బీహార్ లో బిజెపి ఘనవిజయం… సాలూరు లో సంబరాలు
బిహార్ రాష్ట్రం లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.కావున దేశంలో బీజేపీ కూటమికి తిరుగులేదని, పోటీ లేదని మరొకసారి బీహార్ ఎన్నికలు నిరూపించింది . ఈ గెలుపుని పురస్కరించుకుని సాలూరు టౌన్ బోసుబొమ్మ జంక్షన్ లో కేక్ కట్ చేసి నరేంద్ర మోది చిత్ర పటానికి పాలతో అభిషేకం చేయడం, బాణసంచా కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ హేమానాయక్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వర రావు, జిల్లా […]
Continue Reading