స్వచ్ఛ ఆంధ్ర -2025 అవార్డుల ప్రధానం

సాలూరు పురపాలక సంఘం స్వచ్ఛ్ ఆంధ్ర -2025 స్వచ్చ సాలూరు మున్సిపాలిటీగా జిల్లాస్థాయిలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మున్సిపల్ డీఈ బి.వర ప్రసాద్ రావు , శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్. బాలకృష్ణ స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్నారు. జిల్లాస్థాయిలో స్వచ్ వారియర్స్ కేటగిరీ క్రింద జి. వెంకటరమణ అవార్డు అందుకోవడం జరిగింది.

Continue Reading

సాలూరు లో నందెమ్మ మహోత్సవాలకు సర్వం సిద్ధం

    సాలూరు టౌన్ లో అక్టోబర్ 6 న అనగా సోమవారం సాయంత్రం 5 గంటలకు వడ్డీ వీధి లో శ్రీ శ్రీ శ్రీ గౌరీదేవి నందెమ్మ మహోత్సములు శుభ సందర్భముగా గౌరీ దేవి, పార్వతీపరమేశ్వర, నందెమ్మ ల ను తీసుకురాబడును. కావున భక్తులు అందరూ హాజరు కావాల్సిందిగా మజ్జి చిరంజీవి రావు,కుటుంబ సభ్యులు కోరారు. Salur,4thestate.in

Continue Reading

వృద్ధ మహిళ వైద్యం నిమిత్తం సహాయం

శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం, గుమడాం తరఫున మొట్ట మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న నిరుపేద వృద్ధ మహిళకు (బార గంగమ్మ) వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 1000/- రూపాయలు సహాయం అందించేందుకు గ్రూప్ సభ్యులు నిర్ణయించుకొని గురువారం సహాయం చేయడం జరిగింది. సంఘ సభ్యులు దొంతల గౌరీ శంకర్రావు(వైస్ ప్రెసిడెంట్), చిగురుకోటి నాగరాజు ( సలహాదారులు), వాకాడ వంశీ కృష్ణ (ట్రెజరర్), పెద్దలు, మహిళలు ఈ కార్యక్రమంలో […]

Continue Reading

వైయస్సార్సీపి డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్లు విడుదల

వైసీపీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్ ఉంటుందని, కూటమిపాలనలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తలు సామాన్య ప్రజల కోసం డిజిటల్ బుక్ ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. వైసిపి శ్రేణులను ఇబ్బంది కి గురిచేసే వారికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని,కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయని, ఎవరికి అన్యాయం జరిగినా” డిబీ. డబల్యూఈవైఎస్ఆర్సిపి. కామ్” అనే వెబ్సైట్ లో,040- 49171718 నెంబరు కి ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చు […]

Continue Reading

సాలూరు రైతు బజార్ కు మోక్షం…

  “ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే… ఇన్ని నాళ్ళు దాగిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదు ఏమి” అనే పాత గీతం గుర్తుకు వస్తోంది…సాలూరు ప్రజల కోరిక తీరనుంది… సాలూరు టౌన్ దండిగామ్ రోడ్డు లో సుమారు 39 లక్షల వ్యయం తో రైతు బజార్ నిర్మించారు.కానీ విధి వైపరీత్యం వలన ఉపయోగంలోకి రాలేదు.పట్టణ ప్రధాన రహదారి లో కూరగాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ […]

Continue Reading

ప్రకృతి వ్యవసాయ విధానంలో అగ్నస్త్రం కషాయం వలన ఉపయోగాలు

  పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు నివారణ కొరకు అగ్నస్త్రం కషాయం తయారీ చేసి అగ్నస్త్రం కషాయం పిచికారీ చేయటం వలన వరిలో ఆకు ముడత పురుగు, కాండం తోలుచు పురుగు మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణ కొరకు ఉపయోగపడుతుంద ని రైతులకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించటం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయటం వలన నేల సారవంతం […]

Continue Reading

కూచిపూడి నృత్య ప్రదర్శన తో ఆకట్టుకుంటున్న నైన జైష్యా శ్రీరెడ్డి

  సాలూరు టౌన్ కి చెందిన కి చెందిన లేటు నైన అప్పారావు రెడ్డి కుమారుడు, గ్రీన్ వరల్డ్ సంస్థ సాలూరు సభ్యులు నైన శ్రీనివాసరెడ్డి సోదరుడు విశాఖ పట్టణం మధురవాడ ప్రాంతానికి చెందిన నైన రమేష్ రెడ్డి కుమార్తె నైన జైష్యా శ్రీరెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన లో పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే.పలు చోట్ల ప్రదర్శనలు ఇస్తూ అందరి ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్న చిన్నారి శ్రీ పంచముఖేశ్వర స్వామి […]

Continue Reading

దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ప్రత్యేక శిక్షణ

  సాలూరు టౌన్ లో పీఎం శ్రీ మున్సిపల్ హై స్కూల్ లో 10 వ తరగతి విద్యార్థులకు దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ కల్పించారు. వృత్తి విద్య కోర్సులతో వేగంగా స్థిరమైన ఉపాధి కలుగుతుందని, శిక్షకులు తెలిపారు. సాలూరులో హోండా షోరూం వాటర్ ప్లాంట్స్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఇన్చార్జి హెచ్.ఎం శ్యామ్,జిల్లా కో ఆర్డినేటర్ వాసు, ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ ఒకేషనల్ ట్రైనర్స్ గౌరీ శంకర్, రాకేష్ ఆధ్వర్యంలో […]

Continue Reading

సాలూరు కి చెందిన శాస్త్రవేత్త సంగంరెడ్డి శ్యామ్ కుమార్ కు 2024-2025 పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా సెప్టెంబర్ 26 న అవార్డు అందుకున్న సాలూరు వాసి…ఇది సాలూరు ప్రజలకు గర్వకారణం… సాలూరు మండలం, కొమ్మవాని వలస గ్రామ వాసి సంగంరెడ్డి.శ్యామ్ కుమార్ (సీనియర్ జియాలజిస్ట్) ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ సెంట్రల్ హాల్ జరిగిన “జాతీయ భూగోళ శాస్త్ర లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు – 2024” కార్యక్రమంలో భాగంగా “ఖనిజ ఆవిష్కరణ, అన్వేషణ” లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము […]

Continue Reading

సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు

  దసరా శరన్నవరాత్రులు రెండో రోజు గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు జయ జానకి బృందం చేత కోలాటం నిర్వహించారు. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading