గ్రామ సంరక్షణ నిధి ఆధ్వర్యంలో కోజాగరి కార్యక్రమం

4th Estate News,పాంచాలి పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం, పాచిపెంట మండలం లో పాంచాలి గ్రామంలో కార్తీక మాసం సందర్బంగా గ్రామ సంరక్షణ నిధి ఆధ్వర్యంలో కోజాగరీ కార్యక్రమం..గ్రామ వికాస్ గొడుగు క్రింద చంద్ర కిరణం అమృత దార..వశిష్ఠ మహర్షి వీధిలో ( శివాలయం దగ్గర ) కశ్యపు మహర్షి వీధిలో ( వేప చెట్టు దగ్గర ) నిర్వహించడం జరిగింది… ఇక్కడ చంద్ర కిరణ అమృత దార కార్యక్రమం అనగా… క్షీరసాగర్ మథనం సమయంలో […]

Continue Reading

మండల దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమం లో మజ్జి సిరి సహస్ర

    4th Estate News,(భీమిలి) శ్రీ అయ్యప్పస్వామి సేవా పీఠంలో గురువారం అయ్యప్ప మండల దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం,లక్ష్మీపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు కలశం తో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అయ్యప్ప స్వామి సేవా పీఠం ఆధ్వర్యంలో నిర్మించిన అన్నదానం బిక్ష కార్యక్రమం […]

Continue Reading

నవంబర్ 6 న సాలూరు లో నందేన్న అనుపోత్సవం

4th Estate News,సాలూరు సాలూరు టౌన్ లో నందెన్న అనుపోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం నాగుల చవితికి జరిగేది కానీ ఈ ఏడాది వర్షాల ప్రభావంతో నవంబర్ 6 న జరుగుతుంది…. సాలూరు టౌన్ వడ్డీ వీధిలో నందెన్న అనుపోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

Continue Reading

సాలూరు టౌన్ లో గంటా వెంకటరావు దుప్పట్ల వితరణ

  4th Estate News portal, (Salur) చలికాలం ప్రభావం చూపిస్తుంది…చలి పంజా విసురుతున్న తరుణం…అధికమైంది…చలిగాలులు కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు,వృద్ధులను గుర్తించి,కార్తీక పౌర్ణమి మహా పర్వదినాన 300 దుప్పట్లు, టవల్స్,తో పాటు పులిహోర పంచిపెట్టారు సాలూరు కి చెందిన గంటా వెంకటరావు….సాలూరు లెజెండ్ డాక్టర్ వి. గణేశ్వరరావు, ప్రముఖ యువ డాక్టర్ హేమా నాయక్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మానవసేవే మాధవ సేవ అంటూ ఈ మహత్తర కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.

Continue Reading

గిరిజన సంక్షేమ వసతి గృహాలలో మౌలిక భస్తులు కల్పనకై కృషి

4th Estate News,salur ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐ.టి.డి.ఏ.లోనున్న 757 గిరిజన పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.

Continue Reading

బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలి

    రైల్వే కోడూరు,అన్నమయ్య జిల్లా,4th Estate News   ఆర్ ఎమ్ టి యు అన్నమయ్య జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దాసరి జయచంద్ర పంచాయతీ ఆఫీస్ నందు కార్మిక సమస్యల గురించి మాట్లాడుతూ పంచాయితీ,గ్రీన్ అంబాసిడర్లకు, మూడు నేలల జీతాలు , ఆఫీస్ స్టాప్ మరియు మేస్త్రీలకు ఆరు నేల పెండింగ్ జీతాలు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు! గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ అంబాసిడర్లకు మరియు బకాయి జీతాలు వెంటనే […]

Continue Reading

పండ్ల పై రసాయనాలు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టెస్టింగ్ సాల్ట్ తో ప్రజలకు అనారోగ్యం…

  4th Estate News, Salur సాలూరు టౌన్ లో విచ్చలవిడిగా టెస్టింగ్ సాల్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఆహార పదార్థాలు లొ వినియోగించడం అలాగే మార్కెట్ లొ ఫలాలు కి రసాయనాలు జల్లి అమ్మకాలు చేస్తున్నారని, ఈ ఆహార పదార్థాలు వల్ల ప్రజల ఆరోగ్యం పై అనేక దుష్ప్రభావాలు కలిగిస్తూ ప్రజలకు అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని, ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్ కి తగు చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా యునైటెడ్ మానవ హక్కుల […]

Continue Reading

పరిమళించిన మానవత్వం…మేమున్నామంటూ అండగా నిలిచారు…

4th Estate News, (Salur) సాలూరు లో సారిక వీధి లో నివాసం ఉంటున్న స్థానిక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బూర్లే పార్థసారధి, లీల దంపతుల కుమారుడు బూర్ల ప్రవీణ్ కుమార్ బిటెక్ పూర్తి చేసి, తరువాత పై చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్, ఇతరత్రా మార్గాలలో కష్టపడి డబ్బులు ఏర్పాటు చేసుకుని యూకే లో ఎమ్మెస్ చేయడానికి వెళ్ళాడు. ఎమ్మెస్ పూర్తి అయి ప్రస్తుతానికి లండన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో […]

Continue Reading

ప్రకృతి వ్యవసాయం లో తూటికాడ కషాయం వలన సుడిదోమ నివారణ

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం ,మామిడిపల్లి గ్రామంలో వరిలో వచ్చే సుడి దోమ నివారణ కొరకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులు సామూహికంగా తూటి కాడ కషాయం తయారీ జరిగింది. ఈ సుడి దోమ లేదా దోమ ఎక్కువగా వరిలో చిరుపొట్ట దశ, పొట్టదశ , ఈనుక దశ లో ఎక్కువగా వస్తుంది అని వాతావరణం లో ఇరవై అయిదు డిగ్రీల సెంటిగ్రేట్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ సుడి […]

Continue Reading

అంబేద్కర్ రాజ్యాంగ పాలన కోసం చంద్రబాబు ఆరాటం

  * పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచండ్ర . మూడు కోట్ల పదిలక్షలతో నిర్మించతల పెట్టిన పులిగుమ్మి మీదుగా బందలుప్పి తారు రోడ్డుకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర శంకుస్థాపన పార్వతీపురం: ప్రజాస్వామ్యానికి అత్యధిక విలువలనిచ్చి, ప్రాధాన్యతచ్చి, దాన్ని రక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ రాజ్యాంగం లోని అంశాలను అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి మీదుగా బంధలుప్పి రోడ్డు పనులకు నాబార్డు కింద మంజూరైన రూ. […]

Continue Reading