రసాయనాలు వాడకం తో దుష్ప్రభావాలు
సాలూరు టౌన్ పాత బస్టాండ్ వద్ద ఉన్న అరటి పళ్ళ దుకాణాల్లో హ్యూమన్ రైట్స్ ప్రతినిధి నైన శ్రీనివాసరెడ్డి పిర్యాదు మేరకు జిల్లా ఆహార భద్రత శాఖ అధికారి వినోద్ తనిఖీలు చేసి వారి వద్ద నుంచి అరటి పళ్ళ శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కి పంపిస్తున్నామని అన్నారు.వచ్చిన ఫలితాలు ఆధారంగా చర్యలు ఉంటాయి అన్నారు.అరటి పళ్ళును త్వరగా మగ్గటానికి ఎక్కువగా వాడే రసాయనం కాల్షియం కార్బైడ్ , ఇథిలిన్ వంటి వాటిని వ్యాపారులు […]
Continue Reading