కుందన్ స్టోన్స్ తో ఆకట్టుకుంటున్న సాలూరు గొల్లవీధి గణేశుడు…

సాలూరు,ఆగస్టు 31,(4th Estate News) సాలూరు గొల్లవీధి వినాయకుడు ప్రత్యేకం.ఒక ఏడాది షాంపులతో,సబ్బుల తో,కొబ్బరికాయలతో,బంతులతో మరో ఏడాది ఇలా ప్రత్యేకం గా విగ్రహాన్ని తీర్చిదిద్ది “టాక్ ఆఫ్ ది టౌన్ “గా నిలుస్తున్నారు.2025 వ సంవత్సరం సారీ పై వేసే కుందన్స్ తో సుమారు 90 వేల వ్యయం తో తీర్చిదిద్దారు.చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.జై గణేశ జై జై గణేశ…

Continue Reading

గొర్తి ఈశ్వర ట్రస్టు వారి ద్వారా 55 వేల రూపాయల ప్రైజ్ మనీ అందజేత…

    సాలూరు రూరల్,ఆగస్టు 31,(4th Estate News) ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ చేతులు మీదుగా ట్రస్టు ఎంపిక చేసుకున్న పాఠశాలలలో పదవ తరగతి స్కూల్ టాపర్స్ కు 55 వేల రూపాయలను అందజేశారు. 584 మార్కులు సాధించిన ఆర్. శివాజీ ( మున్సిపల్ కస్పా హైస్కూల్ విజయనగరం) కు 25 వేల రూపాయలు, 562 మార్కులు సాధించిన ఏ. జానకి (పి.ఎస్.ఎన్. ఎం హైస్కూల్, శ్రీకాకుళం) కి 15వేల రూపాయలను, 561 మార్కులు […]

Continue Reading

పాంచాలి స్కూల్ లో గిడుగు రామమూర్తి,ధ్యాన్ చంద్ ల జయంతి వేడుకలు

పాంచాలి,ఆగస్టు 29,(4th Estate News) శుక్రవారం ఆగస్టు 29 న గిడిగు రామమూర్తి నాయుడు జయంతి రోజున జరుపుకొనే తెలుగు దినోత్సవం, హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు రోజున జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం సందర్బం గా జెడ్. పి .హెచ్.ఎస్ పాంచాలి స్కూల్ లో పిల్లలకు ఎన్నో మంచి విషయలను తెలియపరిచారు. అని ప్రధానోపాధ్యాయలు, తెలుగు టీచర్స్ రత్న కుమారి, లీల , పీడీ టీచర్స్ దుర్గాదేవి వెంకటరమణ స్కూల్ స్టాఫ్ తెలిపారు.

Continue Reading

మాతృ భాష అమృతం వంటిది…

  విజ‌య‌వాడ‌, ఆగ‌స్టు 29 ( 4th Estate News) అమ్మ భాష‌ను మించిన భాష మ‌రేదీ లేద‌ని ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత పొన్నాడ స‌త్య ప్ర‌కాశ‌రావు అన్నారు. అమ్మ భాషలో నేర్చుకున్నటువంటి విద్య మాత్రమే మనల్ని నిష్ణాతులుగా తయారు చేస్తుంద‌ని అటువంటి అమ్మ భాషను మర్చిపోయినట్లయితే మనకు మిగిలిన భాషలు నేర్చుకోవడం కూడా చాలా కష్టం అవుతుంద‌న్నారు. విద్యార్థులంతా చిన్ననాటి నుండి తమ అమ్మ భాషపై మమకారాన్ని పెంచుకోవాల‌ని సూచించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జ‌యంతి […]

Continue Reading

కుటుంబ అభివృద్ధి లో మహిళలదే కీలక పాత్ర

  పాచిపెంట రూరల్,ఆగస్టు 30,(4th Estate News) కుటుంబం ఆర్థికంగా గాని సామాజికంగా గాని అభివృద్ధి చెందాలంటే మహిళలదే కీలక పాత్ర అని కృషి విజ్ఞాన కేంద్రం రక్త కుంట భాయ్ గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త ఉమా జ్యోతి అన్నారు. పాచిపెంట వ్యవసాయ కార్యాలయంలో గిరిజన మహిళలు ఆర్థిక అభివృద్ధికి పలు సూచనలు అందించారు. పదిమంది గిరిజన మహిళలు వచ్చినట్లయితే వారికి చిరుధాన్యాలు వాటి ఉత్పత్తులు విలువల పెంపు అలాగే అటవీ ఉత్పత్తులకు విలువల జోడింపు […]

Continue Reading

చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లో సిరి సహస్ర…

  భీమిలి,ఆగస్టు 29,(4th Estate News) *అంగ రంగ వైభవంగా ప్రారంభం అయిన చిన్న శ్రీను  పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ వేడుకలు* భీమిలి ఫుడ్ బాల్ గ్రౌండ్ లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ. పి. జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.తన కుమార్తె అయిన *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* ఆగస్టు 29 […]

Continue Reading

గ్రీన్ వరల్డ్ సంస్థ ఆధ్వర్యంలో గుమ్మిడి పృథ్వి రాజ్ జన్మదిన వేడుకలు…

గ్రీన్ వరల్డ్ సంస్థ ఆధ్వర్యంలో గుమ్మిడి పృథ్వి రాజ్ జన్మదిన వేడుకలు   సాలూరు,ఆగస్టు 29,(4th Estate News)   స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గుమ్మిడి జయకుమార్ ల తనయుడు గుమ్మిడి పృధ్విరాజ్ జన్మదిన సందర్భంగా ఆగస్టు 29 న స్థానిక వై టి సి గిరిజనుల గర్భిణుల వసతి కేంద్రంలో గ్రీన్ వరల్డ్ సంస్థ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి ఆధ్వర్యంలో గర్భిణులకు రొట్టెలు యాపిల్ […]

Continue Reading

వినాయక నవరాత్రులు సందర్భంగా ప్రత్యేక పూజలు…

    సాలూరు,ఆగస్టు 29,(4th Estate News) సాలూరు టౌన్ మామిడిపల్లి రోడ్ లో కోరి వెలసిన శ్రీ గణేశ పుత్రిక సంతోషి మాత ఆలయం లో ప్రత్యేక పూజలు జరిగాయి.వినాయక నవరాత్రులు ఘనం గా జరుగుతున్నాయి.స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు గుమ్మిడి పృథ్వీ జన్మదినం సందర్భంగా వినాయకుడికి వస్త్రాలు,పసుపు,కుంకుమ సమర్పించారు.విజయవాడ కు చెందిన హరిప్రియ,పాలవలస లక్ష్మీ అమ్మవారికి చీరలు పసుపు కుంకుమ సమర్పించుకున్నారు.ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు.

Continue Reading

బ్యాంక్ కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలి

బ్యాంక్ కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యాలి   సాలూరు,ఆగస్టు 28,(4th Estate News)   సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్థులు ప్రజాదర్బార్‌ లో పాల్గొని పి.ఏ. సి.ఎస్ బ్యాంక్‌కు కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ని అభ్యర్థించారు. గ్రామ ప్రజల అభ్యర్థనపై మంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు […]

Continue Reading

5 కిలోల 60 గ్రాముల గంజాయి పట్టుకున్న సాలూరు టౌన్ పోలీసులు…

సాలూరు,ఆగస్టు 26,(4th Estate News) సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఆగస్టు 26 న మధ్యాహ్నం 1:45 గంటలకు సమయంలో ఇద్దరు వ్యక్తులు సాలూరు పట్టణంలో గల ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సమాచారం రాగా ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారి పేర్లు వివరాలు ఒకరు తెలంగాణ ఇంకొకరు ఒడిశా రాష్ట్రము వాళ్లు పట్టుబడ్డారు… వాళ్ళ వద్ద ఉన్న బ్యాగులను ను తనిఖీ చేయగా […]

Continue Reading