ఇండియాకు యుద్ధ బెదిరింపులు..

మన దేశానికి.. పాకిస్తాన్ యుద్ధ బెదిరింపులు జారీ చేస్తూనే ఉంది. ఈ సారి పాక్‌ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టో ఆపరేషన్ సిందూర్ గురించి ఇండియాను హెచ్చరించాడు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి భారతదేశం పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమై ఉండాలని అన్ని పాకిస్తానీలకు పిలుపునిచ్చాడు. నరేంద్ర మోదీ నాయకత్వంలో […]

Continue Reading

హీరో ధనుష్‌తో  డేటింగ్ నిజమేనా? అసలు విషయం తేల్చేసిన మృణాళ్ ఠాకూర్

సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లపై డేటింగ్ రూమర్లు రావడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల వచ్చిన ఒక రూమర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ల డేటింగ్ వ్యవహారం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ డేటింగ్ రూమర్లకు బలం చేకూరేలా వీరిద్దరు కలిసున్న ఒకటి, రెండు వీడియోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ‘సన్‌ ఆఫ్ […]

Continue Reading

కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌..! బియ్యం పంపిణీ ఎప్పుడంటే?

వచ్చే నెల అంటే సెప్టెంబర్​ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు వచ్చిన వారికి కూడా బియ్యం అందజేయనున్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ​ఇప్పటికే తన కోటా మంజూరు చేసింది. రాష్ర్ట ప్రభుత్వం కూడా త్వరలో కోటా మంజూరు చేయనుంది. ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని జూన్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో బియ్యం ఇవ్వలేదు. […]

Continue Reading

కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. అంతకుమించి..

ఆగస్ట్ 15 ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ  వేడుకలతో పాటు మరో వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదే రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నస్త్రీ శక్తి పథకం అమలు కార్యక్రమం. ఇందుకోసం భద్రత, సదుపాయాలు, రద్దీ నియంత్రణ.. అన్నీ సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులను ఆదేశించారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలులో ఎక్కడా లోపం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదు.. బస్టాండ్స్, బస్సుల్లో సదుపాయాలకు […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం

దేశంలో సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక పెద్ద ముందడుగు వేసింది. నాలుగు కొత్త ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనుంది. ఈ పథకాలలో మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంలో ప్రభుత్వం ఆరు సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించిందని, ఇప్పుడు మరో నాలుగు ప్రాజెక్టులను చేర్చడంతో ఈ సంఖ్య 10కి చేరుకుందని ఆయన […]

Continue Reading