విజయవాడ ఉత్సవ్ లో సందడి చేసిన కాంతారా చిత్ర బృందం
విజయవాడ ఉత్సవ్ లో సందడి చేసిన కాంతారా చిత్ర బృందం సెప్టెంబర్ 30, 2025న విజయవాడ ఎక్స్పోలో జరిగిన కాంతారా చాప్టర్ 1 రోర్ లో భాగంగా ఈవెంట్ లో కన్నడ నటుడు,దర్శకుడు,రచయిత రిషబ్ శెట్టి,హీరోయిన్ రుక్మిణి వసంత్,మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ తదితరులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు . ఈ కార్యక్రమం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఒక గీతం విడుదల చేశారు.చిత్ర బృందం తెలుగు లో మాట్లాడడానికి ప్రయత్నించారు.త్వరలో హనుమాన్ చిత్రం సీక్వెల్ జై హనుమాన్ […]
Continue Reading