బీహార్ లో బిజెపి ఘనవిజయం… సాలూరు లో సంబరాలు

బిహార్ రాష్ట్రం లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.కావున దేశంలో బీజేపీ కూటమికి తిరుగులేదని, పోటీ లేదని మరొకసారి బీహార్ ఎన్నికలు నిరూపించింది . ఈ గెలుపుని పురస్కరించుకుని సాలూరు టౌన్ బోసుబొమ్మ జంక్షన్ లో కేక్ కట్ చేసి నరేంద్ర మోది చిత్ర పటానికి పాలతో అభిషేకం చేయడం, బాణసంచా కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ హేమానాయక్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వర రావు, జిల్లా […]

Continue Reading

ఎల్ ఆకారపు గట్లతో అదనపు ఆదాయం

  రైతు తన పొలం గట్లను ఒక వైపు ఎల్ ఆకారపు వెడల్పాటి గట్లను తయారు చేసుకుని దానిపై కూరగాయలు పండ్ల మొక్కలు నాటుకుని అదనపు ఆదాయం పొంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు అన్నారు. అమ్మ వలస లో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎల్ ఆకారపు గట్లతో , ఏటీఎం కూరగాయల మోడల్ పై సి ఆర్ పి విజయ్ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతు తన ప్రధాన […]

Continue Reading

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా అవగాహన వైద్యులు డి.శివకుమార్

నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భం గా ఎంఓ పీ.హెచ్. సీ.మామిడిపల్లి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి.శివకుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.శుభ్రత పట్ల అవగాహన కల్పించారు.శుక్రవారం జిల్లా పరిషత్ హై స్కూల్,మామిడిపల్లి లో పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.క్రమశిక్షణ పాటిస్తూ… పట్టుదలతో చదివితే ఉన్నత స్థాయి కి చేరేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

సాలూరు టౌన్ లో 100 మంది నారాయణులకు అమృత కలశాల పంపిణీ

  నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన సందర్భంగా శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ధర్మశాలలో 100 మంది నారాయణ లకు అమృత కలశాలు (బియ్యం, నిత్యవసర సరుకులు, రగ్గులు) డాక్టర్ వాడాడ గణేశ్వరరావు, డాక్టర్ ఆరిశెట్టి మోహన్ రావు, సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు , భగవాన్ సత్యసాయి బాబా వారి సేవకులు జగదాన మోహన్ రావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది… ఈ […]

Continue Reading

ప్రయాణికుడి ముఖ్యపత్రాలు ఉన్న బ్యాగును తిరిగి తన వద్దకు చేసిన బొబ్బిలి ఆర్పిఎఫ్ పోలీసులు

  బొబ్బిలి ఆర్. పీ.ఎఫ్ వారు నవంబర్ 12 న చాకచక్యం గా వ్యవహరించిన ఘటనకు పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు. అలర్ట్‌గా వ్యవహరించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) బొబ్బిలి పోస్టు సిబ్బంది, విశాఖపట్నం నివాసి జి. రమేష్ అనే ప్రయాణికుడు పొరపాటున రైలులో మరచిపోయిన ముఖ్య పత్రాలు, ఉపయోగించిన బట్టలు ఉన్న బ్యాగ్‌ను గుర్తించి తిరిగి అందజేశారు. జి. రమేష్ ట్రైన్ నెంబరు. 20837 (PNR 6660285314) ద్వారా ప్రయాణిస్తుండగా, విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద […]

Continue Reading

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

  మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి రఘు మాజీ మున్సిపల్ వైస్,జిల్లా అధ్యక్షులు వైసీపీ ప్రచార విభాగం, చైర్మన్,22 వ వార్డు కౌన్సిలర్, గిరి రఘు జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి…చెరగని చిరునవ్వే ఆభరణం గా మంచి మనసున్న వ్యక్తి గా పేరు తెచ్చుకున్న గిరి రఘు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయ నాయకులు,పుర ప్రముఖులు,స్నేహితులు,బంధువులు,ఆత్మ బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.తన జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు అని […]

Continue Reading

సాలూరు బంగారమ్మ పేట లో చోరి కేసు చేదించిన పోలీసులు

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు టౌన్ పరిధిలో బంగారమ్మ పేట కి చెందిన బొత్స నవీన్, కోడూరు కార్తీక్, మడుగులు వంశీ లను నవంబర్ 13 న సాలూరు టౌన్ నుండి జీగిరాం వైపు ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా స్కూటీతో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తారసపడ్డారు. వారిని విచారించి చెడు అలవాట్లకు బానిసలుగా మారి నవంబర్ 9న స్క్రూ డ్రైవర్ జాకీ రాడ్ ఉపయోగించి… ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న […]

Continue Reading

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో పారదర్శకత, సమయపాలన, రైతులకు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Continue Reading

దళాయి వలస వాటర్ ఫాల్స్ ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సహజ సౌందర్యానికి నిలయమైన గిరిజన గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకుట్టి గ్రామ సమీపంలో దళాయివలస వద్ద అడప రాయి వాటర్‌ఫాల్స్‌ను నవంబర్ 11, మంగళవారం గిరిజన సంక్షేమ, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. సాలూరు నియోజకవర్గంలో ఉన్న చాలా జలపాతాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు సాలూరు, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.. […]

Continue Reading

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సాలూరు లో ప్రజా ఉద్యమం

మాజీ డిప్యూటీ సీఎం పిడిక. రాజన్న దొర రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, అప్పట్లోనే ఏడు కళాశాలలో నిర్మాణాలు పూర్తిచేసి ఐదింటిలో తరగతులు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. 10 మెడికల్ కళాశాలలో 30 శాతం నుండి 70 శాతం వరకు పూర్తయ్యాయని వీటిపై వారు శ్రద్ధ చూపిస్తే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వం చేయలేదని అన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ […]

Continue Reading