అవాస్తవ కథనాలు, అబద్ధ ప్రచారాలు ఖండిస్తున్నాం…
సాలూరు,ఆగస్టు 27,(4th Estate News) “ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి పై బులుగూ మీడియా, వైసీపీ ప్రోత్సహిత సోషల్ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలనూ, అవాస్తవాలనూ మా గిరిజన బంధువులు గట్టిగా తిప్పికొడుతున్నారు*. *గిరిజన సమాజ సమస్యలు, కష్టాలు దగ్గర నుండే అనుభవించి, మాకు ఎప్పుడూ అండగా నిలబడిన నేత సంద్యారాణి . ఆమె ఎప్పుడూ గిరిజనుల పక్షానే పోరాడారు. అందుకే మా గిరిజన సోదరులు చెబుతున్నారు – […]
Continue Reading