ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

సాలూరు,ఆగస్టు 22,(4th Estate News) ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,జయ కుమార్ దంపతులు సాలూరులో వివిధ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నారు.

Continue Reading

“నీడ్” ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమం

“నీడ్” ఆధ్వర్యంలో సేంద్రీయ ఎరువులు పై అవగాహన కార్యక్రమం…   పాచిపెంట రూరల్,ఆగస్టు 23,(4th Estate News)   “నీడ్” స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పాచిపెంట మండలం నీలంవలస గ్రామంలో మహిళలకు, రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించడం జరిగింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఎలా పొందాలనేది సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలను వాడకం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రైతులకు తెలియజేయడం జరిగింది. అనంతరం కిచెన్ గార్డెనింగ్, పెరటి […]

Continue Reading

గట్ల పై కంది తో అదనపు ఆదాయం…

పాచిపెంట రూరల్,ఆగస్టు 23,(4th Estate News) ప్రభుత్వం రైతులు అదనపు ఆదాయం పొందడం కోసం అంతర పంటలు కంచె పంటలు, పొలం గట్ల మీద వేసుకోవడం కోసం వ్యవసాయ శాఖ ద్వారా కంది విత్తనాలను పూర్తి ఉచితంగా రైతులకు అందజేస్తుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. కర్రీవలస లో రైతు కందితబిట్ నాయుడు వరి పొలంలో వరుసలలో నాట్లు వేయిస్తూ గట్ల మీద కంది విత్తనాలను నాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఏకపంట విధానాన్ని […]

Continue Reading

పీఎం ఆర్కే వి వై రైతు శిక్షణా కార్యక్రమం

    పెద్ద కంచూరు,ఆగస్టు 23,(4th Estate News) రైతులకు సాగు ఖర్చులను తగ్గించి దిగబడలను పెంచడం కోసం ఆధునిక సాగు సాంకేతిక పద్ధతులను వివరించడం కోసం ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద పెద్ద కంచూరు గ్రామంలో రైతుల కు సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ, గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులకు దూరంగా ఉన్నారని సాగులో నూతన మెలకువలు […]

Continue Reading

సాలూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు..

  సాలూరు,ఆగస్టు 22,(4th Estate News) ఆగస్టు 22,2025 అనగా శుక్రవారం మెగాస్టార్, పద్మవిభూషణ్, డాక్టర్ కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) 70 వ పుట్టినరోజు సందర్భంగా సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్నదాన కార్యక్రమం  సాలూరు పట్టణ మెగా అభిమాన సంఘ అధ్యక్షుడు పిల్లా మురళి అధ్యక్షతన  జరిగింది. ముఖ్య అతిథులు గా జరజాపు సూరిబాబు ఎక్స్ కౌన్సిలర్ జనసేన నాయకులు రాపాక మాధవ, మునిసిపల్ కౌన్సిలర్ జనసేన నాయకులు జి.టి. నాయుడు, జనసేన నాయకులు […]

Continue Reading

మైండ్ పవర్ మెంటల్ ఎబిలిటీ లెక్కల్లో సత్తా పెంచేందుకు దోహదపడే UCMAS

  సాలూరు,ఆగస్టు 21,(4th Estate News) యూసిమస్ సాలూరు,బొబ్బిలి  లో ఆగస్టు 16, 17 తేదీలలో హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వేదికగా Ucmas నేషనల్ కాంపిటీషన్ లో 24  రాష్ట్రాలు వారు ఈ పోటీలో పాల్గొన్నారు.ఈ పోటీ యొక్క తత్వం.8 నిమిషాలలో 200 సంస్ కాలిక్యులేషన్ చెయ్యడం ఈ Ucmas స్పీడ్ అబాకస్, 6 ఫింగర్స్, టెక్నికల్ మెంటల్ మ్యాథ్స్,లెక్కలు ఏ విధంగా తొందరగా సెకండ్ లలో చేయగల సత్తా ఒక్క ucmas అబాకస్ […]

Continue Reading

సాలూరు బైండ్ యువర్ హాండ్స్ టూ సర్వ్ ఆద్వర్యం లో రగ్గులు,ఆహార పంపిణీ

సాలూరు,ఆగస్టు 20, (4th Estate News) గుమ్మడి ప్రసాద్ పుట్టిన రోజు సందర్భం గా, సాలూరులో బైండ్ యువర్ హ్యాండ్స్ టూ సర్వ్ సంస్థ ఆధ్వర్యంలో లోవివిధ ప్రాంత నిస్సహాయ, నిరాశ్రయ, వృద్దులు కి ఒక్క పూట ఆహారం,రగ్గులను అందజేశారు. ఈ సందర్భం గా సంస్థ సభ్యులు గుమ్మడి ప్రసాద్ మాట్లాడుతూ, తను 15 సంవత్సరాలు గా తన పుట్టిన రోజు ని ఇలాంటి సేవ కార్యక్రమాలు, చేస్తూ నిసహాయ వృద్దులు మధ్య జరుపుకుంటున్నట్టు తెలిపారు.

Continue Reading

ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కొరకే పొలం పిలుస్తోంది!

పాచిపెంట రూరల్,ఆగస్టు 21,(4th Estate News) ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించుకుని వ్యవసాయం కొనసాగిస్తే ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వ్యవసాయ అధికారి కే .తిరుపతిరావు అన్నారు. తుమ్మరవల్లి గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సాయి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ గిరిజన రైతులు పోడు వ్యవసాయంలో వర్షాధారం పద్ధతిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారని సాగు ఖర్చులను లెక్కించుకుని ఎక్కువ ఆదాయం వస్తే మొక్కజొన్న కొనసాగించాలని లేనియెడల చిరుధాన్యాల సాగుకు […]

Continue Reading

ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ అందుకున్న సంతోష్ పాణిగ్రహి

ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ అందుకున్న సంతోష్ పాణి గ్రహి…   సాలూరు,ఆగస్టు 19,(4th Estate News) గ్రీన్ వరల్డ్ సేవా సంస్థ సాలూరు వ్యవస్థాపకులు,సమాజ సేవకులు,సమాచార హక్కు రక్షణా చట్టం 2005 మన్యం పార్వతీపురం జిల్లా ప్రెసిడెంట్ ,సర్టిఫైడ్ జర్నలిస్ట్,ఎడిటర్ సంతోష్ పాణిగ్రాహి సేవలు అందిస్తున్న సందర్భంగా ఇండియన్ న్యూస్ మీడియా కౌన్సిల్ వారు ఆగస్టు 15 న 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా” ప్రౌడ్ ఆఫ్ భారత అవార్డ్ 2025″ పురస్కారం అందించారు.ఈ సందర్భంగా […]

Continue Reading