శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు సన్నాహాలు

సాలూరు వార్తలు

4th Estate News, (శంబర)

పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో కొలువైన చల్లని తల్లి, ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన శ్రీ పోలమాంబ అమ్మవారి 2025-26 సంవత్సరం జాతర మహోత్సవములు ,సినిమాను సంబరాలు కు తేదీలను నిర్ణయించుటకు ఆలయ కార్య నిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ ధర్మకర్తలు, మాజీ చైర్మన్లు గ్రామ పెద్దలు, రివున్నాయులు, సేవకులు సమక్షంలో నవంబర్ 7 న శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు శ్రీ పోలమాంబ వారి చదురు గుడి ఆలయ మండపము నందు సమావేశం ఏర్పాటు చేయడమైనది. అందరూ పాల్గొనాలని కార్యనిర్వహణాధికారి బి. శ్రీనివాసరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *