గిరిజన సంక్షేమ వసతి గృహాలలో మౌలిక భస్తులు కల్పనకై కృషి

ఆంధ్రప్రదేశ్ సాలూరు వార్తలు

4th Estate News,salur

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐ.టి.డి.ఏ.లోనున్న 757 గిరిజన పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *