సాలూరు టౌన్ లో వివేకానంద స్వామి విగ్రహం ఆవిష్కరణ
సాలూరు టౌన్ లో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ సాలూరు,సెప్టెంబర్ 1,(4th Estate News) సాలూరు మున్సిపాలిటీ 3వ వార్డ్లో స్వామి వివేకానంద విగ్రహాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆయన బోధనలు, ఆలోచనలు నేటి సమాజానికి దారిదీపంలాంటివి. యువత ఆయన ఆచరణలో పెట్టిన విలువలను అనుసరించి దేశ నిర్మాణంలో ముందడుగు వేయాలి” అన్నారు.
Continue Reading