
సాలూరు శ్రీనివాస్ నగర్ లో కొలువైన శ్రీ భూ నీళా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో నవంబర్ 15వ తేదీ శనివారం బహుళ ఏకాదశి పుణ్య కాలంలో శ్రీవారి దివ్య క్షేత్రంలో శ్రీ నిలయం కళ్యాణ మండపము లో సామూహిక శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహిస్తామని వ్యవస్థాపక ధర్మకర్త వంగపండు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.616 రూపాయలు చెల్లించి,తమ గోత్రనామములను నమోదు చేసుకోవలసినది గా కోరారు.మరిన్ని వివరాలకు 8602310314,7389762963,9490971991,8185910086 నెంబర్లను సంప్రదించగలరు.