తెలుగుదేశం సమగ్ర సమాచార వేదిక “My TDP”

    ఎన్నో సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చింది… ….న్యూస్, పోల్, ఇన్ బాక్స్, సీబీఎన్ కనెక్ట్, సోషల్ టాస్క్స్, ఫొటో విత్ లీడర్ ఇలా సమగ్ర అంశాలతో ప్రత్యేక విభాగాలు యాప్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా పార్టీకి సంబంధించిన తాజా వివరాలను, సమాచారాన్ని మీరు క్షణాల్లో పొందవచ్చు, సందేహాలనూ నివృత్తి చేసుకోవచ్చు. అలాగే పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ.. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని పార్టీ యాక్టివిటీస్ ట్రాకింగ్ ద్వారా అధిష్టానానికి చేరుతుంది. కావునా […]

Continue Reading

సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్ లో ఘనంగా దసరా వేడుకలు

    అక్టోబర్ 2న విజయనగరంలోని స్థానిక ధర్మపురి లో తన నివాసమైన సిరిసహస్ర రైసింగ్ ప్యాలెస్ లో గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , తన అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొని దుర్గా దేవికి పూజలు చేశారు. విజయనగరం,4thestate.in

Continue Reading

వృద్ధ మహిళ వైద్యం నిమిత్తం సహాయం

శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం, గుమడాం తరఫున మొట్ట మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న నిరుపేద వృద్ధ మహిళకు (బార గంగమ్మ) వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 1000/- రూపాయలు సహాయం అందించేందుకు గ్రూప్ సభ్యులు నిర్ణయించుకొని గురువారం సహాయం చేయడం జరిగింది. సంఘ సభ్యులు దొంతల గౌరీ శంకర్రావు(వైస్ ప్రెసిడెంట్), చిగురుకోటి నాగరాజు ( సలహాదారులు), వాకాడ వంశీ కృష్ణ (ట్రెజరర్), పెద్దలు, మహిళలు ఈ కార్యక్రమంలో […]

Continue Reading

ముందస్తు జాగ్రత్తల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగాం…

  ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కురిశాయి. ముందు జాగ్రత్త చర్యల వలన ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాఠశాలలో అంగన్వాడీలకు సెలవు ప్రకటించామని, రెడ్ అలెర్ట్ జారీ చేసినందున జాలర్లు వేటకు వెళ్ళరాదని, గిరిజన ప్రాంతాలలో వాగులు వంకలు పొంగడం వలన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. వర్ష ప్రభావంతో వ్యవసాయ ఉద్యానవన పంటల నష్టం జరిగిన రైతుల ఆందోళన […]

Continue Reading

మహిషాసుర మర్దిని అవతారంలో పోలమాంబ తల్లి

మహిషాసుర మర్దిని అవతారంలో పోలమాంబ తల్లి   దసరా శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారు బుధవారం మహిషాసుర మర్దిని గా దర్శనం ఇచ్చారు. కలువ పువ్వులతో విశేష హోమాలు, సహస్ర దీపాలంకరణ, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారని శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ కార్య నిర్వహణ అధికారి బి .శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

పాంచాలి, మాతుమూరు లో జిల్లేడు కషాయం పిచికారి

  అనేక పోషకాలతో కూడిన జిల్లేడు కషాయం పిచికారి ద్వారా పంటలో పోషక లోపాలను సరిదిద్దవచ్చని,  అంతేకాకుండా తొలి దశలో ఉన్న పురుగులు తెగుళ్లను కూడా నివారించవచ్చని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. సిఆర్పి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో పాంచాలి గ్రామంలో రైతు నడిపూరి బోడి నాయుడు 150 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని తయారు చేశారు. అలాగే మాతుమూరు గ్రామంలో రైతు అల్లు గోవిందా తయారుచేసిన 200 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని వరి పంటకు పిచికారి […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త

  దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలిపింది… నవంబర్ నుండి ట్రూ డౌన్ సర్దుబాటులో భాగంగా యూనిట్కు 13 పైసలు చొప్పున విద్యుత్ బిల్లును తగ్గించనున్నట్టు తెలిపారు.

Continue Reading

మక్కువ వయా బాగువలస, సాలూరు రోడ్డు వెంటనే పూర్తి చెయ్యాలి

మక్కువ నుండి బాగువలస మీదుగా వెళ్లే సాలూరు రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మక్కువ మెయిన్ రోడ్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు జిల్లా నాయకులు కొల్లి గంగు నాయుడు,ఎన్. వై. నాయుడు మాట్లాడుతూ మక్కువ మండలం నుండి ఇద్దరు మంత్రులు మారినప్పటికీ సాలూరు రోడ్ పూర్తి కాలేదని గత ఆరు సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అన్నారు కనీసం ద్విచక్ర వాహనాలు కూడా […]

Continue Reading

దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ప్రత్యేక శిక్షణ

  సాలూరు టౌన్ లో పీఎం శ్రీ మున్సిపల్ హై స్కూల్ లో 10 వ తరగతి విద్యార్థులకు దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ కల్పించారు. వృత్తి విద్య కోర్సులతో వేగంగా స్థిరమైన ఉపాధి కలుగుతుందని, శిక్షకులు తెలిపారు. సాలూరులో హోండా షోరూం వాటర్ ప్లాంట్స్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఇన్చార్జి హెచ్.ఎం శ్యామ్,జిల్లా కో ఆర్డినేటర్ వాసు, ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ ఒకేషనల్ ట్రైనర్స్ గౌరీ శంకర్, రాకేష్ ఆధ్వర్యంలో […]

Continue Reading

దసరా సెలవుల సందర్భంగా పిల్లలకు ఉచిత యోగా శిక్షణ

శ్రీ రామ యోగా సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత రాపర్తి రామారావు గురూజీ దివ్య ఆశీస్సులతో ప్రసాద్ గురువు శిక్షణ లో ఈ దసరా సెలవు లో పిల్లలకు ఉచిత యోగా శిక్షణ ప్రతిరోజు ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా పై పిల్లలు అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేది బోధించడం జరుగుతుంది.

Continue Reading