రైతులు జీవన ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలి
పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 8,(4th Estate News) రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడినట్లయితే నేల స్వభావం దెబ్బతినడమే కాకుండా పర్యావరణం కాలుష్యం అవుతుంది నీటి కాలుష్యం ఎక్కువ అవ్వటం వలన మనుషులు పశువులు , అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది అని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. పాంచాలి , రాయి గుడ్డి వలస రైతు సేవ కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో భూమిలో ఉన్న ఎరువులను […]
Continue Reading