
అమృత యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా సెలవులు సందర్భంగా సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 29 వరకు 8 ఏళ్ల నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ లో శిక్షణ తరగతులు మెసానిక్ టెంపుల్,ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన విజయనగరం లో నిర్వహిస్తామని,మరిన్ని వివరాలకు 9573741589,9515259181 నంబర్లకు సంప్రదించగలరు అని వ్యవస్థాపకులు సాలూరు టౌన్ కు చెందిన మాతాజీ ఆరిశెట్టి ఇందుమణి అన్నారు.