సాలూరు లో భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలు
భారత ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలు సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్ అసెంబ్లీ నీ నవంబర్ నెలలో నిర్వహించనున్నారు. సందర్భంగా సాలూరు మండల పరిధిలో మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో హై స్కూల్ విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన ఉపన్యాసం పోటీలో నిర్వహించారు. సాలూరు మున్సిపల్ పరిధిలో గాడి వీధి హై స్కూల్ కి చెందిన విద్యార్థులు కొల్లి నందిని, ప్రభుత్వ హైస్కూల్ […]
Continue Reading