ఏక పంట కన్నా బహుళ అంతర పంటల విధానాలు మేలు

    పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 15,(4th Estate News) రైతులు కేవలం ఏకపంట విధానాన్ని పాటించటం కంటే బహుళ పంటల విధానం లేదా అంతర్పంటల విధానాన్ని అవలంబించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ అధికారి కే.తిరుపతిరావు అన్నారు. పాంచాలి గ్రామంలో వరి గట్ల మీద కంది విత్తనాలను నాటిస్తూ, పత్తిలో అంతర పంట గా వేసిన కంది ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర పంటల విధానంతో కేవలం అదనపు ఆదాయం రావడమే కాకుండా […]

Continue Reading

యూనివర్సిటీ చిత్రాన్ని చూడండి:ఆర్.నారాయణమూర్తి

వీరఘట్టం,సెప్టెంబర్ 14,(4th Estate News) ప్రముఖ సినీ నటులు ఆర్. నారాయణ మూర్తి పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ ని వీరఘట్టం క్యాంప్ కార్యాలయం వద్ద కలిశారు. సోమవారం రిలీజ్ అవుతున్న తన “యూనివర్సిటీ” సినిమా పాలకొండ గౌరీ థియేటర్ నందు మ్యాట్నీ షో చూడమని విన్నవించుకున్నారు.ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సానుకూలం గా స్పందించారు.

Continue Reading

మరో మారు తన గొప్ప మనసు చాటుకున్న సిరి సహస్ర

విజయనగరం,సెప్టెంబర్ 14,(4th Estate News) శనివారం విజయనగరంలో పాత బస్టాండ్ దగ్గర పుట్చలవీధిలో నివశిస్తున్న నాళం వెంకట రత్నం భర్త పాండురంగ జనార్ధన రావుకి వెన్నెముకకు పెద్ద ఆపరేషన్ అయినందున తాను జీవించుటకు ఉపాధి లేక, తన బ్రతుకుతెరువు కోసం (జీవనోపాధి) కొరకు చిన్న శ్రీను సోల్జర్స్ కార్యాలయాని ఆశ్రయిoచి తమ సమస్యను తెలుపగా వెంటనే స్పందించిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ & వై.యస్.ఆర్ .సి.పీ. జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ […]

Continue Reading

మీకై..మేము సంస్థ బృందానికి అవార్డుల వర్షం

సాలూరు, సెప్టెంబర్ 12,(4th Estate News) ఇతరుల కోసం సేవ చేస్తూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్న వారు సేవకులు.సేవ చేయడం ఒక యుద్ధం అని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ కొనియాఆడారు.దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి 37వ వార్షికోత్సవ సందర్భంగా పలు రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు ప్రధానోత్సవం చేస్తున్నారు.ఇందులో మీకై.. మేము వెల్ఫేర్ అసోసియేషన్& శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఎనిమిది సంవత్సరాలుగా అన్నదానం,వస్త్ర దానం, […]

Continue Reading

చిన్న తరహా పరిశ్రమలకు చేయూత

విజయనగరం జిల్లా,బొబ్బిలి,సెప్టెంబర్ 12,(4th Estate News) చిన్న తరహా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు పై బొబ్బిలి ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ హాల్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.. ఎమ్మెస్ ఎం ఎ ఇ అవగాహన సదస్సు.. శుక్రవారం బొబ్బిలి ఎంపీడీవో మీటింగ్ హాల్ నందు విజయనగరం జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వారి ఆదేశానుసారం ఏజెడ్ కంపెనీ సీఈవో కాళ్ళ జగపతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మోహన్ ర్యాంపు కార్యక్రమంలో భాగంగా […]

Continue Reading

నేపాల్ ఘటన లో తెలుగువారికి అండగా నిలిచారు…

  ఆంధ్రప్రదేశ్,సెప్టెంబర్ 11,(4th Estate News) రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఒక వార్ రూమ్ గా చేసుకుని మంత్రి నారా లోకేష్ చేసిన కృషి… తెలుగువారిని క్షేమంగా స్వరాష్ట్రానికి చేర్చింది. ఆర్టిజిఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రి లోకేష్ ని, లోకేష్ బృందాన్ని మంత్రి గుమ్మిడి_సంధ్యారాణి కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అప్పట్లో ఉత్తరాఖండ్ వరదల సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేపాల్  ఘటనలో నారా లోకేష్ తెలుగు […]

Continue Reading

మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర తో మర్యాదపూర్వక భేటీ

సాలూరు, సెప్టెంబర్ 11,(4th Estate News) సాలూరు టౌన్ లో బుదవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ,రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక.రాజన్నదొరని ఆయన నివాసంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సర్వీశెట్టి.శ్రీనివాసరావు ,పార్వతీపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోలా.సుధాకర్ ,స్టేట్ ఆర్టిఐ వింగ్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి.నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా *మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొరకి పుష్పగుచ్చం అందజేస్తూ దుస్సాలువాతో […]

Continue Reading

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులు గా కోలగట్ల గోపాలరావు

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులు గా కోలగట్ల గోపాల రావు సాలూరు,సెప్టెంబర్ 10,(4th Estate News) ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి విజయనగరం అధ్యక్షులుగా సాలూరు టౌన్ కి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు,సమాజ సేవకులు కల్కి జువెలెర్స్ కోలగట్ల గోపి నియమితులయ్యారు.ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు,ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.తనను నమ్మి అందించిన బాధ్యతలు అంతఃకరణ శుద్ధితో కార్యోన్ముఖుడినై నిర్వహిస్తాన ని తెలిపారు.

Continue Reading

రైతులు సాగు ఖర్చు తగ్గిస్తూ అదనపు ఆదాయం పొందాలి

    (పాచిపెంట రూరల్,సెప్టెంబర్ 10,4th Estate News) రైతులు విచక్షణ రహితంగా రసాయనాలు వాడకుండా దిగుబడి పెంచడమే కాకుండా సాగు ఖర్చులను కూడా తగ్గిస్తూ భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ అంతర పంటలు గట్లు మీద కంది విత్తనాలు ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే విధంగా ఆలోచించాలని సాలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సత్యవతి అన్నారు. పి. కొనవలస గ్రామంలో పొలం పిలుస్తోంది అనంతరం రైతులతో మాట్లాడుతూ రైతులు అనవసరంగా దుబ్బు గుళికలు వంటి వాటిపై అదనపు […]

Continue Reading

బాలింతలకు,గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ

    జాతీయ పౌష్టిక మాసొత్సవా లలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం, తోనాం పంచాయతీ, ముంగివాని వలస గ్రామంలో ధరణి ఎఫ్. పి. ఓ ఆఫీసులో దీక్షా మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో, విశాఖపట్నం కి చెందిన లీ ఫార్మసీ కంపెనీ సహకారంతో డైరెక్టర్ లీలారాణి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిర్వహించారు. అంగన్వాడి కార్యకర్తలకు పరిశుభ్రత ఆహారం పై శిక్షణ కల్పించారు. సుమారు 250 మంది […]

Continue Reading