విజయవాడ ఉత్సవ్ లో సందడి చేసిన కాంతారా చిత్ర బృందం

విజయవాడ ఉత్సవ్ లో సందడి చేసిన కాంతారా చిత్ర బృందం సెప్టెంబర్ 30, 2025న విజయవాడ ఎక్స్‌పోలో జరిగిన కాంతారా చాప్టర్ 1 రోర్ లో భాగంగా ఈవెంట్‌ లో కన్నడ నటుడు,దర్శకుడు,రచయిత రిషబ్ శెట్టి,హీరోయిన్ రుక్మిణి వసంత్,మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ తదితరులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు . ఈ కార్యక్రమం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఒక గీతం విడుదల చేశారు.చిత్ర బృందం తెలుగు లో మాట్లాడడానికి ప్రయత్నించారు.త్వరలో హనుమాన్ చిత్రం సీక్వెల్ జై హనుమాన్ […]

Continue Reading

కూచిపూడి నృత్య ప్రదర్శన తో ఆకట్టుకుంటున్న నైన జైష్యా శ్రీరెడ్డి

  సాలూరు టౌన్ కి చెందిన కి చెందిన లేటు నైన అప్పారావు రెడ్డి కుమారుడు, గ్రీన్ వరల్డ్ సంస్థ సాలూరు సభ్యులు నైన శ్రీనివాసరెడ్డి సోదరుడు విశాఖ పట్టణం మధురవాడ ప్రాంతానికి చెందిన నైన రమేష్ రెడ్డి కుమార్తె నైన జైష్యా శ్రీరెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన లో పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే.పలు చోట్ల ప్రదర్శనలు ఇస్తూ అందరి ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్న చిన్నారి శ్రీ పంచముఖేశ్వర స్వామి […]

Continue Reading

పాంచాలి, మాతుమూరు లో జిల్లేడు కషాయం పిచికారి

  అనేక పోషకాలతో కూడిన జిల్లేడు కషాయం పిచికారి ద్వారా పంటలో పోషక లోపాలను సరిదిద్దవచ్చని,  అంతేకాకుండా తొలి దశలో ఉన్న పురుగులు తెగుళ్లను కూడా నివారించవచ్చని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. సిఆర్పి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో పాంచాలి గ్రామంలో రైతు నడిపూరి బోడి నాయుడు 150 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని తయారు చేశారు. అలాగే మాతుమూరు గ్రామంలో రైతు అల్లు గోవిందా తయారుచేసిన 200 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని వరి పంటకు పిచికారి […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త

  దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలిపింది… నవంబర్ నుండి ట్రూ డౌన్ సర్దుబాటులో భాగంగా యూనిట్కు 13 పైసలు చొప్పున విద్యుత్ బిల్లును తగ్గించనున్నట్టు తెలిపారు.

Continue Reading

మక్కువ వయా బాగువలస, సాలూరు రోడ్డు వెంటనే పూర్తి చెయ్యాలి

మక్కువ నుండి బాగువలస మీదుగా వెళ్లే సాలూరు రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మక్కువ మెయిన్ రోడ్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు జిల్లా నాయకులు కొల్లి గంగు నాయుడు,ఎన్. వై. నాయుడు మాట్లాడుతూ మక్కువ మండలం నుండి ఇద్దరు మంత్రులు మారినప్పటికీ సాలూరు రోడ్ పూర్తి కాలేదని గత ఆరు సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అన్నారు కనీసం ద్విచక్ర వాహనాలు కూడా […]

Continue Reading

దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ప్రత్యేక శిక్షణ

  సాలూరు టౌన్ లో పీఎం శ్రీ మున్సిపల్ హై స్కూల్ లో 10 వ తరగతి విద్యార్థులకు దసరా సెలవులలో వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ కల్పించారు. వృత్తి విద్య కోర్సులతో వేగంగా స్థిరమైన ఉపాధి కలుగుతుందని, శిక్షకులు తెలిపారు. సాలూరులో హోండా షోరూం వాటర్ ప్లాంట్స్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఇన్చార్జి హెచ్.ఎం శ్యామ్,జిల్లా కో ఆర్డినేటర్ వాసు, ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ ఒకేషనల్ ట్రైనర్స్ గౌరీ శంకర్, రాకేష్ ఆధ్వర్యంలో […]

Continue Reading

దసరా సెలవుల సందర్భంగా పిల్లలకు ఉచిత యోగా శిక్షణ

శ్రీ రామ యోగా సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత రాపర్తి రామారావు గురూజీ దివ్య ఆశీస్సులతో ప్రసాద్ గురువు శిక్షణ లో ఈ దసరా సెలవు లో పిల్లలకు ఉచిత యోగా శిక్షణ ప్రతిరోజు ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా పై పిల్లలు అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేది బోధించడం జరుగుతుంది.

Continue Reading

బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

  పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట మండలం, గురువు నాయుడుపేట గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో సేవాలాల్ ఫౌండేషన్,మిమ్స్ విజయనగరం వారి సహకారంతో మధుమేహం,రక్త పోటు తదితర వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలు హాజరై వివిధ పరీక్షలు చేయించుకొని మందులు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకొని సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమం లో వైద్యులు […]

Continue Reading

సాలూరు కి చెందిన శాస్త్రవేత్త సంగంరెడ్డి శ్యామ్ కుమార్ కు 2024-2025 పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా సెప్టెంబర్ 26 న అవార్డు అందుకున్న సాలూరు వాసి…ఇది సాలూరు ప్రజలకు గర్వకారణం… సాలూరు మండలం, కొమ్మవాని వలస గ్రామ వాసి సంగంరెడ్డి.శ్యామ్ కుమార్ (సీనియర్ జియాలజిస్ట్) ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ సెంట్రల్ హాల్ జరిగిన “జాతీయ భూగోళ శాస్త్ర లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు – 2024” కార్యక్రమంలో భాగంగా “ఖనిజ ఆవిష్కరణ, అన్వేషణ” లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము […]

Continue Reading

అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన శంబర పోలమాంబ అమ్మవారు

అన్నపూర్ణాదేవి గా దర్శనమిచ్చిన శంబర పోలమాంబ అమ్మవారు   పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో వేంచేసియున్న ప్రముఖ ఇలవేల్పు, ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవములు భాగంగా 3వ రోజు అనగా తదియ బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అవతారం అలంకరణ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి వివిధ రకాల గాజులతో ప్రత్యేక అలంకరణ […]

Continue Reading