బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

  పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట మండలం, గురువు నాయుడుపేట గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో సేవాలాల్ ఫౌండేషన్,మిమ్స్ విజయనగరం వారి సహకారంతో మధుమేహం,రక్త పోటు తదితర వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలు హాజరై వివిధ పరీక్షలు చేయించుకొని మందులు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకొని సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమం లో వైద్యులు […]

Continue Reading

సాలూరు కి చెందిన శాస్త్రవేత్త సంగంరెడ్డి శ్యామ్ కుమార్ కు 2024-2025 పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా సెప్టెంబర్ 26 న అవార్డు అందుకున్న సాలూరు వాసి…ఇది సాలూరు ప్రజలకు గర్వకారణం… సాలూరు మండలం, కొమ్మవాని వలస గ్రామ వాసి సంగంరెడ్డి.శ్యామ్ కుమార్ (సీనియర్ జియాలజిస్ట్) ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ సెంట్రల్ హాల్ జరిగిన “జాతీయ భూగోళ శాస్త్ర లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు – 2024” కార్యక్రమంలో భాగంగా “ఖనిజ ఆవిష్కరణ, అన్వేషణ” లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము […]

Continue Reading

అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన శంబర పోలమాంబ అమ్మవారు

అన్నపూర్ణాదేవి గా దర్శనమిచ్చిన శంబర పోలమాంబ అమ్మవారు   పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో వేంచేసియున్న ప్రముఖ ఇలవేల్పు, ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవములు భాగంగా 3వ రోజు అనగా తదియ బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అవతారం అలంకరణ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి వివిధ రకాల గాజులతో ప్రత్యేక అలంకరణ […]

Continue Reading

జిల్లేడు ద్రావణం పోషకాలమయం

జిల్లేడు ద్రావణంలో అనేక పోషకాలు ఉంటాయని అన్ని పంటలపై పిచికారి ద్వారా ఆరోగ్యవంతమైన పంటను పండించవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు అన్నారు పిండ్రంగివలస గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లేడు మొక్కలో తెల్లని లేటెక్స్ తో పాటుగా కార్డియాక్ గ్లైకోసైట్స్ మరియు ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్ ఉంటాయని ఇవి పంటకు పోషకాలను అందించడంతో పాటుగా పురుగులు, తెగుళ్లను కూడా సమర్థవంతంగా నివారిస్తుందని జిల్లేడు ద్రావణం తయారీ అతి సులువైనదని, ఒక ఎకరానికి 200 […]

Continue Reading

టిడిపిది రెడ్ బుక్….వైసీపీది డిజిటల్ బుక్

టిడిపిది రెడ్ బుక్… వైసీపీది డిజిటల్ బుక్….   కచ్చితంగా రాబోయేది మనమే పాలించేది మనమే.అధికారంలోకి రాగానే బాధ్యులు ఎక్కడున్నా వదిలిపెట్టం,సప్తసముద్రాలు అవతల ఉన్న,రిటైర్డ్ అయినా వదిలిపెట్టం, పిలిపిస్తాం చట్టం ముందు నిలబెడతాం.ప్రస్తుతం వారు “రెడ్ బుక్” అంటున్నారు భవిష్యత్ లో మనం “డిజిటల్ బుక్” ఏమిటి అన్నది చూపిస్తాం రాజన్న అంటూ.. మాజీ డిప్యూటీ సీఎం, పీఏసి సభ్యులు పిడిక రాజన్నదొర ని ఆప్యాయంగా పలకరించి, కరచాలనం చేస్తూ తాడేపల్లి సర్వసభ్య సమావేశంలో మాజీ సీఎం […]

Continue Reading

రసాయనాల కంటే కషాయాలే మిన్న

తినే తిండి ఆరోగ్యవంతమైనదిగా ఉండాలంటే పంటలను కూడా ఆరోగ్యవంతంగా పండించాలని పంటలు ఆరోగ్యంగా పండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. విశ్వనాధపురం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది భాగంగా ప్రకృతి సేద్య పద్ధతులలో పండిస్తున్న కూరగాయల పంటల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా యువ రైతు హర్షద్ పండిస్తున్న చిక్కుడు బీర వంగ మిరప పండ్ల తోటల నమూన రైతులతో కలిసి క్షేత్ర సందర్శన చేశారు రైతు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎలాంటి […]

Continue Reading

అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ…

  సాలూరు పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతున్నాయి. 3 వరోజు ప్రత్యేక పూజలు, చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘనసాయి జువెలర్స్ అధినేత సుతాపల్లి వీర వెంకట్రావు సుతాపల్లి రమా దంపతులు తోపాటు పలువురు చండీ హోమంలో పాల్గొన్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక కార్యక్రమాలు, వివిధ కైంకార్యములో నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు.

Continue Reading

సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు

  దసరా శరన్నవరాత్రులు రెండో రోజు గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు జయ జానకి బృందం చేత కోలాటం నిర్వహించారు. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

సాలూరు టౌన్ రిలయన్స్ స్మార్ట్ లో కాలం చెల్లిన చపాతి, పాలు అమ్మకం

“పేరు గొప్ప ఊరు దిబ్బ” అనే సామెత చందంగా సాలూరు రిలయన్స్ స్మార్ట్ బజార్ లో కాలం చెల్లిన చపాతీ ప్యాకెట్లు, ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లాక్టోజ్ ఫ్రీ పాలు కాలం చెల్లినవి ఇక్కడ విక్రయానికి సిద్ధంగా ఉండటం గమనార్హం…. “ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు” అనే సామెత గుర్తుకు వస్తుంది. విద్యావంతులు, అక్షర జ్ఞానం కలిగిన వారు ప్రతి వస్తువు క్షుణ్ణంగా పరిశీలించి కొనేవారు అయితే పర్వాలేదు. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మిషన్ […]

Continue Reading

శారీరక మానసిక వికాశానికి యోగా తోడ్పడుతుంది….

  అమృత యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా సెలవులు సందర్భంగా సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 29 వరకు 8 ఏళ్ల నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ లో శిక్షణ తరగతులు మెసానిక్ టెంపుల్,ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన విజయనగరం లో నిర్వహిస్తామని,మరిన్ని వివరాలకు 9573741589,9515259181 నంబర్లకు సంప్రదించగలరు అని వ్యవస్థాపకులు సాలూరు టౌన్ కు చెందిన మాతాజీ ఆరిశెట్టి ఇందుమణి అన్నారు.

Continue Reading