పాంచాలి లో ఘనం గా వినాయక చవితి సంబరాలు…

పాంచాలి లో ఘనం గా వినాయక చవితి సంబరాలు   పాంచాలి,ఆగస్ట్ 28,(4th Estate News)   పాంచాలి గ్రామం  బృందావన్ కాలనీ   యొక్క గ్రామ పెద్దలు,పిల్లలు,ప్రజలు వినాయక చవితి సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ప్రజలందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అని ఎల్ఐసి అడ్వైజర్, పాంచాలి జడ్పీ హైస్కూల్ ప్రెసిడెంట్ ప్రతినిధి దండి కోటీ తెలిపారు. పాంచాలి లో ఘనం గా వినాయక చవితి సంబరాలు పాంచాలి,ఆగస్ట్ 28,(4th Estate News) పాంచాలి […]

Continue Reading

విజయవాడ దుర్గమ్మ దసరా- 2025 ఉత్సవాల షెడ్యూల్ విడుదల

విజయవాడ దుర్గమ్మ దసరా- 2025 ఉత్సవాల షెడ్యూల్ విడుదల   విజయవాడ,ఆగస్టు 27,(4th Estate News)   విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాల శోభ మొదలు కానుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు అమ్మవారు 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 👉 అలంకారాల వారీగా షెడ్యూల్   సెప్టెంబర్ 22 – బాలత్రిపుర సుందరి దేవి 23 – గాయత్రీ దేవి 24 – అన్నపూర్ణాదేవి 25 – కాత్యాయని […]

Continue Reading

సేవా లాల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ…

  పాచిపెంట,ఆగస్టు 26,(4th Estate News) పాచిపెంట మండలం పనుకువలస గ్రామం లో సేవా లాల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు సహాయపడే మట్టి విగ్రహాలతో వినాయక చవితి సంబరాలు జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు రావేళ్ల లక్ష్మణ రావు, డాక్టర్ హేమా నాయక్,సంస్థ సభ్యులు కల్పన, యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Continue Reading

అవాస్తవ కథనాలు, అబద్ధ ప్రచారాలు ఖండిస్తున్నాం…

    సాలూరు,ఆగస్టు 27,(4th Estate News) “ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి పై బులుగూ మీడియా, వైసీపీ ప్రోత్సహిత సోషల్ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలనూ, అవాస్తవాలనూ మా గిరిజన బంధువులు గట్టిగా తిప్పికొడుతున్నారు*. *గిరిజన సమాజ సమస్యలు, కష్టాలు దగ్గర నుండే అనుభవించి, మాకు ఎప్పుడూ అండగా నిలబడిన నేత సంద్యారాణి . ఆమె ఎప్పుడూ గిరిజనుల పక్షానే పోరాడారు. అందుకే మా గిరిజన సోదరులు చెబుతున్నారు – […]

Continue Reading

మంత్రి గుమ్మడి సంధ్యారాణి పై దుష్ప్రచారం తగదు

  సాలూరు,ఆగస్టు 27,(4th Estate News)   — *గిరిజన సంఘాలు ఆవేదన.* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పై తప్పుడు ఆరోపణలతో, తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియా లో కొన్ని చానల్ లో కథనాల,ప్రసారాల రూపం లో దుష్ప్రచారం చేస్తున్నారని, గిరిజన మంత్రి అయిన తర్వాత తన ఎదుగుదల ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని గిరిజన సంఘ నాయకులు జలుమూరు మణికుమార్, ప్రధాన కార్యదర్శి గిరిజన ఐక్యవేదిక, మంచాల […]

Continue Reading

వినాయకుని ప్రతిమలు పంపిణీ లో సిరమ్మ

వినాయకుని ప్రతిమలు పంపిణీ లో సిరమ్మ   విజయనగరం,ఆగస్టు 26,(4th Estate News)   సిరమ్మ పంచిన వినాయకుని ప్రసాదాలు కోసం వర్షం తో లెక్క చేయకుండా ఎగసిపడిన జనం 26 ఆగస్టు నెల 2025, వినాయక చవితి సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ […]

Continue Reading

సీసీ రోడ్డు,బీటీ రోడ్లను ఏర్పాటు చెయ్యాలి

పాలకొండ,ఆగస్టు 26,(4th Estate News) పార్వతీపురం జిల్లా కలెక్టర్ వారిని కలెక్టర్ బంగ్లా నందు  పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు  నిమ్మక జయకృష్ణ  కలిసి నియోజకవర్గం లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా సి.సి. రోడ్లు, బి. టి రోడ్లు మంజూరు చేయమని కోరుతున్నారు.  సదరు విషయం పై  జిల్లా కలెక్టర్ వారి స్పందించ అక్కడే ఉన్న డి.డబ్ల్యూ,ఏం.ఏ పథక సంచాలకులు మంజూరు నిమిత్తం ఫైల్ పెట్టమని ఆదేశించారు. ఈ సందర్బంగా మన్యం జిల్లా కలక్టర్,    […]

Continue Reading

మట్టి వినాయకులతో పర్యావరణ హితం:మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

  సాలూరు,ఆగస్టు 26,(4th Estate News) సాలూరు టౌన్ తహాసిల్దార్ ఆఫీస్ జంక్షన్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలు అందరూ ఎంతో ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, కానీ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. • ప్లాస్టర్ ఆఫ్ పారిస్ […]

Continue Reading

గ్రీన్ వరల్డ్,నీడ్ సంస్థల వారి వినాయక చవితి సంబరాలు…

  గ్రీన్ సాలూరు,ఆగస్టు 26,(4th Estate News) మట్టి తో తయారుచేసిన ప్రకృతికి హానికరం కాని వినాయక విగ్రహాలతో ఈ వినాయక చవితిని ఆనందంగా బాధ్యతగా జరుపుకోవాలని నీడ్ సభ్యులు పి. వేణుగోపాలరావు, మోహన్ ,వంశీ గ్రీన్ వరల్డ్ సభ్యులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి, చప్ప శ్రీరామ్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ అఫ్ పారిస్ వినాయకుల వల్ల ప్రకృతికి హానికరం ఈ కారణం చేత మట్టి వినాయకులతో 2025 వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకేలా సరదాగా […]

Continue Reading

మట్టి గణపతులను పూజించండి పర్యావరణాన్ని కాపాడండి

  పాంచాలి,ఆగస్టు 26,(4th Estate News) మట్టి వినాయకుల ను పూజించుట వలన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, హానికర రంగుల తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహాల వలన పర్యావరణానికి చేటు కలుగుతుందని మట్టి వినాయకుల వలన కాలుష్యాన్ని అరికట్ట పచ్చని పాంచాలి జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బంది తెలిపారు. అక్కడ విద్యార్థులతో మట్టితో వినాయక విగ్రహాలు చేయించి అందరికీ పంచిపెట్టారు. మట్టి వినాయకుల పూజించడం పై అవగాహన కల్పించారు.

Continue Reading