సాలూరు లో గర్భిణులకు శ్రీమంతం వేడుకలు

  సాలూరు పరిధి లో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రాజెక్ట్ లెవెల్ ఫ్యాషన్ మా ముగింపు వేడుకలు ఆట్టహాసంగా ముగిసాయి. ఈ కార్యక్రమంలో సాలూరు ఐ డి పీ ఓ మంగమ్మ, సెక్టార్ సూపర్ వైజర్లు, టాటా ట్రస్ట్ విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ జిల్లా డిపిఓ సుబ్రహ్మణ్యం, మండల ప్రోగ్రాం అసోసియేట్ జి .రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలో బాలింతల పిల్లలకు, మహిళలకు పోషకాహారం, ఉబకాయం, పోషకాహార లోపం, పది రకాల సమతుల్య […]

Continue Reading

దోమపోటు, ఆకు ఎండు తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

   ప్రస్తుతం వరి పొలాల్లో దోమపోటు, ఆకు ఎండు తెగులు, పాము పొడ తెగులు ఆశించి ఉన్నాయని రైతులు తగు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. చెరుకుపల్లి మరియు పనుకువలస గ్రామాలలో వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమపోటు అనేది పిల్ల పురుగులు దశలోనే నివారించుకోవాలని వందల సంఖ్యలో గుడ్లు పెట్టడం వలన ఉదృతే పెరిగినప్పుడు నివారణ చాలా కష్టం అవుతుంది అని ఒక్కోసారి పంట నష్టం 70 నుంచి […]

Continue Reading

ప్రమాదం బారిన పడ్డ వ్యక్తికి మేమున్నామంటూ చేయూత

    అక్టోబర్ 11వ తేదీన జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న సింగారపు సాగర్ కుటుంబానికి మేమున్నామంటూ భరోసా అందించారు శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం ప్రతినిధులు సంఘ సభ్యులు గ్రామ యువత అందరూ కలిసి రెండు రోజులలో విరాళాలు సేకరించి అందించారు. మొట్టమొదటగా ఎటువంటి ఆధారం లేని వృద్ధ మహిళ బార గంగమ్మ వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 1000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమం కు […]

Continue Reading

కనుల పండువ గా విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

ఉత్తరాంధ్ర భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం 18వ శతాబ్దం లో నిర్మించారు. పురాణ కథ ప్రకారం గజపతి వంశానికి చెందిన పూసపాటి పెద విజయ రామరాజు సోదరి పైడిమాంబ దేవత అని తెలుస్తోంది.బుదవారం తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో భాగంగా జరిగే తెప్పోత్సవం కు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. విజయనగరం పట్టణంలో పెద్ద చెరువులో అమ్మవారు హంస వాహనంపై ముమ్మారు విహరించి […]

Continue Reading

వాయు కాలుష్య నియంత్రణకు “లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చారు”..

  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు మేరకు మున్సిపల్ కమిషనర్ టి.టీ.రత్న కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇటీవల పలు ప్రింట్,ఎలెక్ట్రానిక్ మీడియాలలో కథనాలు వచ్చాయి… ” క్లీనర్ ఎయిర్” వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా వాయు కాలుష్యం తగ్గించడం పై ప్రభుత్వాలు వివిధ ఆదేశాలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. కావున సాలూరు పురపాలక సంఘ పరిధిలో తిను బండారాలను తయారు చేస్తున్న స్వీట్స్ బేకరీలు ,హోటల్సు ఖార్కానాలలో తినుబండారాలు తయారు చేయడానికి […]

Continue Reading

సాలూరు ఐటిఐ లో జాబ్ మేళా కు 113 మంది ఎంపిక

స్థానిక గవర్నమెంట్ ఐటిఐ సాలూరు టౌన్ లో అక్టోబర్ 13 సోమవారం జరిగిన జాబ్ మేళా కు 198 మంది హాజరు కాగా 113 మంది ఎంపిక అయ్యారు. ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ కి 38 మంది, పాటిల్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి 28 మంది, డి మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ కి 16 మంది, హీరో కి 20 మంది ఎంపికయ్యారు…. వీళ్ళకి ఉచిత భోజనం ఉచిత వసతి కల్పిస్తామన్నారు… వివిధ కంపెనీలు గవర్నమెంట్ […]

Continue Reading

మంత్రి నాదెండ్ల మనోహర్ తో జనసేన నాయకుల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ ని సోమవారం విశాఖపట్టణంలో విజయనగరం జిల్లా జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ జనసేన నాయకులు జరజాపు సూరిబాబు మర్యాద పూర్వకంగా కలిసారు. కాసేపు చర్చలు జరిపారు.

Continue Reading

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఫ్ల కార్డులతో ప్రదర్శన

        టిడిపి వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడు గా స్టార్దం సాధించిన ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ…తదుపరి జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో దూసుకుపోతున్నారు.బాలయ్య సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ల పర్యటించారు. ఈ మేరకు ‘సూపర్ జీఎస్టీ సేవింగ్స్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ ర్యాలీలో బాలయ్యకు వింత అనుభవం ఎదురైంది. బాలయ్యకు వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ […]

Continue Reading

ఎన్ బ్రాండ్ మద్యం నోట్లో పోసుకుంటే విషమే…ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎన్ బ్రాండ్ మద్యం నోట్లో పోసుకుంటే విషమే….ప్రజలు అప్రమత్తం గా ఉండాలి _పేదవాళ్లు తాగే మద్యాన్ని టార్గెట్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతోంది.నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సప్లై చేసిన వ్యక్తిని ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు.ఇదంతా నడింపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు.నకిలీ మద్యం కేసులో తెరవెనుక ఉన్న వాళ్లంతా కరకట్ట పెద్దలే._ _టీడీపీ నకిలీ మద్యం మాఫియాపై వరుస కథనాలు రాస్తూ జనాలకి […]

Continue Reading

సీనియర్ రాజకీయ నేత పువ్వల నాగేశ్వరరావు మృతి

సాలూరు పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, సాలూరు పట్టణ కోపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు, సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఓవర్ ఈశ్వరమ్మ భర్త పువ్వుల నాగేశ్వరరావు(67) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ […]

Continue Reading