రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం

  నవంబర్ 1వ తేదీ శనివారం బొబ్బిలి ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత కొరకు రైల్వే శాఖ వారు సూచించిన విధానాలు పాటించాలని కోరారు. ప్రమాదాలను అరికట్టాలని దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఆర్పిఎఫ్ పోలీసులు స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, మీ జీవితం చాలా విలువైనది ఒక తప్పటడుగు తో ప్రమాదాల బారిన పడవద్దని హితవు పలికారు. ప్రయాణికులు రైల్వే పట్టాలపై నడవరాదని ప్రమాదాల బారిన పడే […]

Continue Reading

డిప్లొమా ఇన్ యోగా,పీజీ డిప్లొమా ఇన్ యోగా అడ్మిషన్లు ప్రారంభం!

మాతాజీ కుమారి ఆరిశెట్టి ఇందు మణి వెల్లడి ఓం నమః పూజ్య గురువులు యోగాచార్యులు రాపర్తి రామారావు దివ్య ఆశీస్సులతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అత్యద్భుతమైన అవకాశం ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొట్ట మొదటిసారిగా ఒక సంవత్సరం పీజీ డిప్లొమా యోగా కు ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులు, 6 నెలల డిప్లమా ఇన్ యోగా కు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. శిక్షణా తరగతులకు అడ్మిషన్లు ప్రారంభం […]

Continue Reading

మహిళల ఆరోగ్య రక్షణకై “సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్” కార్యక్రమం ప్రారంభం

    4th Estate News portal,4thestate.in సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే ఆర్థిక సుస్థిరత తో పాటు శారీరక మానసిక ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని సఖీ సురక్ష హెల్త్ స్క్రీనింగ్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు దాసరి వీధి శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో శుక్రవారం ఈ కార్యక్రమం ప్రారంభించారు. మహిళలకు రక్తపోటు మధుమేహం,హీమోగ్లోబిన్ లెవెల్స్ ,స్త క్యాన్సర్ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ గిరిజన మహిళలకు సమగ్ర […]

Continue Reading

పంట నష్టం పై డేటా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి

    సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ సాలూరు మండల పరిధిలో పెదపదం గ్రామంలో ఇటీవల సంభవించిన తుఫానుకు నష్టపోయిన వరి పంటను సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని, రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కెవికె రస్త కుంటా భాయ్ నుండి హాజరైన శాస్త్రవేత్తలు ఉమ,అను,వీణ పెద్ద బోరబంద, […]

Continue Reading

సుతాపల్లి అమ్మాజమ్మ వర్ధంతి సందర్భంగా ఆహార పంపిణీ

సాలూరు వాస్తవ్యులు దివంగత సుతాపల్లి లక్ష్మణరావు సతీమణి దివంగత అమ్మాజమ్మ వర్ధంతి సందర్భంగా ఆకలిగొన్న పేదలకు అన్నదానం చెయ్యాలనే సంకల్పంతో కుమారులు: సుతాపల్లి కృష్ణ, సుతాపల్లి వీర్రాజు, సుతాపల్లి వీర వెంకటరావు, సుతాపల్లి శ్రీనివాసరావు, కోడళ్లు,మనుమలు, మనుమరాళ్లు వారి కుటుంబసభ్యులు సహకారంతో అక్టోబర్ 31 న సాలూరు ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమమునకు8️⃣0️⃣ మంది పేషెంట్స్ సహాయకులకు భోజనాలు ఏర్పాట్లు చేశారు.

Continue Reading

అంగరంగ వైభవంగా గోపాష్టమి వేడుకలు

విజయనగరంలోని తన నివాసమైన సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో కార్తీక మాస గోపాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి , అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ గోపాష్టమి వేడుకలులో పాల్గొని శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు […]

Continue Reading

శాస్త్రవేత్తల బృందం పంట నష్టం పరిశీలన

      మొంథా తుఫాను వలన కలిగిన నష్టాన్ని   కృషి విజ్ఞాన కేంద్రం రక్తకుంట భాయ్ శాస్త్రవేత్తల బృందం పాచిపెంట మండలంలో మోసూరు మరియు తాడూరు గ్రామాలలో పరిశీలించింది. ఈ బృందంలో సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అమృత వీణ పశుసంవర్ధక శాఖ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అను హోమ్ సైన్స్ శాస్త్రవేత్త శ్రీమతి వై ఉమాజ్యోతి ఉన్నారు. ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ తో కలిసి తుఫాన్ వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించారు గింజ మొలకెత్తకుండా […]

Continue Reading

శ్రీ అభయ గణపతి అన్న సమారాధన మహోత్సవంలో మజ్జి సిరి సహస్ర

  అక్టోబర్ 29, విజయనగరం సిటీ, ధర్మపురిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన, అన్నసమారాధన కార్యక్రమం లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ బుధవారం ఉదయం గం!! 10.00 లకు శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన లో పాల్గొన్నారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, గవ్యాంత మార్చనలు, పునః పూజలు,ధాన్యాది […]

Continue Reading

గోరక్షణ లక్ష్యం గా గోపాష్టమి వేడుకలు

విశ్వహిందూ పరిషత్ గో రక్షా విభాగం ఉత్తరాంధ్ర ఆధ్వర్యంలో విశాఖ పట్టణం లో గోపాష్టమి వేడుకలు కార్తీక శుద్ధ అష్టమి నుండి చతుర్దశి వరకు జరుగును. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మొదటిసారిగా గోవులను మేతకు తీసుకువెళ్లిన శుభదినం గోపాష్టమి… గోవులను పరిరక్షించడం అంటే ప్రకృతిని పరిరక్షించుకోవడమే… ఈ సందర్భంగా గో రక్షణా సంకల్పం చేసి విశ్వకళ్యాణానికి కారకుల వ్వాలని… గో వంశ రక్షణ మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారువిశ్వ హిందూ పరిషత్ నేత్రుత్వంలో స్త్రీ రక్షణ, భూ […]

Continue Reading

మొంథా తుఫాను పట్ల సాలూరు ప్రజలకు మున్సిపాలిటీ సూచనలు

  సాలూరు పరిసర ప్రాంతములలో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది….ఈ కారణం గా నాలుగు రోజులకు సరిపడా ఆహారం,కూరగాయలు, త్రాగు నీరు మీ ఇంట్లో సమకూర్చుకోవలసిందిగా కోరారు. మీరు రేకు ఇండ్లు, పాత పెంకుటిల్లు లేదా చెట్ల క్రింద నివసిస్తే కనుక వెంటనే సాలూరు పురపాలక సిబ్బంది లేదా సచివాలయ సిబ్బంది సహాయంతో పురపాలక సంఘ పరిధిలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని,ఇటువంటి తుఫాను సమయములో ఇంటిని విడిచిపెట్టి బయటకు రావద్దు…. మీ […]

Continue Reading