సాలూరు టౌన్ లో వివేకానంద స్వామి విగ్రహం ఆవిష్కరణ

జాతీయ వార్తలు

సాలూరు టౌన్ లో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ

సాలూరు,సెప్టెంబర్ 1,(4th Estate News)

సాలూరు మున్సిపాలిటీ 3వ వార్డ్‌లో స్వామి వివేకానంద విగ్రహాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆయన బోధనలు, ఆలోచనలు నేటి సమాజానికి దారిదీపంలాంటివి. యువత ఆయన ఆచరణలో పెట్టిన విలువలను అనుసరించి దేశ నిర్మాణంలో ముందడుగు వేయాలి” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *