సాలూరు రైతు బజార్ కు మోక్షం…

  “ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే… ఇన్ని నాళ్ళు దాగిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదు ఏమి” అనే పాత గీతం గుర్తుకు వస్తోంది…సాలూరు ప్రజల కోరిక తీరనుంది… సాలూరు టౌన్ దండిగామ్ రోడ్డు లో సుమారు 39 లక్షల వ్యయం తో రైతు బజార్ నిర్మించారు.కానీ విధి వైపరీత్యం వలన ఉపయోగంలోకి రాలేదు.పట్టణ ప్రధాన రహదారి లో కూరగాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ […]

Continue Reading

మహిషాసుర మర్దిని అవతారంలో పోలమాంబ తల్లి

మహిషాసుర మర్దిని అవతారంలో పోలమాంబ తల్లి   దసరా శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారు బుధవారం మహిషాసుర మర్దిని గా దర్శనం ఇచ్చారు. కలువ పువ్వులతో విశేష హోమాలు, సహస్ర దీపాలంకరణ, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారని శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ కార్య నిర్వహణ అధికారి బి .శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

ప్రకృతి వ్యవసాయ విధానంలో అగ్నస్త్రం కషాయం వలన ఉపయోగాలు

  పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు నివారణ కొరకు అగ్నస్త్రం కషాయం తయారీ చేసి అగ్నస్త్రం కషాయం పిచికారీ చేయటం వలన వరిలో ఆకు ముడత పురుగు, కాండం తోలుచు పురుగు మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణ కొరకు ఉపయోగపడుతుంద ని రైతులకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించటం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయటం వలన నేల సారవంతం […]

Continue Reading

విజయవాడ ఉత్సవ్ లో సందడి చేసిన కాంతారా చిత్ర బృందం

విజయవాడ ఉత్సవ్ లో సందడి చేసిన కాంతారా చిత్ర బృందం సెప్టెంబర్ 30, 2025న విజయవాడ ఎక్స్‌పోలో జరిగిన కాంతారా చాప్టర్ 1 రోర్ లో భాగంగా ఈవెంట్‌ లో కన్నడ నటుడు,దర్శకుడు,రచయిత రిషబ్ శెట్టి,హీరోయిన్ రుక్మిణి వసంత్,మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ తదితరులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు . ఈ కార్యక్రమం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఒక గీతం విడుదల చేశారు.చిత్ర బృందం తెలుగు లో మాట్లాడడానికి ప్రయత్నించారు.త్వరలో హనుమాన్ చిత్రం సీక్వెల్ జై హనుమాన్ […]

Continue Reading

కూచిపూడి నృత్య ప్రదర్శన తో ఆకట్టుకుంటున్న నైన జైష్యా శ్రీరెడ్డి

  సాలూరు టౌన్ కి చెందిన కి చెందిన లేటు నైన అప్పారావు రెడ్డి కుమారుడు, గ్రీన్ వరల్డ్ సంస్థ సాలూరు సభ్యులు నైన శ్రీనివాసరెడ్డి సోదరుడు విశాఖ పట్టణం మధురవాడ ప్రాంతానికి చెందిన నైన రమేష్ రెడ్డి కుమార్తె నైన జైష్యా శ్రీరెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన లో పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే.పలు చోట్ల ప్రదర్శనలు ఇస్తూ అందరి ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్న చిన్నారి శ్రీ పంచముఖేశ్వర స్వామి […]

Continue Reading

పాంచాలి, మాతుమూరు లో జిల్లేడు కషాయం పిచికారి

  అనేక పోషకాలతో కూడిన జిల్లేడు కషాయం పిచికారి ద్వారా పంటలో పోషక లోపాలను సరిదిద్దవచ్చని,  అంతేకాకుండా తొలి దశలో ఉన్న పురుగులు తెగుళ్లను కూడా నివారించవచ్చని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. సిఆర్పి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో పాంచాలి గ్రామంలో రైతు నడిపూరి బోడి నాయుడు 150 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని తయారు చేశారు. అలాగే మాతుమూరు గ్రామంలో రైతు అల్లు గోవిందా తయారుచేసిన 200 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని వరి పంటకు పిచికారి […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త

  దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలిపింది… నవంబర్ నుండి ట్రూ డౌన్ సర్దుబాటులో భాగంగా యూనిట్కు 13 పైసలు చొప్పున విద్యుత్ బిల్లును తగ్గించనున్నట్టు తెలిపారు.

Continue Reading

మక్కువ వయా బాగువలస, సాలూరు రోడ్డు వెంటనే పూర్తి చెయ్యాలి

మక్కువ నుండి బాగువలస మీదుగా వెళ్లే సాలూరు రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మక్కువ మెయిన్ రోడ్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు జిల్లా నాయకులు కొల్లి గంగు నాయుడు,ఎన్. వై. నాయుడు మాట్లాడుతూ మక్కువ మండలం నుండి ఇద్దరు మంత్రులు మారినప్పటికీ సాలూరు రోడ్ పూర్తి కాలేదని గత ఆరు సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అన్నారు కనీసం ద్విచక్ర వాహనాలు కూడా […]

Continue Reading

దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ప్రత్యేక శిక్షణ

  సాలూరు టౌన్ లో పీఎం శ్రీ మున్సిపల్ హై స్కూల్ లో 10 వ తరగతి విద్యార్థులకు దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ కల్పించారు. వృత్తి విద్య కోర్సులతో వేగంగా స్థిరమైన ఉపాధి కలుగుతుందని, శిక్షకులు తెలిపారు. సాలూరులో హోండా షోరూం వాటర్ ప్లాంట్స్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఇన్చార్జి హెచ్.ఎం శ్యామ్,జిల్లా కో ఆర్డినేటర్ వాసు, ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ ఒకేషనల్ ట్రైనర్స్ గౌరీ శంకర్, రాకేష్ ఆధ్వర్యంలో […]

Continue Reading

దసరా సెలవుల సందర్భంగా పిల్లలకు ఉచిత యోగా శిక్షణ

శ్రీ రామ యోగా సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత రాపర్తి రామారావు గురూజీ దివ్య ఆశీస్సులతో ప్రసాద్ గురువు శిక్షణ లో ఈ దసరా సెలవు లో పిల్లలకు ఉచిత యోగా శిక్షణ ప్రతిరోజు ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా పై పిల్లలు అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేది బోధించడం జరుగుతుంది.

Continue Reading