొన్ని రోజులు నేలలో తేమను నిలుపుతుందని పత్తి పంటను కొనసాగించే రైతులు కొన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పత్తి మరల చిగురించేటట్టు చేసి మంచి దిగుబడిని పొందే విధంగా ఒక ప్రయోగాన్ని కూణం బంధవలస గ్రామంలో రైతు అధికార్ల కృష్ణ , […]

Continue Reading

గ్రామ సంరక్షణ నిధి ఆధ్వర్యంలో కోజాగరి కార్యక్రమం

4th Estate News,పాంచాలి పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం, పాచిపెంట మండలం లో పాంచాలి గ్రామంలో కార్తీక మాసం సందర్బంగా గ్రామ సంరక్షణ నిధి ఆధ్వర్యంలో కోజాగరీ కార్యక్రమం..గ్రామ వికాస్ గొడుగు క్రింద చంద్ర కిరణం అమృత దార..వశిష్ఠ మహర్షి వీధిలో ( శివాలయం దగ్గర ) కశ్యపు మహర్షి వీధిలో ( వేప చెట్టు దగ్గర ) నిర్వహించడం జరిగింది… ఇక్కడ చంద్ర కిరణ అమృత దార కార్యక్రమం అనగా… క్షీరసాగర్ మథనం సమయంలో […]

Continue Reading

సాలూరు టౌన్ లో గంటా వెంకటరావు దుప్పట్ల వితరణ

  4th Estate News portal, (Salur) చలికాలం ప్రభావం చూపిస్తుంది…చలి పంజా విసురుతున్న తరుణం…అధికమైంది…చలిగాలులు కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు,వృద్ధులను గుర్తించి,కార్తీక పౌర్ణమి మహా పర్వదినాన 300 దుప్పట్లు, టవల్స్,తో పాటు పులిహోర పంచిపెట్టారు సాలూరు కి చెందిన గంటా వెంకటరావు….సాలూరు లెజెండ్ డాక్టర్ వి. గణేశ్వరరావు, ప్రముఖ యువ డాక్టర్ హేమా నాయక్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మానవసేవే మాధవ సేవ అంటూ ఈ మహత్తర కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.

Continue Reading

పరిమళించిన మానవత్వం…మేమున్నామంటూ అండగా నిలిచారు…

4th Estate News, (Salur) సాలూరు లో సారిక వీధి లో నివాసం ఉంటున్న స్థానిక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బూర్లే పార్థసారధి, లీల దంపతుల కుమారుడు బూర్ల ప్రవీణ్ కుమార్ బిటెక్ పూర్తి చేసి, తరువాత పై చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్, ఇతరత్రా మార్గాలలో కష్టపడి డబ్బులు ఏర్పాటు చేసుకుని యూకే లో ఎమ్మెస్ చేయడానికి వెళ్ళాడు. ఎమ్మెస్ పూర్తి అయి ప్రస్తుతానికి లండన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో […]

Continue Reading