సాలూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ లో మెగా జాబ్ మేళా

ఈ మేళా ప్రముఖ కంపెనీలు అదాని ఎనర్జీ సొల్యూషన్స్, భగవతి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పాటిల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, హీరో మోటార్ సైకిల్స్, డి మార్ట్ ఫ్లిప్కార్ట్ ,అమెజాన్, స్విజ్ మొదలగు కంపెనీలు యొక్క హెచ్ ఆర్ లు వచ్చి 13వ తేదీన వచ్చిన నిరుద్యోగులను ఎంపిక చేసుకుంటారు… పై కంపెనీ వారు టెన్త్ క్లాస్ ఐటిఐ ఇంటర్మీడియట్ డిప్లమో డిగ్రీ వారిని ఎంపిక చేసుకొని అర్హత ప్రకారం ఉద్యోగాన్ని కేటాయిస్తారు… […]

Continue Reading

సాలూరు ప్రజలకు “ఊపిరి కష్టాలు” జనావాసాల మధ్య పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఖర్ఖణాలు

“కర్ణుడి చావుకి సవాలక్షా కారణాలు” అన్నట్టు గా సాలూరు టౌన్ లో పరిస్థితులు కాన వస్తున్నాయి. విజయవాడ తరువాత మోటార్ పరిశ్రమ అధికంగా కలిగి ఉన్న పట్టణం మన సాలూరు… సాధారణంగా సిగరెట్, బీడీలు, చుట్టలు తాగే వారిలో అధికంగా లంగ్ క్యాన్సర్ కనిపిస్తుందని తెలిసిందే. కానీ సాలూరు టౌన్ లో నివసించే ప్రజలు కేవలం పొగతాగడం వల్ల కాకుండా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా కూడా లంగ్స్ క్యాన్సర్‌కు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. వైద్య నిపుణుల […]

Continue Reading

పొట్ట దశలో పోటాష్ ఎరువులు తప్పనిసరిగా వేయాలి

  రైతులు కేవలం యూరియా మీద మాత్రమే ఆధారపడకుండా పంటకు కావలసిన నత్రజని భాస్వరం, పొటాష్ ఎరువులను సమతూకంలో వాడాలి… లేని యెడల పోషక లోపాలు ఏర్పడి దిగుబడి తగ్గుతుంది! అని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. మోసూరు గ్రామంలో వి ఏ ఏ ఎల్ దుర్గా ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు పొటాష్ ఎరువులు రెండు దఫాలుగా వేసుకోవాలని మొదటిసారి దమ్ము లో 15 కిలోలు రెండవసారి చిరు పొట్ట […]

Continue Reading

స్వచ్ఛ ఆంధ్ర -2025 అవార్డుల ప్రధానం

సాలూరు పురపాలక సంఘం స్వచ్ఛ్ ఆంధ్ర -2025 స్వచ్చ సాలూరు మున్సిపాలిటీగా జిల్లాస్థాయిలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మున్సిపల్ డీఈ బి.వర ప్రసాద్ రావు , శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్. బాలకృష్ణ స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్నారు. జిల్లాస్థాయిలో స్వచ్ వారియర్స్ కేటగిరీ క్రింద జి. వెంకటరమణ అవార్డు అందుకోవడం జరిగింది.

Continue Reading

సాలూరు లో నందెమ్మ మహోత్సవాలకు సర్వం సిద్ధం

    సాలూరు టౌన్ లో అక్టోబర్ 6 న అనగా సోమవారం సాయంత్రం 5 గంటలకు వడ్డీ వీధి లో శ్రీ శ్రీ శ్రీ గౌరీదేవి నందెమ్మ మహోత్సములు శుభ సందర్భముగా గౌరీ దేవి, పార్వతీపరమేశ్వర, నందెమ్మ ల ను తీసుకురాబడును. కావున భక్తులు అందరూ హాజరు కావాల్సిందిగా మజ్జి చిరంజీవి రావు,కుటుంబ సభ్యులు కోరారు. Salur,4thestate.in

Continue Reading

తెలుగుదేశం సమగ్ర సమాచార వేదిక “My TDP”

    ఎన్నో సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చింది… ….న్యూస్, పోల్, ఇన్ బాక్స్, సీబీఎన్ కనెక్ట్, సోషల్ టాస్క్స్, ఫొటో విత్ లీడర్ ఇలా సమగ్ర అంశాలతో ప్రత్యేక విభాగాలు యాప్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా పార్టీకి సంబంధించిన తాజా వివరాలను, సమాచారాన్ని మీరు క్షణాల్లో పొందవచ్చు, సందేహాలనూ నివృత్తి చేసుకోవచ్చు. అలాగే పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ.. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని పార్టీ యాక్టివిటీస్ ట్రాకింగ్ ద్వారా అధిష్టానానికి చేరుతుంది. కావునా […]

Continue Reading

సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్ లో ఘనంగా దసరా వేడుకలు

    అక్టోబర్ 2న విజయనగరంలోని స్థానిక ధర్మపురి లో తన నివాసమైన సిరిసహస్ర రైసింగ్ ప్యాలెస్ లో గురువారం ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , తన అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొని దుర్గా దేవికి పూజలు చేశారు. విజయనగరం,4thestate.in

Continue Reading

వృద్ధ మహిళ వైద్యం నిమిత్తం సహాయం

శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం, గుమడాం తరఫున మొట్ట మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న నిరుపేద వృద్ధ మహిళకు (బార గంగమ్మ) వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతినెల 1000/- రూపాయలు సహాయం అందించేందుకు గ్రూప్ సభ్యులు నిర్ణయించుకొని గురువారం సహాయం చేయడం జరిగింది. సంఘ సభ్యులు దొంతల గౌరీ శంకర్రావు(వైస్ ప్రెసిడెంట్), చిగురుకోటి నాగరాజు ( సలహాదారులు), వాకాడ వంశీ కృష్ణ (ట్రెజరర్), పెద్దలు, మహిళలు ఈ కార్యక్రమంలో […]

Continue Reading

వైయస్సార్సీపి డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్లు విడుదల

వైసీపీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్ ఉంటుందని, కూటమిపాలనలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తలు సామాన్య ప్రజల కోసం డిజిటల్ బుక్ ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. వైసిపి శ్రేణులను ఇబ్బంది కి గురిచేసే వారికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని,కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయని, ఎవరికి అన్యాయం జరిగినా” డిబీ. డబల్యూఈవైఎస్ఆర్సిపి. కామ్” అనే వెబ్సైట్ లో,040- 49171718 నెంబరు కి ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చు […]

Continue Reading

ముందస్తు జాగ్రత్తల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగాం…

  ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కురిశాయి. ముందు జాగ్రత్త చర్యల వలన ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాఠశాలలో అంగన్వాడీలకు సెలవు ప్రకటించామని, రెడ్ అలెర్ట్ జారీ చేసినందున జాలర్లు వేటకు వెళ్ళరాదని, గిరిజన ప్రాంతాలలో వాగులు వంకలు పొంగడం వలన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. వర్ష ప్రభావంతో వ్యవసాయ ఉద్యానవన పంటల నష్టం జరిగిన రైతుల ఆందోళన […]

Continue Reading