శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన మహోత్సవంలో సిరి సహస్ర…

  విజయనగరం సిటీ పరిధిలో ధర్మపురి ,పతివాడ వీధిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపు ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర సోమవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన, ఊరేగింపు లో పాల్గొన్నారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచా గ్రవ్య […]

Continue Reading

సాలూరు లో నగరేశ్వర స్వామివారికి భస్మాభిషేకము…

సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ వింధ్యవాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారికి పవిత్ర కార్తీక మాసంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు తొలి పూజగా బంగారు శివలింగమునకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, బంగారు పువ్వులతో అర్చన, తదుపరి నిత్య అభిషేకములు, విశేష పూజలు జరుగును. సాయంత్రం ఆకాశదీప అర్చన, నమకం, చమకంతో బిల్వ దళార్చన, దశవిధ హారతులు, చతుర్వేద స్వస్తి, వేద ఆశీర్వచనం జరుగును. అక్టోబర్ 27 […]

Continue Reading

మొంథా తుపాను హెచ్చరికలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

  మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో రానున్న 5 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. మొంథా తుపాను నేపథ్యంలో అరకు పార్లమెంట్ పరిధి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను సంసిద్ధతపై ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి. అవసరమైనప్పుడు వివిధ శాఖలకు సంబంధించిన మానవ వనరులు, సామగ్రి, మెటీరియల్ పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, […]

Continue Reading

సాలూరు టౌన్ శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ పారమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట

సనాతన ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు దాతల సహకారంతో ఒక మహోన్నత కార్యక్రమాన్ని జరిపారు. శ్రీ పారమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అక్టోబర్ 26 ఆదివారం సాయంత్రం 7 గంటలకు విశిష్టమైన కార్తీక మాసం లో ఎంతో పురాతన చరిత్ర కలిగిన సాలూరు శ్రీ పంచముఖేశ్వరుని ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేదమంత్రాలతో ఎంతో వైభవంగా జరిగింది.

Continue Reading

మైంథా తుఫాన్‍ పట్ల అప్రమత్తంగా ఉండాలి తుఫాను దూసుకు వస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ల తో సంభాషించారు రెండు జిల్లాల్లో సోమవారం జరిగే గ్రీవెన్స్ ను రద్దు చేయాలని సూచన చేశారు. తుఫాను ఉధృతి ఉన్న అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షంచాలని, చలికాలం లో తుఫాను కారణంగా వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు వైద్య సిబ్బంది,అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి…

తుఫాను దూసుకు వస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ల తో సంభాషించారు రెండు జిల్లాల్లో సోమవారం జరిగే గ్రీవెన్స్ ను రద్దు చేయాలని సూచన చేశారు. తుఫాను ఉధృతి ఉన్న అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షంచాలని, చలికాలం లో తుఫాను కారణంగా వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు వైద్య సిబ్బంది,అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలే […]

Continue Reading

రబీ డ్రై సోయింగ్ విత్తనాల తయారీ

రబి సీజన్ లో విత్తనాలకు గుళికలు తయారుచేసి నాటుకున్నట్లయితే వర్షం లేకపోయినా సరే విత్తనం నేలలో పాడవకుండా ఉండి వర్షం పడిన వెంటనే తగినంత తేమ నేలలో చేరినప్పుడు మొలకెత్తి మంచి దిగుబడి ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రై షోయింగ్ కోసం ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు చిరుధాన్యాలతో కలిసిన 15 రకాల విత్తనాలను తయారు చేయడం జరిగింది ఈ విత్తనాలకు గుళికలను తయారు చేసి ప్రధాన పంటలో అంతర పంటలుగా కంచె పంటలుగా ఎర పంటలుగా వేసుకుంటే […]

Continue Reading

మానవత్వం చాటుకున్న మా మంచి మాస్టారు…

  సాలూరు మండల విద్యాశాఖ వారి కార్యాలయంలో చిరుద్యోగి చీపురుపల్లి గణేష్ పెద్ద కుమారుడు సత్య గంగాధర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు.. అనుకోకుండా సత్య గంగాధర కు రెండు కాళ్ళు ,రెండు చేతులు, పనిచేయకపోవడం, మరి కొన్ని అంతర్భాగాలు కూడా పనిచేయకపోవడం తో ఆసుపత్రి తీసుకువెళ్లి ఇరుగుపొరుగువారు చేసిన సహాయంతో తన కుమారుడిని బ్రతికించుకోగలిగారు.. కానీ చేసిన అప్పులు అలానే ఉన్నాయి.. నెలకు రెండుసార్లు వైజాగ్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.. అందుకే వారి వైద్య […]

Continue Reading

జాతీయ ఆహార భద్రత పోషక యాజమాన్యం పథకంలో వేప నూనె..

జాతీయ ఆహార భద్రత, పోషక యాజమాన్యం (ఎన్ ఎఫ్ ఎస్ ఎన్ ఎం)-2025 పథకంలో భాగంగా ఎనిమిది వందల యాభై లీటర్ల వేప నూనె వచ్చిందని పూర్తి ధర 640 రూపాయలు రైతు చెల్లించవలసిన ధర 320 రూపాయలు అనగా 50% సబ్సిడీపై అందిస్తున్నామని కావలసిన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబి సీజన్ లో మొక్కజొన్న 5000 ఎకరాలకు పైగా పడుతుందని కత్తెర […]

Continue Reading

సాలూరు లో భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలు

    భారత ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలు సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్ అసెంబ్లీ నీ నవంబర్ నెలలో నిర్వహించనున్నారు. సందర్భంగా సాలూరు మండల పరిధిలో మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో హై స్కూల్ విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన ఉపన్యాసం పోటీలో నిర్వహించారు. సాలూరు మున్సిపల్ పరిధిలో గాడి వీధి హై స్కూల్ కి చెందిన విద్యార్థులు కొల్లి నందిని, ప్రభుత్వ హైస్కూల్ […]

Continue Reading

తెలుగు దేశం పార్టీలోకి చేరికలు…

కోదమ పంచాయతీ”100 కుటుంబాలు” చింతమాల గ్రామస్థులు తెలుగు దేశం పార్టీలో కండువా కప్పి పార్టీలోకి స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆహ్వానించారు. తెలుగు దేశం పార్టీ గిరిజన ప్రాంతాలు అభివృద్ధికై, ప్రజలకు న్యాయమైన పాలన అందించటకు కట్టుబడి ఉందని అన్నారు.

Continue Reading