మట్టి వినాయకులతో పర్యావరణ హితం:మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు,ఆగస్టు 26,(4th Estate News) సాలూరు టౌన్ తహాసిల్దార్ ఆఫీస్ జంక్షన్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలు అందరూ ఎంతో ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, కానీ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. • ప్లాస్టర్ ఆఫ్ పారిస్ […]
Continue Reading