తెలుగుదేశం సమగ్ర సమాచార వేదిక “My TDP”

    ఎన్నో సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చింది… ….న్యూస్, పోల్, ఇన్ బాక్స్, సీబీఎన్ కనెక్ట్, సోషల్ టాస్క్స్, ఫొటో విత్ లీడర్ ఇలా సమగ్ర అంశాలతో ప్రత్యేక విభాగాలు యాప్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా పార్టీకి సంబంధించిన తాజా వివరాలను, సమాచారాన్ని మీరు క్షణాల్లో పొందవచ్చు, సందేహాలనూ నివృత్తి చేసుకోవచ్చు. అలాగే పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ.. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని పార్టీ యాక్టివిటీస్ ట్రాకింగ్ ద్వారా అధిష్టానానికి చేరుతుంది. కావునా […]

Continue Reading

వృద్ధ మహిళ వైద్యం నిమిత్తం సహాయం

శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం, గుమడాం తరఫున మొట్ట మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న నిరుపేద వృద్ధ మహిళకు (బార గంగమ్మ) వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 1000/- రూపాయలు సహాయం అందించేందుకు గ్రూప్ సభ్యులు నిర్ణయించుకొని గురువారం సహాయం చేయడం జరిగింది. సంఘ సభ్యులు దొంతల గౌరీ శంకర్రావు(వైస్ ప్రెసిడెంట్), చిగురుకోటి నాగరాజు ( సలహాదారులు), వాకాడ వంశీ కృష్ణ (ట్రెజరర్), పెద్దలు, మహిళలు ఈ కార్యక్రమంలో […]

Continue Reading

ముందస్తు జాగ్రత్తల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగాం…

  ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కురిశాయి. ముందు జాగ్రత్త చర్యల వలన ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాఠశాలలో అంగన్వాడీలకు సెలవు ప్రకటించామని, రెడ్ అలెర్ట్ జారీ చేసినందున జాలర్లు వేటకు వెళ్ళరాదని, గిరిజన ప్రాంతాలలో వాగులు వంకలు పొంగడం వలన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. వర్ష ప్రభావంతో వ్యవసాయ ఉద్యానవన పంటల నష్టం జరిగిన రైతుల ఆందోళన […]

Continue Reading

మక్కువ వయా బాగువలస, సాలూరు రోడ్డు వెంటనే పూర్తి చెయ్యాలి

మక్కువ నుండి బాగువలస మీదుగా వెళ్లే సాలూరు రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మక్కువ మెయిన్ రోడ్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు జిల్లా నాయకులు కొల్లి గంగు నాయుడు,ఎన్. వై. నాయుడు మాట్లాడుతూ మక్కువ మండలం నుండి ఇద్దరు మంత్రులు మారినప్పటికీ సాలూరు రోడ్ పూర్తి కాలేదని గత ఆరు సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అన్నారు కనీసం ద్విచక్ర వాహనాలు కూడా […]

Continue Reading

దసరా సెలవుల సందర్భంగా పిల్లలకు ఉచిత యోగా శిక్షణ

శ్రీ రామ యోగా సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత రాపర్తి రామారావు గురూజీ దివ్య ఆశీస్సులతో ప్రసాద్ గురువు శిక్షణ లో ఈ దసరా సెలవు లో పిల్లలకు ఉచిత యోగా శిక్షణ ప్రతిరోజు ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా పై పిల్లలు అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేది బోధించడం జరుగుతుంది.

Continue Reading

అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ…

  సాలూరు పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతున్నాయి. 3 వరోజు ప్రత్యేక పూజలు, చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘనసాయి జువెలర్స్ అధినేత సుతాపల్లి వీర వెంకట్రావు సుతాపల్లి రమా దంపతులు తోపాటు పలువురు చండీ హోమంలో పాల్గొన్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక కార్యక్రమాలు, వివిధ కైంకార్యములో నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు.

Continue Reading

దసరా సందర్భంగా మామిడిపల్లి రోడ్ శ్రీ సంతోషిమాత ఆలయం లో ప్రత్యేక పూజలు

దసరా సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయం లో ప్రత్యేక పూజలు… పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మామిడిపల్లి రోడ్డులో కోరి వెలసిన శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక పూజలు, హోమాలను, కుంకుమ పూజలు తదితర కైంకర్యాలను నిర్వహిస్తామని భక్త బృందం ఒక ప్రకటన విడుదల చేశారు.

Continue Reading

సెప్టెంబర్ 20న సాలూరు టౌన్ లో మెగా మెడికల్ క్యాంపు

  సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుందని, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.ఆర్. మీనాక్షి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సాలూరు టౌన్ లో ఏరియా ఆసుపత్రిలో సెప్టెంబర్ 20 శనివారం ఉదయం 9 గంటల నుండి నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో మహిళల కోసం ఎన్ […]

Continue Reading

గ్రీన్ వరల్డ్ వారి ఆహార పంపిణీ కార్యక్రమం….

సాలూరు,సెప్టెంబర్ 18,(4th Estate News) సెప్టెంబర్ 18 న కాళ్ళ జగన్నాధం వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సాలూరు 6 వ వార్డు కు చెందిన టిడిపి నేత కాళ్ళ శ్రీనివాసరావు,మనవళ్ళు ఆది,తనోజ్ సహకారం తో గ్రీన్ వరల్డ్ సంస్థ సాలూరు ఆద్వర్యం లో రొట్టెలు,బిస్కెట్లు,పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అన్నదానం మహాదానం అని గ్రీన్ వరల్డ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ పాణిగ్రహి పేర్కొన్నారు.

Continue Reading

అక్రమంగా తరలిస్తున్న 891 కేజీల రేషన్ బియ్యం పట్టివేత

సాలూరు, సెప్టెంబర్ 17,(4th Estate News) అక్రమంగా తరలిస్తున్న 891 కేజీల 49 రేషన్ బియ్యం బస్తాలను నాయుడు వీధికి చెందిన ఆర్యవైశ్య కులస్థులు గంటా చందు(45) సన్ ఆఫ్ లేట్ రామకృష్ణ , పెద్ద కోమటి పేట కు చెందిన మండా కామేశ్వరరావు(60) సన్ ఆఫ్ లేట్ వెంకటరాజు సాలూరు పెద్ద బజార్ లో అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న సాలూరు టౌన్ పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి,అరెస్టు చేయడం జరిగింది. […]

Continue Reading