మట్టి వినాయకులతో పర్యావరణ హితం:మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

  సాలూరు,ఆగస్టు 26,(4th Estate News) సాలూరు టౌన్ తహాసిల్దార్ ఆఫీస్ జంక్షన్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలు అందరూ ఎంతో ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, కానీ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. • ప్లాస్టర్ ఆఫ్ పారిస్ […]

Continue Reading

గ్రీన్ వరల్డ్,నీడ్ సంస్థల వారి వినాయక చవితి సంబరాలు…

  గ్రీన్ సాలూరు,ఆగస్టు 26,(4th Estate News) మట్టి తో తయారుచేసిన ప్రకృతికి హానికరం కాని వినాయక విగ్రహాలతో ఈ వినాయక చవితిని ఆనందంగా బాధ్యతగా జరుపుకోవాలని నీడ్ సభ్యులు పి. వేణుగోపాలరావు, మోహన్ ,వంశీ గ్రీన్ వరల్డ్ సభ్యులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి, చప్ప శ్రీరామ్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ అఫ్ పారిస్ వినాయకుల వల్ల ప్రకృతికి హానికరం ఈ కారణం చేత మట్టి వినాయకులతో 2025 వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకేలా సరదాగా […]

Continue Reading

మట్టి గణపతులను పూజించండి పర్యావరణాన్ని కాపాడండి

  పాంచాలి,ఆగస్టు 26,(4th Estate News) మట్టి వినాయకుల ను పూజించుట వలన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, హానికర రంగుల తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహాల వలన పర్యావరణానికి చేటు కలుగుతుందని మట్టి వినాయకుల వలన కాలుష్యాన్ని అరికట్ట పచ్చని పాంచాలి జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బంది తెలిపారు. అక్కడ విద్యార్థులతో మట్టితో వినాయక విగ్రహాలు చేయించి అందరికీ పంచిపెట్టారు. మట్టి వినాయకుల పూజించడం పై అవగాహన కల్పించారు.

Continue Reading

ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ప్రారంభం

ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ప్రారంభం పాచిపెంట,ఆగస్టు 25,(4th Estate News) పాచిపెంట జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోమవారం ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. ఈశ్వరరావు, ఒకేషనల్ సబ్జెక్ట్ టీచర్ బి సునీల్ కుమార్, పాఠశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు థియరీ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా పొందుతారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా పని […]

Continue Reading

ఎరువుల అమ్మకాలు సక్రమంగా లేకపోతే చర్యలు విజిలెన్స్ సిఐ రవి ప్రకాష్

ఎరువుల అమ్మకాలు సక్రమంగా లేకపోతే చర్యలు : విజిలెన్స్ సీఐ రవిప్రకాష్   పాచిపెంట రూరల్,ఆగస్టు 25,(4th Estate News)   విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిప్రకాష్ పాచిపెంట మండలం లోని ఎరువుల షాప ఎరువుల అమ్మకాలు సక్రమంగా లేకపోతే చర్యలు : విజిలెన్స్ సీఐ రవిప్రకాష్ పాచిపెంట రూరల్,ఆగస్టు 25,(4th Estate News) విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిప్రకాష్ పాచిపెంట మండలం లోని ఎరువుల షాపులను ఆకస్మికం గా తనికీ చేశారు. స్థానిక ఎస్ఐ సురేష్ […]

Continue Reading

వినాయక చవితి పండుగ ను శాంతియుతంగా జరుపుకోవాలి…

  సాలూరు,ఆగస్టు 25,(4th Estate News) ఆగస్టు 27 న రానున్న వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా,సోమవారం టౌన్ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు,పోలీసుల ఆద్వర్యం లో సాలూరు పట్టణంలో పండుగను శాంతియుతంగా నిర్వహించడం కోసం ప్రజలకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు & జాగ్రత్తలను ఆటో, మైక్ ద్వారా అవగాహన కల్పించారు.సాలూరు టౌన్ లో అత్యంత వేడుకగా గణేశ ఉత్సవాలు జరుగుతాయి అనే సంగతి అందరికీ తెలిసిందే.

Continue Reading

శ్రీ కృష్ణుడి బోధనలు ఆచరణీయం…

శ్రీ కృష్ణుడి బోధ‌న‌లు ఆచ‌ర‌ణీయం…   విజ‌య‌వాడ‌, ఆగ‌స్టు 24 ,(4th Estate News)   శ్రీ కృష్ణ ప‌ర‌మాత్మ బోధ‌న‌లు స‌దా ఆచ‌ర‌ణీయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ చెన్నాప్ర‌గ‌డ శ‌ర్మ అన్నారు. చిన్న‌త‌నం నుంచి భ‌క్తిత‌త్వంతోపాటు ఆధ్యాత్మిక‌, సామాజిక అంశాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న సూచించారు. వాగ్దేవి క్రియేష‌న్స్ యూట్యూబ్ చాన‌ల్ ఆధ్వ‌ర్యంలో శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా నిర్వ‌హించిన శ్రీ‌కృష్ణ వేష‌ధార‌ణ పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తి ప్ర‌దానోత్స‌వం ఆదివారం విజ‌య‌వాడ ఏలూరురోడ్డులోని […]

Continue Reading

“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన

“సేన తో సేనాని” సభ స్థలి పరిశీలన విశాఖపట్నం,ఆగస్టు 24,(4th Estate News) ఆగస్టు 30వ తేదీన విశాఖ నగరంలో జరగనున్న *సేన తో సేనాని* సభస్థలిలో ఏర్పాట్లు చేస్తున్నారు…ఈ సందర్భంగా నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో విజయనగరం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ , సాలూరు జనసేన నాయకులు జరజాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

44 సార్లు రక్తదానం చేసిన సాలూరు వాసి చింత రామకృష్ణ

సాలూరు,ఆగస్టు 24,(4th Estate News) సాలూరు టౌన్ బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఆగస్టు 24 న,మెగా రక్తదాన శిబిరంలో యువకులు, ఉత్సాహవంతులైన చింతా రామకృష్ణ చంద్రం పేట వాస్త్యవులు 44వ సారి ఉత్సాహం గా ఆనందం గా రక్తం దానం లో పాల్గొన్నారు.అతను ఇన్ని సార్లు చేయటానికి మాటల్లో యువ వయసు నుండి మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్ తో రక్త దానం, అవయువ దానం అనేది మరో ప్రాణం నిలబెడుతుంది .దేవుడు మనకిచ్చే అవకాశం గా నేటి […]

Continue Reading

సాలూరు లో వైభవంగా శ్రీ లలిత హోమం…

    సాలూరు,ఆగస్టు 22,(4th Estate News) 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా సాలూరులో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు కుంకుమ పూజలు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారాలు తో ఆలయాలు సుందరంగా, చూడముచ్చటగా, భక్తుల కోలాహలంతో సాలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లలిత హోమం అతి వైభవం గా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులయ్యారు.

Continue Reading