ప్రముఖ రాజకీయ నేత దివంగత పువ్వల నాగేశ్వరరావు కు ఘన నివాళి అర్పించిన సాలూరు వైద్యులు

సాలూరు సమాచారం

పువ్వుల నాగేశ్వరరావు పెద్దకర్మ రోజున అతిరథ మహారథులు హాజరై ఘన నివాళులు అర్పించారు. సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పవన్ ఈశ్వరమ్మ భర్త సీనియర్ రాజకీయ నేత నాగేశ్వరరావు (67) కు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆయన గొప్పతనాన్ని , మంచితనాన్ని, గొప్ప నాయకత్వ లక్షణాలను పలువురు గుర్తుచేసుకున్నారు.సాలూరు వైద్యులు లెజెండ్ డాక్టర్ వి.గణేశ్వరరావు,యువ వైద్యులు, బిజెపి నేత హేమానాయక్ దివంగత పి.నాగేశ్వరరావు కు ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమం లో మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *