ఇండియాకు యుద్ధ బెదిరింపులు..
మన దేశానికి.. పాకిస్తాన్ యుద్ధ బెదిరింపులు జారీ చేస్తూనే ఉంది. ఈ సారి పాక్ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టో ఆపరేషన్ సిందూర్ గురించి ఇండియాను హెచ్చరించాడు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి భారతదేశం పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమై ఉండాలని అన్ని పాకిస్తానీలకు పిలుపునిచ్చాడు. నరేంద్ర మోదీ నాయకత్వంలో […]
Continue Reading