ముంగివానివలస లో ఆసియన్ పెయింట్స్ బేసిక్ పెయింటింగ్ 6 రోజుల శిక్షణా ముగింపు కార్యక్రమం

    సాలూరు మండలం తోణం పంచాయతి ముంగివానివలస గ్రామం లో ఆసియన్ పెయింట్స్ బేసిక్ పెయింటింగ్ 6 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం లో భాగంగా శిక్షకులు రోషశ్నకుమార్ ఆధ్వర్యంలో 40 మంది గిరిజన మహిళలకు ఉచితం గా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన మహిళల లో పెయింటింగ్ లో సాధికారిక పెంపొందించి పెయింటింగ్ లో మెలుకువలు తెలుసుకొని ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అలాగే స్వయంఉపాధి […]

Continue Reading

కన్నయ్య వలస గ్రామంలో తూటికాడ కషాయం తయారీ

  గిరిజన రైతులు వరి పంటను కేవలం తిండి గింజల వరకు మాత్రమే పండిస్తారని గట్ల మీద చిన్నచిన్న ఖాళీ స్థలాలలో కూరగాయలు, ఆకుకూరలు, మిరప వంటివి పండిస్తారని వీటికి ప్రత్యేకంగా ఎలాంటి పురుగుమందులు రసాయన ఎరువులు వేయకుండా పండిస్తారు… కాబట్టి కషాయాల ద్వారా చీడిపీడలను అదుపులో ఉంచుకోవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు అన్నారు. కన్నయ్య పలస గ్రామంలో రసం పీల్చు పురుగుల నివారణకు ఉపయోగపడే తూటి కాడ కషాయాన్ని తయారు చేయించారు. ఈ […]

Continue Reading

డయాబెటిక్ పుండ్లకు సహజ సిద్ధమైన ఔషదం గుర్తింపు

నాగాలాండ్ యూనివర్సిటీ పరిశోధకుల కీలక ఆవిష్కరణ మొక్కల్లో లభించే ‘సినాపిక్ యాసిడ్’తో అద్భుత ఫలితాలు నోటి ద్వారా తీసుకుంటే వేగంగా గాయాలు నయం అవయవాల తొలగింపు ముప్పు తగ్గుతుందని వెల్లడి త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు మధుమేహం (డయాబెటిస్) రోగులను తీవ్రంగా వేధించే సమస్య త్వరగా మానని పుండ్లు. ముఖ్యంగా పాదాలకు అయ్యే ఈ గాయాలు (డయాబెటిక్ ఫుట్ అల్సర్) ఒక్కోసారి ఇన్ఫెక్షన్లకు దారితీసి, అవయవాలను తొలగించాల్సిన పరిస్థితిని కల్పిస్తాయి. ఈ తీవ్రమైన సమస్యకు పరిష్కారం […]

Continue Reading

సాలూరు లో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

సాలూరు టౌన్ లో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 2025 లో భాగంగా అక్టోబర్ 21 న సాలూరు లో డబ్బివీది నుండి బోసు బొమ్మ సెంటర్ వరకు కే.హెచ్ స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. తదుపరి మానవహారంగా ఏర్పడ్డారు. తదుపరి దివంగత సిఐ ముద్దాడ గాంధీ విగ్రహానికి సాలూరు పట్టణ సిఐ బొమ్మిడి అప్పలనాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Continue Reading

గ్రీన్ వరల్డ్ విజయవాడ ఆధ్వర్యంలో సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ జరజాపు దీప్తి జన్మదిన వేడుకలు

  గ్రీన్ వరల్డ్ విజయవాడ ఆధ్వర్యంలో అక్టోబర్ 20 న సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్, జనసేన నాయకురాలు జరజాపు దీప్తి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది. సమర్థత కలిగిన నాయకురాలుగా ప్రజల మనలను పొందారు. రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ గ్రీన్ వరల్డ్ విజయవాడ అధ్యక్షులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి ఆధ్వర్యంలో వన్ టౌన్ బ్రాహ్మణ వీధి శేషయ్య వీధి ప్రకాశం బ్యారేజ్ తదితర ప్రాంతాలలో రొట్టెలు, బిస్కెట్లు, […]

Continue Reading

ముంగివానివలస లో న్యూట్రిషన్ కిట్ల అందజేత

  దీక్ష మహిళా వెల్ఫేర్ సొసైటీ & మండలి వారి ఆద్వర్యం లో ముంగివాని వలస గ్రామంలో బాలింతలకు,మహిళలకు పౌష్టికాహార కిట్లు విశాఖ నగరంకి చెందిన లీ ఫార్మసీ కంపెనీ సభ్యుల చేతుల మీదుగా అందించారు. గర్భిణీలకు బాలింతలకు ఐరన్, క్యాల్షియంతో కోరిన ఆహారం తీసుకోవడం అత్యవసరమని దీనివలన వారి రక్తహీనత తగ్గి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు మెరుగవుతాయని అందుకే న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నట్టు తెలిపారు. దీక్ష వెల్ఫేర్ సొసైటీ సంస్థ సీఈవో శాంతి […]

Continue Reading

దశపర్ని కషాయం తో బహు ప్రయోజనాలు

తాడింగివలస వలస గ్రామంలో శుక్రవారం బొమ్మనేని శ్రీను అనే రైతు డ్రంసీడర్ పద్ధతుల్లో వ్యవసాయం కొనసాగిస్తూ డ్రోన్ ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం ద్వారా తయారుచేసిన దశపర్ని మీనామృతం కలిపి వరి చేనుకు ఐదు ఎకరాలు స్ప్రేయింగ్ చేయించడం జరిగింది. ఈ స్ప్రేయింగ్ వల్ల ఉపయోగాలు దశపర్ని కషాయం వలన పురుగులు, తెగులు కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్ గా ఉపయోగపడుతుంది. ఇందులో మీనామృతం కూడా కలపడం వలన దిగుబడికి గింజ నాణ్యత బరువు మెరుపు […]

Continue Reading

డ్రోన్ తో వరి పైరు లో దోమపోటు నివారణ

ప్రస్తుతం వరి పంటలో దోమపోటు ఆశించిందని ….పిల్ల పురుగుల దశలోనే దోమపోటును సమర్థవంతంగా నివారించుకోవాలని లేనియెడల పంట నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. డ్రోన్ సహాయంతో దోమపోటు, అగ్గి తెగులు వంటి తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చని వీటి వ్యాప్తి చాలా జోరుగా ఉంటుందని, వ్యాపించిన తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలని, మామూలు చేతి పంపులతో మందుల పిచికారి చేయడం ద్వారా ఎక్కువ సమయం తీసుకోవడం వలన ఈ తెగుళ్ళ […]

Continue Reading

ప్రకృతి వ్యవసాయం లో ద్రవ జీవామృతం వలన నేల సారవంతం పెరుగుతుంది

  పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో రైతులు 200 లీటర్లు ద్రవజీవామృతం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సి హెచ్ రంగారావు సమక్షంలో తయారీ చెయ్యటం జరిగింది ఈ జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు దేశి ఆవు మూత్రం , పేడ, పప్పు దినుసుల పిండి , బెల్లం , గుప్పెడు పుట్ట మట్టి, నీరు ఈ ద్రవ జీవామృతం మొక్కలు పైన స్ప్రేయింగ్ చెయ్యటం మొక్కలు లో గ్రోతింగ్ పెరుగుతుంది అని ద్రవ […]

Continue Reading

మేమున్నామంటూ

11.10.2025 వ తేదీన యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలై, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సింగారపు సాగర్ కుటుంబానికి భరోసాగా మేమున్నాం అంటూ… శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం, గుమడాం, తరఫున చిరు సహాయం గా 22,300/- రూ.. అందజేయడం జరిగింది. సంఘ సభ్యులు  గ్రామంలో యువత అందరూ కలిసి ఒకే మాటతో ఈ యొక్క విరాళాలను 2 రోజుల వ్యవధి లోనే సేకరించడం జరిగింది. మొట్ట మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా Oct 02 […]

Continue Reading