బీహార్ లో బిజెపి ఘనవిజయం… సాలూరు లో సంబరాలు

బిహార్ రాష్ట్రం లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.కావున దేశంలో బీజేపీ కూటమికి తిరుగులేదని, పోటీ లేదని మరొకసారి బీహార్ ఎన్నికలు నిరూపించింది . ఈ గెలుపుని పురస్కరించుకుని సాలూరు టౌన్ బోసుబొమ్మ జంక్షన్ లో కేక్ కట్ చేసి నరేంద్ర మోది చిత్ర పటానికి పాలతో అభిషేకం చేయడం, బాణసంచా కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ హేమానాయక్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వర రావు, జిల్లా […]

Continue Reading

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా అవగాహన వైద్యులు డి.శివకుమార్

నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భం గా ఎంఓ పీ.హెచ్. సీ.మామిడిపల్లి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి.శివకుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.శుభ్రత పట్ల అవగాహన కల్పించారు.శుక్రవారం జిల్లా పరిషత్ హై స్కూల్,మామిడిపల్లి లో పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.క్రమశిక్షణ పాటిస్తూ… పట్టుదలతో చదివితే ఉన్నత స్థాయి కి చేరేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

ప్రయాణికుడి ముఖ్యపత్రాలు ఉన్న బ్యాగును తిరిగి తన వద్దకు చేసిన బొబ్బిలి ఆర్పిఎఫ్ పోలీసులు

  బొబ్బిలి ఆర్. పీ.ఎఫ్ వారు నవంబర్ 12 న చాకచక్యం గా వ్యవహరించిన ఘటనకు పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు. అలర్ట్‌గా వ్యవహరించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) బొబ్బిలి పోస్టు సిబ్బంది, విశాఖపట్నం నివాసి జి. రమేష్ అనే ప్రయాణికుడు పొరపాటున రైలులో మరచిపోయిన ముఖ్య పత్రాలు, ఉపయోగించిన బట్టలు ఉన్న బ్యాగ్‌ను గుర్తించి తిరిగి అందజేశారు. జి. రమేష్ ట్రైన్ నెంబరు. 20837 (PNR 6660285314) ద్వారా ప్రయాణిస్తుండగా, విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద […]

Continue Reading

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

  మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి రఘు మాజీ మున్సిపల్ వైస్,జిల్లా అధ్యక్షులు వైసీపీ ప్రచార విభాగం, చైర్మన్,22 వ వార్డు కౌన్సిలర్, గిరి రఘు జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి…చెరగని చిరునవ్వే ఆభరణం గా మంచి మనసున్న వ్యక్తి గా పేరు తెచ్చుకున్న గిరి రఘు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయ నాయకులు,పుర ప్రముఖులు,స్నేహితులు,బంధువులు,ఆత్మ బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.తన జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు అని […]

Continue Reading

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో పారదర్శకత, సమయపాలన, రైతులకు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Continue Reading

దళాయి వలస వాటర్ ఫాల్స్ ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సహజ సౌందర్యానికి నిలయమైన గిరిజన గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకుట్టి గ్రామ సమీపంలో దళాయివలస వద్ద అడప రాయి వాటర్‌ఫాల్స్‌ను నవంబర్ 11, మంగళవారం గిరిజన సంక్షేమ, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. సాలూరు నియోజకవర్గంలో ఉన్న చాలా జలపాతాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు సాలూరు, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.. […]

Continue Reading

పొలం పిలుస్తోంది…కియా,చినొవా పంటల ప్రయోగం

సాధారణ చిరుధాన్యాల కంటే మూడింతలు ఎక్కువ ధరలు పలుకుతున్న చియా మరియ కినోవా పంటల పెరుగుదల మరియు దిగుబడులు ఎలా వస్తాయో తెలుసుకోవడం కోసం చాపరాయివలస గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో విత్తనాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ సాధారణ చిరుధాన్యాలతో పోలిస్తే కినోవా లో గ్లూటన్ ఉండాలని గుండె జబ్బులకు, మధుమేహ వ్యాధి నియంత్రణకు ఎక్కువగా ఉపయోగపడతాయని బరువు నియంత్రణలో ఉంచుకోవడం కోసం కినోవా ఎంతగానో ఉపయోగపడుతుందని […]

Continue Reading

సాలూరు టౌన్ బంగారమ్మ పేట లో దొంగలు పడ్డారు…

సాలూరు టౌన్ పరిధిలో బంగారమ్మ పేట కు చెందిన డి. వెంకటరమణ (57) ఇంట్లో 7 గ్రాముల బంగారు ఆభరణాలు 37 వేల రూపాయల సొమ్ము గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నవంబర్ 7వ తారీఖున డి. వెంకటరమణ, లక్ష్మి దంపతులు విశాఖపట్నం పెందుర్తి ఏరియాలో నివాసముంటున్న తమ కుమార్తె ఇంటికి అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమానికి వెళ్లారు. తదుపరి నవంబర్ 9 న రాత్రి 12 గంటల […]

Continue Reading

విజయవాడ కృష్ణానది ఒడ్డున కార్తీక దీపాలు విడిచిపెట్టిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

  కార్తీక మాసం మహా పుణ్యకాలం 3వ సోమవారం సందర్బంగా విజయవాడ లో కృష్ణానదీ ఒడ్డున కార్తీకదీపాలు విడిచిపెట్టి, అనంతరం రాష్ట్రo సుభిక్షం గా ఉండాలని అ పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు….గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి…. 4th Estate News,vijayawada@ 4thestate.in

Continue Reading

గాయపడ్డ వ్యక్తికి 50 వేల ఆర్థిక సహాయం అందించిన సిరమ్మ

  నవంబర్ 9 వ తేదీన పార్వతిపురం మన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కళాసిగా పనిచేస్తున్న రెడ్డి రమేష్ నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన శ్రీనివాస్‌రావు, తన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ చేతుల మీదుగా బాధిత రమేష్‌కు ఆదివారం 50 […]

Continue Reading