రోగుల సహాయకులకు ఆహార పొట్లాలు పంపిణీ

సాలూరు, సెప్టెంబర్ 17,(4th Estate News) సాలూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబర్ 17 న రోగుల సహాయకులకు ఎల్ఐసి ఎంప్లాయిస్ యూనియన్ పార్వతీపురంం బేేస్ యూనిట్ ప్రధాన కార్యదర్శి టెక్కలి ధర్మారావు ద్వితీయ కుమార్తె హిమబిందు వర్ధంతి సందర్భంగా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. గత కొన్ని ఏళ్లు గా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న అనిల్ మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Continue Reading

వైసిపి కార్యకర్త మృతి …మాజీ డిప్యూటీ సీఎం పరామర్శ

    పాచిపెంట రూరల్, సెప్టెంబర్ 16,(4th Estate News)                                                                                                […]

Continue Reading

సాలూరు మున్సిపల్ కార్యాలయంలో అంగీకార్ -2025 బ్రోచర్ విడుదల

  సాలూరు,సెప్టెంబర్ 16,( 4th Estate News) సాలూరు మున్సిపల్ కార్యాలయం లో సాలూరు మున్సిపల్ కమిషనర్ టి. రత్న కుమార్ ఆద్వర్యం లో పీఎంఏ వై 2.0 అంగీకార్ -2025 బ్రోచర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ సిబ్బంది, సీ .ఏల్. టి .సి,మెప్మా సిబ్బంది తో పాటు హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర తో మర్యాదపూర్వక భేటీ

సాలూరు, సెప్టెంబర్ 11,(4th Estate News) సాలూరు టౌన్ లో బుదవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ,రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక.రాజన్నదొరని ఆయన నివాసంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సర్వీశెట్టి.శ్రీనివాసరావు ,పార్వతీపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోలా.సుధాకర్ ,స్టేట్ ఆర్టిఐ వింగ్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి.నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా *మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొరకి పుష్పగుచ్చం అందజేస్తూ దుస్సాలువాతో […]

Continue Reading

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులు గా కోలగట్ల గోపాలరావు

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులు గా కోలగట్ల గోపాల రావు సాలూరు,సెప్టెంబర్ 10,(4th Estate News) ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం అధ్యక్షులుగా సాలూరు టౌన్ కి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు,సమాజ సేవకులు కల్కి జువెలెర్స్ కోలగట్ల గోపి నియమితులయ్యారు.ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు,ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.తనను నమ్మి అందించిన బాధ్యతలు అంతఃకరణ శుద్ధితో కార్యోన్ముఖుడినై నిర్వహిస్తాన ని తెలిపారు.

Continue Reading

రైతులు సాగు ఖర్చు తగ్గిస్తూ అదనపు ఆదాయం పొందాలి

    (పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 10,4th Estate News) రైతులు విచక్షణ రహితంగా రసాయనాలు వాడకుండా దిగుబడి పెంచడమే కాకుండా సాగు ఖర్చులను కూడా తగ్గిస్తూ భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ అంతర పంటలు గట్లు మీద కంది విత్తనాలు ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే విధంగా ఆలోచించాలని సాలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సత్యవతి అన్నారు. పి. కొనవలస గ్రామంలో పొలం పిలుస్తోంది అనంతరం రైతులతో మాట్లాడుతూ రైతులు అనవసరంగా దుబ్బు గుళికలు వంటి వాటిపై అదనపు […]

Continue Reading

గుమడామ్ లో 30 కేజీల లడ్డూ లాటరీలో బొత్స విజయలక్ష్మి విజయం

  సాలూరు,సెప్టెంబర్ 7,(4th Estate News) వినాయక నవరాత్రుల వేడుకల్లో భాగంగా, ఆర్ఎస్ బాయ్స్ యూత్ కమిటీ శ్రీ బాల గణపతి 30 కేజీల భారీ లడ్డూ లాటరీని నిర్వహించింది. ఈ లాటరీలో బొత్స విజయలక్ష్మి అదృష్టవంతురాలిగా నిలిచారు. లడ్డూను గెలుచుకున్న అనంతరం, బొత్స విజయలక్ష్మి కుటుంబసభ్యులు, పిల్లలతో కలిసి గుమ్మడం తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఊరేగింపులో పాల్గొని, భక్తి మరియు ఉత్సాహం రద్దీగా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శి కోలగట్ల రమాదేవి కి ఘన సత్కారం

    సాలూరు, సెప్టెంబర్ 5,(4th Estate News) భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 5 న భారత మాజీ రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆయన జీవితాన్ని బోధన విద్యారంగానికి అంకితం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవిక్లబ్ విజయం వారు, ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించినారు ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షులు కోలగట్ల వెంకట గోపాలరావు, […]

Continue Reading

సాలూరు దీప్తి స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు!

    సాలూరు,సెప్టెంబర్ 5,(4th Estate News) మాజీ రాష్ట్రపతి, విద్యా రంగం  కోసం ఎంతో కృషి చేసిన మహా వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనం గా నిర్వహించారు.ఈ సందర్భం గా సాలూరు లో కార్పొరేట్ సంస్థలను అధిగమించి,”అంతకు మించి” అనేలా ప్రతి సంవత్సరం విద్యార్ధులు ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు సతీష్. యశోద. లక్ష్మి. నిర్మల  హెడ్ మాస్టర్ నాగేశ్వర రావు లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.  

Continue Reading

ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీతలకు సత్కారం

  ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీతలకు సత్కారం…   సాలూరు, సెప్టెంబర్ 5,(4th Estate News) సెప్టెంబర్ 5 భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 5 న భారత మాజీ రాష్ట్రపతి గొప్ప తత్వవేత్త ,విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆయన జీవితాన్ని బోధన విద్యారంగానికి అంకితం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవిక్లబ్ విజయం వారు, ఆర్యవైశ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు, ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించినారు […]

Continue Reading