సాలూరు రైతు బజార్ కు మోక్షం…
“ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే… ఇన్ని నాళ్ళు దాగిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదు ఏమి” అనే పాత గీతం గుర్తుకు వస్తోంది…సాలూరు ప్రజల కోరిక తీరనుంది… సాలూరు టౌన్ దండిగామ్ రోడ్డు లో సుమారు 39 లక్షల వ్యయం తో రైతు బజార్ నిర్మించారు.కానీ విధి వైపరీత్యం వలన ఉపయోగంలోకి రాలేదు.పట్టణ ప్రధాన రహదారి లో కూరగాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ […]
Continue Reading