“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన

ఆంధ్రప్రదేశ్

“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన

విశాఖపట్నం,ఆగస్టు 24,(4th Estate News)

ఆగస్టు 30వ తేదీన విశాఖ నగరంలో జరగనున్న *సేన తో సేనాని* సభస్థలిలో ఏర్పాట్లు చేస్తున్నారు…ఈ సందర్భంగా నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో విజయనగరం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ , సాలూరు జనసేన నాయకులు జరజాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *