రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం

  నవంబర్ 1వ తేదీ శనివారం బొబ్బిలి ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో రైలు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికుల భద్రత కొరకు రైల్వే శాఖ వారు సూచించిన విధానాలు పాటించాలని కోరారు. ప్రమాదాలను అరికట్టాలని దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఆర్పిఎఫ్ పోలీసులు స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, మీ జీవితం చాలా విలువైనది ఒక తప్పటడుగు తో ప్రమాదాల బారిన పడవద్దని హితవు పలికారు. ప్రయాణికులు రైల్వే పట్టాలపై నడవరాదని ప్రమాదాల బారిన పడే […]

Continue Reading

డిప్లొమా ఇన్ యోగా,పీజీ డిప్లొమా ఇన్ యోగా అడ్మిషన్లు ప్రారంభం!

మాతాజీ కుమారి ఆరిశెట్టి ఇందు మణి వెల్లడి ఓం నమః పూజ్య గురువులు యోగాచార్యులు రాపర్తి రామారావు దివ్య ఆశీస్సులతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అత్యద్భుతమైన అవకాశం ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొట్ట మొదటిసారిగా ఒక సంవత్సరం పీజీ డిప్లొమా యోగా కు ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులు, 6 నెలల డిప్లమా ఇన్ యోగా కు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. శిక్షణా తరగతులకు అడ్మిషన్లు ప్రారంభం […]

Continue Reading