ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్

సాలూరు,ఆగస్టు 22,(4th Estate News)

ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,జయ కుమార్ దంపతులు సాలూరులో వివిధ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు.
శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *