భక్త పారవశ్యం…కన్నుల పండువగా నాగులచవితి వేడుకలు

  నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేసిన జెడ్పీ ఛైర్‌పర్సన్ కుటుంబం విజయనగరం: తేదీ 25.10.2025 కార్తీక శుద్ధ చవితి సందర్భంగా శనివారం తెలుగు లోగిళ్లలో నాగుల చవితి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. నాగదేవతను ఆరాధించడం ద్వారా సకల దోషాలు తొలగి, కుటుంబ క్షేమం, సంతాన సౌభాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త *మజ్జి శ్రీనివాసరావు […]

Continue Reading

నాగుల చవితి నాగేంద్రుని పూజతో సకల జనులకు శుభప్రదం

  నాగుల చవితి పండుగ ఎంతో విశిష్టమైనది. భక్తులు పుట్టల వద్దకు చేరుకొని నాగదేవతలకు పాలు గుడ్లు చిమిలి చలివిడి వంటివి సమర్పించి భక్తితో పూజలు జరిపి పొట్ట మన్ను చెవులకు పెట్టుకొని రావడం సాంప్రదాయం. 2025 విశ్వాసం నామ సంవత్సరం కార్తీక మాసం, శరత్ ఋతువు దక్షిణాయనం, నాగుల చవితి రోజున పుట్టలో పాలు వేయుటకు ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాల లోపు నాగేంద్రునికి పొట్టలో […]

Continue Reading

కార్తీక పౌర్ణమి రోజున నందెమ్మ తల్లి అనుపోత్సవం…

  ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున నిర్వహించే నందెమ్మ అనుపోత్సవం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున జరగనుంది…. సాలూరు పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలకు శ్రీ శ్రీ శ్రీ గౌరీ దేవి నందెమ్మ అనుపోత్సవం నాగుల చవితి రోజు జరగబోవు పండుగ ను వర్షాల కారణంగా వాయిదా వేశామని, తదుపరి కార్తీక పౌర్ణమి మరుసటి రోజు న నవంబర్ 6 వ తేదీన అనగా గురువారం శ్రీ శ్రీ గౌరీ దేవి నందెమ్మ […]

Continue Reading

వైసిపి తీర్థం పుచ్చుకున్న విశ్వనాధపురం టీడీపీ నాయకులు అధికార్ల నాగరాజు

టిడిపి లో కీలక నేతగా, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అనుచరుల లో ఒకరిగా ఉన్న విశ్వనాధపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు సాలూరు నియోజకవర్గ తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అధికారుల నాగరాజు అక్టోబర్ 23 న పాచిపెంటలో జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ సమావేశంలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, పాచిపెంట వైసీపీ నేతలు సాదరంగా కండువా కప్పి వైసిపి లోకి ఆహ్వానించారు.

Continue Reading

కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి బయలుదేరిన సిరి సహస్ర

కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి అని ప్రతీ కార్యకర్తకు పిలుపునిచ్చిన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చిన్న శ్రీను కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ బుధవారం భీమిలి నియోజకవర్గం,భీమిలి పాత బస్టాండ్ లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్,వైస్సార్సిపీ జిల్లా అధ్యక్షులు భీమిలి వైస్సార్ సిపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను ) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షులు రాలు సిరమ్మ* భీమిలి నియోజకవర్గం , భీమిలి […]

Continue Reading

ప్రముఖ రాజకీయ నేత దివంగత పువ్వల నాగేశ్వరరావు కు ఘన నివాళి అర్పించిన సాలూరు వైద్యులు

పువ్వుల నాగేశ్వరరావు పెద్దకర్మ రోజున అతిరథ మహారథులు హాజరై ఘన నివాళులు అర్పించారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పవన్ ఈశ్వరమ్మ భర్త సీనియర్ రాజకీయ నేత నాగేశ్వరరావు (67) కు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆయన గొప్పతనాన్ని , మంచితనాన్ని, గొప్ప నాయకత్వ లక్షణాలను పలువురు గుర్తుచేసుకున్నారు.సాలూరు వైద్యులు లెజెండ్ డాక్టర్ వి.గణేశ్వరరావు,యువ వైద్యులు, బిజెపి నేత హేమానాయక్ దివంగత పి.నాగేశ్వరరావు కు ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమం లో మాజీ డిప్యూటీ సీఎం పిడిక […]

Continue Reading

ప్రముఖ రాజకీయ నాయకులు దివంగత పువ్వల నాగేశ్వరరావు కు ఘన నివాళి

  పువ్వుల నాగేశ్వరరావు పెద్దకర్మ రోజున అతిరథ మహారథులు హాజరై ఘన నివాళులు అర్పించారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పవన్ ఈశ్వరమ్మ భర్త సీనియర్ రాజకీయ నేత నాగేశ్వరరావు (67) కు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆయన గొప్పతనాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల విజయరామరాజు, రాష్ట్ర వైసీపీ […]

Continue Reading

ముంగివానివలస లో ఆసియన్ పెయింట్స్ బేసిక్ పెయింటింగ్ 6 రోజుల శిక్షణా ముగింపు కార్యక్రమం

    సాలూరు మండలం తోణం పంచాయతి ముంగివానివలస గ్రామం లో ఆసియన్ పెయింట్స్ బేసిక్ పెయింటింగ్ 6 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం లో భాగంగా శిక్షకులు రోషశ్నకుమార్ ఆధ్వర్యంలో 40 మంది గిరిజన మహిళలకు ఉచితం గా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన మహిళల లో పెయింటింగ్ లో సాధికారిక పెంపొందించి పెయింటింగ్ లో మెలుకువలు తెలుసుకొని ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అలాగే స్వయంఉపాధి […]

Continue Reading

కన్నయ్య వలస గ్రామంలో తూటికాడ కషాయం తయారీ

  గిరిజన రైతులు వరి పంటను కేవలం తిండి గింజల వరకు మాత్రమే పండిస్తారని గట్ల మీద చిన్నచిన్న ఖాళీ స్థలాలలో కూరగాయలు, ఆకుకూరలు, మిరప వంటివి పండిస్తారని వీటికి ప్రత్యేకంగా ఎలాంటి పురుగుమందులు రసాయన ఎరువులు వేయకుండా పండిస్తారు… కాబట్టి కషాయాల ద్వారా చీడిపీడలను అదుపులో ఉంచుకోవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు అన్నారు. కన్నయ్య పలస గ్రామంలో రసం పీల్చు పురుగుల నివారణకు ఉపయోగపడే తూటి కాడ కషాయాన్ని తయారు చేయించారు. ఈ […]

Continue Reading