మైండ్ పవర్ మెంటల్ ఎబిలిటీ లెక్కల్లో సత్తా పెంచేందుకు దోహదపడే UCMAS

  సాలూరు,ఆగస్టు 21,(4th Estate News) యూసిమస్ సాలూరు,బొబ్బిలి  లో ఆగస్టు 16, 17 తేదీలలో హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వేదికగా Ucmas నేషనల్ కాంపిటీషన్ లో 24  రాష్ట్రాలు వారు ఈ పోటీలో పాల్గొన్నారు.ఈ పోటీ యొక్క తత్వం.8 నిమిషాలలో 200 సంస్ కాలిక్యులేషన్ చెయ్యడం ఈ Ucmas స్పీడ్ అబాకస్, 6 ఫింగర్స్, టెక్నికల్ మెంటల్ మ్యాథ్స్,లెక్కలు ఏ విధంగా తొందరగా సెకండ్ లలో చేయగల సత్తా ఒక్క ucmas అబాకస్ […]

Continue Reading

సాలూరు బైండ్ యువర్ హాండ్స్ టూ సర్వ్ ఆద్వర్యం లో రగ్గులు,ఆహార పంపిణీ

సాలూరు,ఆగస్టు 20, (4th Estate News) గుమ్మడి ప్రసాద్ పుట్టిన రోజు సందర్భం గా, సాలూరులో బైండ్ యువర్ హ్యాండ్స్ టూ సర్వ్ సంస్థ ఆధ్వర్యంలో లోవివిధ ప్రాంత నిస్సహాయ, నిరాశ్రయ, వృద్దులు కి ఒక్క పూట ఆహారం,రగ్గులను అందజేశారు. ఈ సందర్భం గా సంస్థ సభ్యులు గుమ్మడి ప్రసాద్ మాట్లాడుతూ, తను 15 సంవత్సరాలు గా తన పుట్టిన రోజు ని ఇలాంటి సేవ కార్యక్రమాలు, చేస్తూ నిసహాయ వృద్దులు మధ్య జరుపుకుంటున్నట్టు తెలిపారు.

Continue Reading

ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కొరకే పొలం పిలుస్తోంది!

పాచిపెంట రూరల్,ఆగస్టు 21,(4th Estate News) ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించుకుని వ్యవసాయం కొనసాగిస్తే ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వ్యవసాయ అధికారి కే .తిరుపతిరావు అన్నారు. తుమ్మరవల్లి గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ గిరిజన రైతులు పోడు వ్యవసాయంలో వర్షాధారం పద్ధతిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారని సాగు ఖర్చులను లెక్కించుకుని ఎక్కువ ఆదాయం వస్తే మొక్కజొన్న కొనసాగించాలని లేనియెడల చిరుధాన్యాల సాగుకు […]

Continue Reading

ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ అందుకున్న సంతోష్ పాణిగ్రహి

ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ అందుకున్న సంతోష్ పాణి గ్రహి…   సాలూరు,ఆగస్టు 19,(4th Estate News) గ్రీన్ వరల్డ్ సేవా సంస్థ సాలూరు వ్యవస్థాపకులు,సమాజ సేవకులు,సమాచార హక్కు రక్షణా చట్టం 2005 మన్యం పార్వతీపురం జిల్లా ప్రెసిడెంట్ ,సర్టిఫైడ్ జర్నలిస్ట్,ఎడిటర్ సంతోష్ పాణిగ్రాహి సేవలు అందిస్తున్న సందర్భంగా ఇండియన్ న్యూస్ మీడియా కౌన్సిల్ వారు ఆగస్టు 15 న 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా” ప్రౌడ్ ఆఫ్ భారత అవార్డ్ 2025″ పురస్కారం అందించారు.ఈ సందర్భంగా […]

Continue Reading

వినాయక చవితి 2025 సందర్భంగా సాలూరు టౌన్ పోలీసువారి సూచనలు…

సాలూరు,ఆగస్టు 19,(4th Estate News) 1. సాలూరు పట్టణంలో నుంచి జరగబోయే వినాయక ఉత్సవాలకు మండపాలకై సంబంధిత కమిటీ వారు తప్పనిసరిగా పోలీసు వారు అనుమతి పొందవలెను. 2. ఉత్సవ కమిటీ సభ్యులు పూర్తి వివరములు మండపాలు యొక్క ప్రదేశం, ఉత్సవాలు జరిపే తేదీలు, నిమజ్జనం జరిపే తేదిలు పూర్తి వివరములు కూడిన సమాచారాన్ని పోలీసు వారికి ముందస్తుగా తెలియపరచవలెను. 3. ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారు సూచన మేరకు *9 దినములు* ( *నవరాత్రులు* […]

Continue Reading

అధిక వర్షాల తర్వాత పంటలకు నానో యూరియా

పాచిపెంట రూరల్, ఆగస్టు 19,(4 Th Estate News) ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి మొక్కజొన్న వంటి పంటలలో నీరు నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని వర్షాలు వెలసిన తర్వాత పంటలపై మల్టీకే ఒక కేజీ నానో యూరియా అర లీటరు కలిపి తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు. కుడుమూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ వర్షాలు వెలిసిన తర్వాత పంటలకు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని అలాగే పోషక […]

Continue Reading

శ్రీ దాసాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు…

సాలూరు,ఆగస్టు 19,(4Th Estate News) మంగళవారం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాసనగర్ లో వేంచేసియున్న శ్రీ దాసాంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి.తమలపత్ర, పూలమాలలతో అలంకరించి సింధూరంతో అర్చన జరిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

సాలూరు కాలువలలో పూడికలు తీసివేత….

సాలూరు,ఆగస్టు 18,(4Th Estate News) “మున్సిపల్ కమిషనర్ టీ.టీ.రత్నకుమార్ సూచనలు మేరకు కురుస్తున్న వర్షాలు దృష్ట్యా సాలూరు పురపాలక సంఘం పరిధిలో గల వార్డుల్లో కాలువలో అడ్డంకులు ఏర్పడి రోడ్లపై నీరు ప్రవహించకుండా సిబ్బందితో చర్యలు తీసుకోవాలని జైపూర్ రోడ్లు ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ,పి. ఎల్.తంగ్ రాజు హాస్పిటల్ ఆనుకొని ఉన్న కాలువలో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అడ్డంకులు తొలగించడమైనది. శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, శానిటరీ, సచివాలయ సిబ్బందితో వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కొన్ని […]

Continue Reading

పాంచాలి గ్రామంలో తొలిసారి డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగం సాధించిన పల్లి ఉమామహేశ్వరరావు

పాంచాలి,ఆగస్టు 18, (4Th Estate News) పాంచాలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి పల్లి ఉమామహేశ్వరరావు పాంచాలి గ్రామం నుండి తొలిసారిగా డీఎస్సీ కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాంచాలి సర్పంచ్ గూడేపు యుగంధర్ జడ్పీ హైస్కూల్ చైర్మన్ దండి వరలక్ష్మి,చైర్మన్ ప్రతినిధి దండి కోటి అభినందనలు తెలియజేశారు.

Continue Reading