Category: ఆంధ్రప్రదేశ్
ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కొరకే పొలం పిలుస్తోంది!
పాచిపెంట రూరల్,ఆగస్టు 21,(4th Estate News) ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించుకుని వ్యవసాయం కొనసాగిస్తే ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వ్యవసాయ అధికారి కే .తిరుపతిరావు అన్నారు. తుమ్మరవల్లి గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ గిరిజన రైతులు పోడు వ్యవసాయంలో వర్షాధారం పద్ధతిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారని సాగు ఖర్చులను లెక్కించుకుని ఎక్కువ ఆదాయం వస్తే మొక్కజొన్న కొనసాగించాలని లేనియెడల చిరుధాన్యాల సాగుకు […]
Continue Readingవినాయక చవితి 2025 సందర్భంగా సాలూరు టౌన్ పోలీసువారి సూచనలు…
సాలూరు,ఆగస్టు 19,(4th Estate News) 1. సాలూరు పట్టణంలో నుంచి జరగబోయే వినాయక ఉత్సవాలకు మండపాలకై సంబంధిత కమిటీ వారు తప్పనిసరిగా పోలీసు వారు అనుమతి పొందవలెను. 2. ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి వివరములు మండపాలు యొక్క ప్రదేశం, ఉత్సవాలు జరిపే తేదీలు, నిమజ్జనం జరిపే తేదిలు పూర్తి వివరములు కూడిన సమాచారాన్ని పోలీసు వారికి ముందస్తుగా తెలియపరచవలెను. 3. ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారు సూచన మేరకు *9 దినములు* ( *నవరాత్రులు* […]
Continue Readingఅధిక వర్షాల తర్వాత పంటలకు నానో యూరియా
పాచిపెంట రూరల్, ఆగస్టు 19,(4 Th Estate News) ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి మొక్కజొన్న వంటి పంటలలో నీరు నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని వర్షాలు వెలసిన తర్వాత పంటలపై మల్టీకే ఒక కేజీ నానో యూరియా అర లీటరు కలిపి తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు. కుడుమూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ వర్షాలు వెలిసిన తర్వాత పంటలకు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని అలాగే పోషక […]
Continue Readingశ్రీ దాసాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు…
సాలూరు,ఆగస్టు 19,(4Th Estate News) మంగళవారం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాసనగర్ లో వేంచేసియున్న శ్రీ దాసాంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి.తమలపత్ర, పూలమాలలతో అలంకరించి సింధూరంతో అర్చన జరిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Continue Readingసాలూరు కాలువలలో పూడికలు తీసివేత….
సాలూరు,ఆగస్టు 18,(4Th Estate News) “మున్సిపల్ కమిషనర్ టీ.టీ.రత్నకుమార్ సూచనలు మేరకు కురుస్తున్న వర్షాలు దృష్ట్యా సాలూరు పురపాలక సంఘం పరిధిలో గల వార్డుల్లో కాలువలో అడ్డంకులు ఏర్పడి రోడ్లపై నీరు ప్రవహించకుండా సిబ్బందితో చర్యలు తీసుకోవాలని జైపూర్ రోడ్లు ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ,పి. ఎల్.తంగ్ రాజు హాస్పిటల్ ఆనుకొని ఉన్న కాలువలో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అడ్డంకులు తొలగించడమైనది. శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, శానిటరీ, సచివాలయ సిబ్బందితో వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కొన్ని […]
Continue Readingపాంచాలి గ్రామంలో తొలిసారి డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగం సాధించిన పల్లి ఉమామహేశ్వరరావు
పాంచాలి,ఆగస్టు 18, (4Th Estate News) పాంచాలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి పల్లి ఉమామహేశ్వరరావు పాంచాలి గ్రామం నుండి తొలిసారిగా డీఎస్సీ కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాంచాలి సర్పంచ్ గూడేపు యుగంధర్ జడ్పీ హైస్కూల్ చైర్మన్ దండి వరలక్ష్మి,చైర్మన్ ప్రతినిధి దండి కోటి అభినందనలు తెలియజేశారు.
Continue Readingకేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. అంతకుమించి..
ఆగస్ట్ 15 ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పాటు మరో వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదే రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నస్త్రీ శక్తి పథకం అమలు కార్యక్రమం. ఇందుకోసం భద్రత, సదుపాయాలు, రద్దీ నియంత్రణ.. అన్నీ సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులను ఆదేశించారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలులో ఎక్కడా లోపం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. బస్టాండ్స్, బస్సుల్లో సదుపాయాలకు […]
Continue Reading