ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ప్రారంభం

ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ప్రారంభం పాచిపెంట,ఆగస్టు 25,(4th Estate News) పాచిపెంట జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోమవారం ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. ఈశ్వరరావు, ఒకేషనల్ సబ్జెక్ట్ టీచర్ బి సునీల్ కుమార్, పాఠశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు థియరీ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా పొందుతారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా పని […]

Continue Reading

ఎరువుల అమ్మకాలు సక్రమంగా లేకపోతే చర్యలు విజిలెన్స్ సిఐ రవి ప్రకాష్

ఎరువుల అమ్మకాలు సక్రమంగా లేకపోతే చర్యలు : విజిలెన్స్ సీఐ రవిప్రకాష్   పాచిపెంట రూరల్,ఆగస్టు 25,(4th Estate News)   విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిప్రకాష్ పాచిపెంట మండలం లోని ఎరువుల షాప ఎరువుల అమ్మకాలు సక్రమంగా లేకపోతే చర్యలు : విజిలెన్స్ సీఐ రవిప్రకాష్ పాచిపెంట రూరల్,ఆగస్టు 25,(4th Estate News) విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిప్రకాష్ పాచిపెంట మండలం లోని ఎరువుల షాపులను ఆకస్మికం గా తనికీ చేశారు. స్థానిక ఎస్ఐ సురేష్ […]

Continue Reading

వినాయక చవితి పండుగ ను శాంతియుతంగా జరుపుకోవాలి…

  సాలూరు,ఆగస్టు 25,(4th Estate News) ఆగస్టు 27 న రానున్న వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా,సోమవారం టౌన్ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు,పోలీసుల ఆద్వర్యం లో సాలూరు పట్టణంలో పండుగను శాంతియుతంగా నిర్వహించడం కోసం ప్రజలకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు & జాగ్రత్తలను ఆటో, మైక్ ద్వారా అవగాహన కల్పించారు.సాలూరు టౌన్ లో అత్యంత వేడుకగా గణేశ ఉత్సవాలు జరుగుతాయి అనే సంగతి అందరికీ తెలిసిందే.

Continue Reading

శ్రీ కృష్ణుడి బోధనలు ఆచరణీయం…

శ్రీ కృష్ణుడి బోధ‌న‌లు ఆచ‌ర‌ణీయం…   విజ‌య‌వాడ‌, ఆగ‌స్టు 24 ,(4th Estate News)   శ్రీ కృష్ణ ప‌ర‌మాత్మ బోధ‌న‌లు స‌దా ఆచ‌ర‌ణీయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ చెన్నాప్ర‌గ‌డ శ‌ర్మ అన్నారు. చిన్న‌త‌నం నుంచి భ‌క్తిత‌త్వంతోపాటు ఆధ్యాత్మిక‌, సామాజిక అంశాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న సూచించారు. వాగ్దేవి క్రియేష‌న్స్ యూట్యూబ్ చాన‌ల్ ఆధ్వ‌ర్యంలో శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా నిర్వ‌హించిన శ్రీ‌కృష్ణ వేష‌ధార‌ణ పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తి ప్ర‌దానోత్స‌వం ఆదివారం విజ‌య‌వాడ ఏలూరురోడ్డులోని […]

Continue Reading

“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన

“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన విశాఖపట్నం,ఆగస్టు 24,(4th Estate News) ఆగస్టు 30వ తేదీన విశాఖ నగరంలో జరగనున్న *సేన తో సేనాని* సభస్థలిలో ఏర్పాట్లు చేస్తున్నారు…ఈ సందర్భంగా నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో విజయనగరం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ , సాలూరు జనసేన నాయకులు జరజాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

44 సార్లు రక్తదానం చేసిన సాలూరు వాసి చింత రామకృష్ణ

సాలూరు,ఆగస్టు 24,(4th Estate News) సాలూరు టౌన్ బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఆగస్టు 24 న,మెగా రక్తదాన శిబిరంలో యువకులు, ఉత్సాహవంతులైన చింతా రామకృష్ణ చంద్రం పేట వాస్త్యవులు 44వ సారి ఉత్సాహం గా ఆనందం గా రక్తం దానం లో పాల్గొన్నారు.అతను ఇన్ని సార్లు చేయటానికి మాటల్లో యువ వయసు నుండి మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ తో రక్త దానం, అవయువ దానం అనేది మరో ప్రాణం నిలబెడుతుంది .దేవుడు మనకిచ్చే అవకాశం గా నేటి […]

Continue Reading

సాలూరు లో వైభవంగా శ్రీ లలిత హోమం…

    సాలూరు,ఆగస్టు 22,(4th Estate News) 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా సాలూరులో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు కుంకుమ పూజలు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు తో ఆలయాలు సుందరంగా, చూడముచ్చటగా, భక్తుల కోలాహలంతో సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లలిత హోమం అతి వైభవం గా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులయ్యారు.

Continue Reading

ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

సాలూరు,ఆగస్టు 22,(4th Estate News) ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,జయ కుమార్ దంపతులు సాలూరులో వివిధ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నారు.

Continue Reading

“నీడ్” ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమం

“నీడ్” ఆధ్వర్యంలో సేంద్రీయ ఎరువులు పై అవగాహన కార్యక్రమం…   పాచిపెంట రూరల్,ఆగస్టు 23,(4th Estate News)   “నీడ్” స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పాచిపెంట మండలం నీలంవలస గ్రామంలో మహిళలకు, రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించడం జరిగింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఎలా పొందాలనేది సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలను వాడకం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రైతులకు తెలియజేయడం జరిగింది. అనంతరం కిచెన్ గార్డెనింగ్, పెరటి […]

Continue Reading

గట్ల పై కంది తో అదనపు ఆదాయం…

పాచిపెంట రూరల్,ఆగస్టు 23,(4th Estate News) ప్రభుత్వం రైతులు అదనపు ఆదాయం పొందడం కోసం అంతర పంటలు కంచె పంటలు, పొలం గట్ల మీద వేసుకోవడం కోసం వ్యవసాయ శాఖ ద్వారా కంది విత్తనాలను పూర్తి ఉచితంగా రైతులకు అందజేస్తుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. కర్రీవలస లో రైతు కందితబిట్ నాయుడు వరి పొలంలో వరుసలలో నాట్లు వేయిస్తూ గట్ల మీద కంది విత్తనాలను నాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఏకపంట విధానాన్ని […]

Continue Reading