శ్రీ దాసాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు…

ఆంధ్రప్రదేశ్

సాలూరు,ఆగస్టు 19,(4Th Estate News)

మంగళవారం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాసనగర్ లో వేంచేసియున్న శ్రీ దాసాంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి.తమలపత్ర, పూలమాలలతో అలంకరించి సింధూరంతో అర్చన జరిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *