సాలూరు టౌన్ లో వివేకానంద స్వామి విగ్రహం ఆవిష్కరణ

సాలూరు టౌన్ లో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ సాలూరు,సెప్టెంబర్ 1,(4th Estate News) సాలూరు మున్సిపాలిటీ 3వ వార్డ్‌లో స్వామి వివేకానంద విగ్రహాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆయన బోధనలు, ఆలోచనలు నేటి సమాజానికి దారిదీపంలాంటివి. యువత ఆయన ఆచరణలో పెట్టిన విలువలను అనుసరించి దేశ నిర్మాణంలో ముందడుగు వేయాలి” అన్నారు.

Continue Reading

నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి 30 ఏళ్లు…అభినందనలు తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…

  సాలూరు,సెప్టెంబరు 1,(4th Estate News) *చంద్రబాబు నాయుడు  తొలిసారి సీఎం అయి సెప్టెంబర్ 1,2025 కి 30 ఏళ్లు..* *1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు  ప్రమాణ స్వీకారం* *తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు సీఎంగా.. 8 ఏళ్ల 8 నెలల 13 రోజులు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు * *మూడోసారి 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు సీఎంగా […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం

దేశంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక పెద్ద ముందడుగు వేసింది. నాలుగు కొత్త ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనుంది. ఈ పథకాలలో మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంలో ప్రభుత్వం ఆరు సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించిందని, ఇప్పుడు మరో నాలుగు ప్రాజెక్టులను చేర్చడంతో ఈ సంఖ్య 10కి చేరుకుందని ఆయన […]

Continue Reading