శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు సన్నాహాలు

4th Estate News, (శంబర) పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో కొలువైన చల్లని తల్లి, ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన శ్రీ పోలమాంబ అమ్మవారి 2025-26 సంవత్సరం జాతర మహోత్సవములు ,సినిమాను సంబరాలు కు తేదీలను నిర్ణయించుటకు ఆలయ కార్య నిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ ధర్మకర్తలు, మాజీ చైర్మన్లు గ్రామ పెద్దలు, రివున్నాయులు, సేవకులు సమక్షంలో నవంబర్ 7 న శుక్రవారం సాయంత్రం మూడు […]

Continue Reading

ప్రకృతి వ్యవసాయం తో ఆరోగ్య సంరక్షణ కు మేలు…

4th Estate News,మామిడిపల్లి పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, మామిడిపల్లి యూనిట్ లో అన్నంరాజు వలస గ్రామం లో రైతులుకు ఆర్గానిక్ నాచరల్ ఫార్మింగ్ బయో ఇన్పుట్స్ అవుట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ లో అన్ని రకాల ప్రకృతి వ్యవసాయ కాషాయాలు, ద్రావణాలు, దోమపోటు కంట్రోల్ చేయుటకు పసుపు నీలం ప్లేట్లు, ద్రవజీవామృత కవర్లు, ఘన ద్రవ జీవామృతాలు, నవధాన్యాలు, ఆర్ డి ఎస్ విత్తనాలు, కూరగాయలు, దేశి విత్తనాలు, ఎస్ టు […]

Continue Reading

మండల దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమం లో మజ్జి సిరి సహస్ర

    4th Estate News,(భీమిలి) శ్రీ అయ్యప్పస్వామి సేవా పీఠంలో గురువారం అయ్యప్ప మండల దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం,లక్ష్మీపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు కలశం తో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అయ్యప్ప స్వామి సేవా పీఠం ఆధ్వర్యంలో నిర్మించిన అన్నదానం బిక్ష కార్యక్రమం […]

Continue Reading

నవంబర్ 6 న సాలూరు లో నందేన్న అనుపోత్సవం

4th Estate News,సాలూరు సాలూరు టౌన్ లో నందెన్న అనుపోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం నాగుల చవితికి జరిగేది కానీ ఈ ఏడాది వర్షాల ప్రభావంతో నవంబర్ 6 న జరుగుతుంది…. సాలూరు టౌన్ వడ్డీ వీధిలో నందెన్న అనుపోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

Continue Reading

గిరిజన సంక్షేమ వసతి గృహాలలో మౌలిక భస్తులు కల్పనకై కృషి

4th Estate News,salur ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐ.టి.డి.ఏ.లోనున్న 757 గిరిజన పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.

Continue Reading

బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలి

    రైల్వే కోడూరు,అన్నమయ్య జిల్లా,4th Estate News   ఆర్ ఎమ్ టి యు అన్నమయ్య జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దాసరి జయచంద్ర పంచాయతీ ఆఫీస్ నందు కార్మిక సమస్యల గురించి మాట్లాడుతూ పంచాయితీ,గ్రీన్ అంబాసిడర్లకు, మూడు నేలల జీతాలు , ఆఫీస్ స్టాప్ మరియు మేస్త్రీలకు ఆరు నేల పెండింగ్ జీతాలు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు! గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ అంబాసిడర్లకు మరియు బకాయి జీతాలు వెంటనే […]

Continue Reading

పండ్ల పై రసాయనాలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టెస్టింగ్ సాల్ట్ తో ప్రజలకు అనారోగ్యం…

  4th Estate News, Salur సాలూరు టౌన్ లో విచ్చలవిడిగా టెస్టింగ్ సాల్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఆహార పదార్థాలు లొ వినియోగించడం అలాగే మార్కెట్ లొ ఫలాలు కి రసాయనాలు జల్లి అమ్మకాలు చేస్తున్నారని, ఈ ఆహార పదార్థాలు వల్ల ప్రజల ఆరోగ్యం పై అనేక దుష్ప్రభావాలు కలిగిస్తూ ప్రజలకు అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని, ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్ కి తగు చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా యునైటెడ్ మానవ హక్కుల […]

Continue Reading

అంబేద్కర్ రాజ్యాంగ పాలన కోసం చంద్రబాబు ఆరాటం

  * పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచండ్ర . మూడు కోట్ల పదిలక్షలతో నిర్మించతల పెట్టిన పులిగుమ్మి మీదుగా బందలుప్పి తారు రోడ్డుకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర శంకుస్థాపన పార్వతీపురం: ప్రజాస్వామ్యానికి అత్యధిక విలువలనిచ్చి, ప్రాధాన్యతచ్చి, దాన్ని రక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ రాజ్యాంగం లోని అంశాలను అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి మీదుగా బంధలుప్పి రోడ్డు పనులకు నాబార్డు కింద మంజూరైన రూ. […]

Continue Reading

రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం

  నవంబర్ 1వ తేదీ శనివారం బొబ్బిలి ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత కొరకు రైల్వే శాఖ వారు సూచించిన విధానాలు పాటించాలని కోరారు. ప్రమాదాలను అరికట్టాలని దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఆర్పిఎఫ్ పోలీసులు స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, మీ జీవితం చాలా విలువైనది ఒక తప్పటడుగు తో ప్రమాదాల బారిన పడవద్దని హితవు పలికారు. ప్రయాణికులు రైల్వే పట్టాలపై నడవరాదని ప్రమాదాల బారిన పడే […]

Continue Reading

మహిళల ఆరోగ్య రక్షణకై “సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్” కార్యక్రమం ప్రారంభం

    4th Estate News portal,4thestate.in సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే ఆర్థిక సుస్థిరత తో పాటు శారీరక మానసిక ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని సఖీ సురక్ష హెల్త్ స్క్రీనింగ్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు దాసరి వీధి శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో శుక్రవారం ఈ కార్యక్రమం ప్రారంభించారు. మహిళలకు రక్తపోటు మధుమేహం,హీమోగ్లోబిన్ లెవెల్స్ ,స్త క్యాన్సర్ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ గిరిజన మహిళలకు సమగ్ర […]

Continue Reading