
కార్తీక మాసం మహా పుణ్యకాలం 3వ సోమవారం సందర్బంగా విజయవాడ లో కృష్ణానదీ ఒడ్డున కార్తీకదీపాలు విడిచిపెట్టి, అనంతరం రాష్ట్రo సుభిక్షం గా ఉండాలని అ పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు....గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి....
4th Estate News,vijayawada@ 4thestate.in