రసాయనాలు వాడకం తో దుష్ప్రభావాలు

  సాలూరు టౌన్ పాత బస్టాండ్ వద్ద ఉన్న అరటి పళ్ళ దుకాణాల్లో హ్యూమన్ రైట్స్ ప్రతినిధి నైన శ్రీనివాసరెడ్డి పిర్యాదు మేరకు జిల్లా ఆహార భద్రత శాఖ అధికారి వినోద్ తనిఖీలు చేసి వారి వద్ద నుంచి అరటి పళ్ళ శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కి పంపిస్తున్నామని అన్నారు.వచ్చిన ఫలితాలు ఆధారంగా చర్యలు ఉంటాయి అన్నారు.అరటి పళ్ళును త్వరగా మగ్గటానికి ఎక్కువగా వాడే రసాయనం కాల్షియం కార్బైడ్ , ఇథిలిన్ వంటి వాటిని వ్యాపారులు […]

Continue Reading

రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీ కి ఎన్నికైన జరజాపు దిలీప్

జనసేన పార్టీ తరుపున కార్పొరేషన్ కమిటీ రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీలో సాలూరు సీనియర్ రాజకీయ నేత జరజాపు సూరిబాబు కుమారుడు,సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ జరజాపు దీప్తి భర్త,జనసేన యువ నాయకులు జరజాపు దిలీప్ సాలూరు తరుపున ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సాలూరు జనసేన నాయకులు పిల్లా మురళి, సుంకర గోపి, బెవర పరశురామ్, అవ్వా సంతోష్, గరికపాటి సంతోష్,సాలూరు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Continue Reading

సాలూరు లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు

సాలూరు శ్రీనివాస్ నగర్ లో కొలువైన శ్రీ భూ నీళా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో నవంబర్ 15వ తేదీ శనివారం బహుళ ఏకాదశి పుణ్య కాలంలో శ్రీవారి దివ్య క్షేత్రంలో శ్రీ నిలయం కళ్యాణ మండపము లో సామూహిక శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహిస్తామని వ్యవస్థాపక ధర్మకర్త వంగపండు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.616 రూపాయలు చెల్లించి,తమ గోత్రనామములను నమోదు చేసుకోవలసినది గా కోరారు.మరిన్ని వివరాలకు 8602310314,7389762963,9490971991,8185910086 నెంబర్లను సంప్రదించగలరు.

Continue Reading

వాసవి క్లబ్ విజయం 2026 ప్రెసిడెంట్ గా కోలగట్ల గోపి

వాసవి క్లబ్ విజయం 2026 సంవత్సరానికి సంబంధించి ప్రెసిడెంట్ గా సాలూరు కు చెందిన ప్రముఖ వ్యాపారి సమాజ సేవకులు కల్కి జ్యువెలర్స్ కోలగట్ల గోపాలరావు ను జోనల్ చైర్ గా ఇటీవల విజయనగరం లో జరిగిన డిస్ట్రిక్ట్ కాన్ఫిరెన్స్ లో ఎన్నుకున్నారు. సమాజ సేవకులు కోలగట్ల గోపి ఎన్నికవ్వడం పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాలూరు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య ప్రముఖులు పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ […]

Continue Reading

సాలూరు మున్సిపల్ పరిధి లో పూడికతీత పనులు

సాలూరు పురపాలక సంఘం పరిధిలో నవంబర్ 8 శనివారం పూడికతీత పనులు జరిగాయి. ఈమధ్య వర్షాల కాలువలో మట్టి పేరుకుపోవడం వల్ల పట్టణ పరిధిలో ఉన్న స్థానిక 15వ వార్డులో లో యాత వీధి ఇన్ లైన్ కాలువలో ప్రత్యేక గ్యాంగ్ వర్క్ పారిశుద్ధ్య కార్మికులతో పూడికతీత పనులు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. 4th Estate News portal,salur@4thestate.in

Continue Reading

నవంబర్ 10 న సాలూరు ప్రభుత్వ ఐటిఐ లో అప్రెంటిస్ మేళా…

సుమారు గా 100 వేకెన్సీలు బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం నగరాలలో అప్రంటీష్ కొరకు ప్రముఖ కంపెనీలు… 1) యోకోమా టైర్స్ విశాఖపట్నం, లో వేకెన్సీ – 100 2) జయభేరి విశాఖపట్నం లో అప్రెంటిస్ షిప్–వేకెన్సీ-30 3)కార్బన్ రిసార్సస్ ప్రయివేట్ లిమిటెడ్…వేకెన్సీ–06 విశాఖపట్నం లో వేకెన్సీలు — 20 ఉన్నాయి నాయుడుపేట…. తిరుపతి జిల్లా లో 20 వేకెన్సీ లు కలవు…. దరఖాస్తులు తో నేరుగా ఆహ్వానిస్తున్నారు. అలాగే అప్పరెంటీస్ ఐన వారు కూడా ప్లేస్ మెంట్ […]

Continue Reading

దివంగత బొర్రా చిన్నా కు ఘన నివాళి

  సాలూరు పట్టణం బోసు బొమ్మ సెంటర్ లో బొర్రా చిన్నా కు సాలూరు లో ఘన నివాళి అర్పించారు.అడ్వకేట్ రావిపల్లి సత్యన్నారాయణ,కోట తాతాజీ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.వారి కుటుంబ సభ్యులు,యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Continue Reading

సాలూరు లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గత ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ను నిర్మించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది… ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న బోసుబొమ్మ వద్ద కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టారు. సాలూరు విద్యార్థులు, యువత, మేధావులు, వృద్ధులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా […]

Continue Reading

రాష్ట్రస్థాయి త్రిపుల్ జంప్ పోటీలకు ఎంపికైన సాలూరు లయన్స్ క్లబ్ విద్యార్థి

 4th Estate News,సాలూరు   సాలూరు విద్యా రంగంలో అప్పటికి… ఇప్పటికీ …ఎప్పటికీ… ఎవర్ గ్రీన్ స్కూల్ అంటే లయన్స్ క్లబ్ అనడం అతిశయోక్తి కాదేమో. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 9 వ తరగతి విద్యార్థి ముగడ నవనీత్ గురువారం విజ్జి స్టేడియంలో త్రిపుల్ జంప్ పోటీలో జిల్లా స్థాయిలో మేటీగా నిలిచాడు… రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన శుభ సందర్భం లో హెడ్మాస్టర్ అశోక్ కుమార్, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ అభినందనలు తెలిపారు.

Continue Reading

సాలూరు లో వందేమాతరం 150 ఏళ్ల సంబరాలు….

  4th Estate News, (సాలూరు) బంకించంద్ర చటర్జీ వందేమాతరం గేయం రచించి నవంబర్ 7 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సాలూరు నియోజకవర్గ బిజెపి నేతల ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు సుమారు 700 మందికి పైగా పాల్గొని వందేమాతరం గీతాన్ని ఆలపించేలా కార్యక్రమం జరగనుందని జనరల్ సెక్రెటరీ మాజీ నియోజకవర్గ కన్వీనర్ జి.భానోజీ రావు,మన్యం జిల్లా […]

Continue Reading